Tag telugu news online

మోదీ హిందూ రాజ్య చక్రవర్తిగా ఊహించుకున్నారు

2019 నుంచి 24 వరకు ఒక సర్కస్ వలే పాలన కొనసాగింది మత తత్వానికి వ్యతిరేకంగా దేశ ప్రజల తీర్పునిచ్చారు నియతృత్వానికి, అరాచకానికి ఒక హద్దు ఉంటుంది గత పదేళ్ళలో ఎన్నో ఇబ్బందులు, వేధింపులకు గురయ్యాను గత ఎన్నికలల్లో మోదీ మైనార్టిలపై విషం చిమ్ముతూ ప్రచారం రచయితలు, ఉద్యమకారులపై అణిచివేత దోరణి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటామని ప్రజలు…

అంకెల గారడీతో మళ్లీ మళ్లీ మోసం!

ఆదాయం పెరిగినా అభివృద్ధి శూన్యం   కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ కేటాయింపుల తీరుపై సర్వత్రా విమర్శలు కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో పెరుగుదల 14.5 శాతం మేర ఉండగా, వ్యయంలో పెరుగుదల 5.94 శాతం మాత్రమే!  పెరిగిన ఆదాయాన్ని ఆర్థిక కార్యకలాపాల విస్తరణకు ఉపయోగిస్తే  యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కానీ, ఈ బడ్జెట్లో ఆ మొత్తాన్ని…

సామాజిక న్యాయానికి పాతరవేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

బడ్జెట్‌లలో దళిత, గిరిజనులకు అన్యాయం కాంగ్రె,స్‌ బిజెపిల భావజాలం వేరైనప్పటికి,సామాజిక న్యాయాన్ని పాతర వేయడంలో ఒక్కటిగానే వున్నాయి. కేంద్ర,రాష్ట్ర బడ్జెట్‌ లలో దళిత,గిరిజనులకు కేటాయించిన నిధులే నిదర్శనం.  దేశంలో 20 శాతం వున్న దళితులకు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించలేదు. కోతల నిధులతో సంపూర్ణ సామాజిక న్యాయం సాధిస్తామని ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల…

విదేశీ పెట్టుబడులకు అనుకూలంగా విధానాలు

అన్ని రాష్ట్రాల సమష్టి కృషితో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడడానికి సమయమివ్వలేదని బెంగాల్‌ సిఎం మమత వాకౌట్‌ పలువురు ఇండియా కూటమి సిఎంల బహిష్కరణ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూలై 27 : దేశంలో అంతర్జాతీయ పెట్టుబడులకు అనుకూలమైన విధానాలను రూపొందించాలని నీతి ఆయోగ్‌…

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం

భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 27 : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి వేగంగా పెరుగుతుంది. శనివారం సాయంత్రానికి 53 అడుగులకు చేరుకుంది.కాళేశ్వరం, మేడిగడ్డ రిజర్వాయర్‌ నుండి 9 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసారు. ఇంద్రావతి, తాలిపేరు, జంపన్నవాగు, పెద్దవాగు, తదితర ప్రాంతాల నుండి వరద నీరు భారీగా చేరుకోవడం…

మీది హాఫ్‌ నాలెడ్జ్‌…

అసలు మీకు నాలెడ్జే లేదు… మంత్రి కోమటి రెడ్డి, మాజీ మంత్రి హరీష్‌ రావుల మధ్య మాటల యుద్ధం మీ దళిత ముఖ్యమంత్రి హావిూ ఏమయ్యింది..? కెసిఆర్‌ ఏం చీల్చుతాడో చూద్దామనే సభకు వొచ్చానన్న మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 27 : బిఆర్‌ఎస్‌ హయాంలో 24 గంటల కరెంట్‌ ఎక్కడ ఇచ్చారో హరీష్‌…

సిఎం నీతి ఆయోగ్‌ భేటీకి వెళ్లకపోవడం తప్పు

కేంద్ర బడ్జెట్‌లో అన్ని రంగాలకు ప్రాధాన్యం వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.2 లక్షల కోట్లు ఆదాయ, వ్యవయాలకు పొంతనలేని తెలంగాణ బడ్జెట్‌ సిఎం నీతి ఆయోగ్‌ భేటీకి వెళ్లకపోవడం తప్పు రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ విమర్శలు కరీంనగర్‌, ప్రజాతంత్ర, జూలై 27 : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు లేవన్న విమర్శలో…

అబద్ధాల బడ్జెట్‌

భట్టి బడ్జెట్‌ ఒక రాజకీయ ప్రసంగం ఆదాయాం చూపకుండా కేటాయింపులు 42 వేల కోట్టు రావాలంటే గల్లీకో బెల్ట్‌ షాపు పెట్టాలి బెల్ట్‌ షాపులు ఎత్తేసి ఆదాయం ఎలా పెంచుకుంటారు నాడు భూములు అమ్మితే రచ్చ చేసి నేడు ఎలా అమ్ముతారు రైతు రుణ మాఫీకి మిగిలిన 5 వేల కోట్ల పరిస్థితి ఏమిటి..? కరెంట్‌…

రాష్ట్రాన్ని బిఆర్‌ఎస్‌ దివాలా

గాడిలో పెడుతున్నాం.. కెసిఆర్‌ సభకు వొచ్చి ఉంటే సాక్ష్యాలతో సమాధానం చెప్పేవాళ్లం ఎంత దొరికితే అంత దోచుకోవడమే మీ ఆలోచన అక్కడ రాహుల్‌ గాంధీని చూపించిన దానికంటే ఎక్కువగా ఇక్కడ మిమ్మల్ని చూపిస్తున్నాం ఎంఎల్‌ఏ హరీష్‌ రావు వ్యాఖ్యలపై మంత్రులు భట్టి, శ్రీధర్‌ బాబు ధీటైన జవాబు బడ్జెట్‌పై అసెంబ్లీలో వాడీవేడి చర్చ హైదరాబాద్‌, ప్రజాతంత్ర,…