Tag telugu news online

ఆదాని మెగా కుంభకోణంపై జెపిసితో విచారణ

సెబీ ఛైర్మన్‌ ‌రాజీనామా చేయాలి మంత్రి కోమటిరెడ్డి డిమాండ్‌ ‌గన్‌పార్క్ ‌నుంచి ఇడి ఆఫీస్‌ ‌వరకు ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ఆదాని మెగా కుంభకోణంపై విచారణ జరపాలని, సెబీ చైర్మన్‌ అ‌క్రమాలపై జేపీసీ వేయాలని, సెబీ చైర్మన్‌ ‌రాజీనామా చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి…

పశ్చిమాసియాలో సంక్షోభాలు ఆందోళనకరం

యుద్ధ క్షేత్రంలో సమస్యకు పరిష్కారం లభించదు పోలండ్‌ ‌ప్రధాని డొనాల్డ్ ‌టస్క్‌తో భేటీలో ప్రధాని మోదీ వార్సా, ఆగస్ట్ 22 : ఉ‌క్రెయిన్‌తో పాటు పశ్చిమాసియాలోకొనసాగుతున్న సంక్షో భాలు తీవ్ర ఆందోళనకరమని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. యుద్ధ క్షేత్రంలో సమస్యకు పరిష్కారం లభించదన్న ఆయన.. చర్చలు, సంప్రది ంపుల ద్వారా ఈ ప్రాంతాల్లో…

పోలీస్ ఇన్ ఫార్మర్ నేపంతో మహిళా మావోయిస్టు హత్య.

భద్రాచలం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : మావోయిస్టు పార్టీలో ఉంటూనే పోలీసులకు ఇన్ ఫార్మర్ గా పని చేస్తుందని బంటి రాధాను మావోయిస్టులు బుధవారం నాడు హత్య చేశారు. ఇందుకు సంబంధించిన లేఖను కూడా మావోయిస్టు పార్టీ ఆంధ్ర, ఒడిస్సా బోర్డర్ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గణేష్ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీలో…

వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్

దేశంలో ముందస్తు చర్యలకు దిగిన కేంద్రం కొరోనా అంత ప్రమాదకారి కాదన్న ఆరోగ్య సంస్థ న్యూదిల్లీ,ఆగస్ట్21:‌మంకీపాక్స్ ‌వేగంగా వ్యాపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ ‌ప్రబలుతోంది. పొరుగుదేశాల్లోనూ కేసులు నమోదవడంతో… కేంద్రం మరింత అప్రమత్తమైంది. దాయాది దేశం పాకిస్తాన్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. అంతేకాదు..  పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ ‌లోనూ ఒక ఎంపాక్స్ ‌కేసు వెలుగుచూసింది. సౌదీ నుంచి…

ఆర్‌ఆర్‌ఆర్‌ ‌దక్షిణ భాగం భూ సేకరణ ప్రారంభించండి…

రెండు పార్ట్‌ల్లో ప్రగతిపై ఏ రోజుకారోజు సమీక్ష భవిష్యత్‌ అవసరాలకు తగినట్లు ప్రతిపాదిత అలైన్‌మెంట్‌లో మార్పులు భూ సేకరణలో పారదర్శకంగా వ్యవహరించాలి… ఆర్‌ఆర్‌ఆర్‌ ‌ప్రగతిపై ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : ‌రీజినల్‌ ‌రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) ‌ప్రగతిపై కలెక్టర్లు ఏం చేస్తున్నారని సిఎం రేవంత్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. పనుల పురోగతి…

రూ.2 లక్షల రైతు రుణమాఫీ బూటకం

మాఫీపేరుతో రైతులకు కుచ్చు టోపీ ప్రభుత్వం చెప్పేవి అర్థసత్యాలు, అసత్యాలు మంత్రుల మాటల్లోనే పొంతన లేదు ప్రభుత్వ తీరుకు నిరసనగా నేడు మండల కేంద్రాల్లో ధర్నాలు బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఇచ్చిన రూ.2 లక్షల రైతు రుణమాఫీ హావి• బూటకమని.. రుణమాఫీ మొత్తం…

జన్వాడ ఫామ్‌ ‌హౌస్‌ ‌లీజు మాత్రమే

నాకు సొంతంగా ఫామ్‌హౌజ్‌లు లేవు అది అక్రమమైతే దగ్గరుండి కూల్చేయిస్తా మంత్రులు, కాంగ్రెస్‌ ‌నేతల ఫామ్‌ ‌హౌజ్‌ల నుంచే కూల్చివేతలు మొదలవ్వాలి బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌డిమాండ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : ‌జన్వాడ ఫామ్‌ ‌హౌస్‌ అ‌క్రమంగా ఉంటే కూల్చేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, దాన్ని కేవలం తాను లీజుకు…

జన్వాడ ఫామ్‌ ‌హౌజ్‌…

కూల్చివేతపై స్టేకు నిరాకరణ..! కూల్చివేతలపై హైడ్రా పరిధిని ప్రశ్నించిన హైకోర్టు అనుమతి తీసుకున్న నిర్మాణాలను కూల్చివేయడమేంటని స్యాయస్థానం ప్రశ్న హైదరాబాద్‌, ఆగస్ట్ 21(ఆర్‌ఎన్‌ఎ) : ‌జన్వాడ ఫామ్‌ ‌హౌస్‌ ‌కూల్చొద్దంటూ ప్రదీప్‌ ‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఫామ్‌ ‌హౌస్‌ ‌కూల్చివేయకుండా స్టే ఇవ్వడానికి నిరాకరించిన ఉన్నత న్యాయస్థానం..నిబంధనల…

ఐకేపీ సిబ్బంది అవినీతి…బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం

డ్వాక్రా మహిళల డబ్బులను కాజేసిన వైనం కరివారిగూడెంలో రూ.30 లక్షల పైగా మోసం ఏడాదిగా ఊళ్లోకి రాని వెలుగు సిబ్బంది రుణాలు తీర్చాలంటూ బ్యాంకు అధికారుల నోటీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు న్యాయం చేయాలని డ్వాక్రా సంఘాల దళిత, గిరిజన మహిళల వేడుకోలు జూలూరుపాడు, ప్రజాతంత్ర, ఆగస్టు 21 : గ్రామీణ పేదరిక నిర్మూలనే…