Tag telugu news online

పంచుకోవడానికి పంచాయితీ ఎందుకో?

ప్రపంచంలో వివక్షతను గురైన సమూహంలోనే వివక్షకు గురికావడం అనేది వేరే దేశాల్లో ఐతే చాలా అరుదు.. కానీ భారతదేశంలో చాలా సహజం. అందుకు కారణం ఈ దేశంలోని హిందూ వర్ణ వ్యవస్థ. దాని ప్రధాన భాగమైన నిచ్చెన మెట్ల కులవ్యవస్థ. ఈ నిచ్చెన మెట్ల కులవ్యవస్థలో కిందకి పోతున్న కొలది వివక్షకు గురవుతున్న సమూహంలోనీ సభ్యుల…

కొత్త నేరాల చట్టాల్లో మార్పులేవీ?

దేశంలో ఎవరు అధికారంలోకి వొచ్చినా వ్యవస్థల స్వభావం మారదనేది చారిత్రక సత్యం.  న్యాయవ్యవస్థ పలుకుబడి గల వారికి అనుకూలంగా మారడం, సాక్ష్యాలను తారుమారు చేయడం.. సమాజంలో శక్తిమంతులే చివరకు గెలుపు సాధిస్తున్నారు.  1825లో మెకాలే తొలి భారతీయ శిక్షా స్మృతిని రూపొందించారు. 1872లో జేమ్స్‌ స్టీఫెన్‌ భారతీయ సాక్ష్యాధార చట్టాన్ని లిఖించారు. రాజ్యాంగాన్ని లిఖించుకున్న ఏడు…

ఆర్ధిక మూలాలపైనా ఆరా తీయాలి!

పారదర్శకతకు దూరంగా రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ఆయా పార్టీల ప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేస్తారు. ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తారు. విధానాలను రూపొందిస్తారు. పాలనను అందించడానికి, సామాన్యుల జీవితాలను మెరుగుపర్చడానికి బాధ్యత వహిస్తారు. రాజకీయ పార్టీలకు వోటర్లను చేరుకోవడానికి, వారి లక్ష్యాలను, విధానాలను వివరించడానికి, ప్రజల నుండి…

ఆర్టీసీ అభివృద్ధికి అహర్నిశలు కృషి

అందుబాటులోకి మరిన్ని కొత్త బస్సులు ఉద్యోగ నియామకాలు చేపడతాం.. ఆర్టీసి లో రాజకీయ జోక్యం ఉండదు.. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఉత్తమ ఉద్యోగులకు ప్రగతి చక్రం పురస్కారాల ప్రదానం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : ‌టిజిఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తుందని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు విస్తృత…

వయనాడ్‌ ‌బాధితులకు సీతక్క పరామర్శ

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్24: ఆపదలో ఉన్నామంటే నేనున్నాంటూ ఆదుకునే మంత్రి సీతక్క మరోసారి తన మంచి మనస్సును చాటుకున్నారు. ఇటీవల ప్రకతి భీభత్సానికి అతలాకుతులమైన కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌ ‌బాధితులకు ఆమె ఆర్థిక సహయం చేశారు. వయనాడ్‌ ‌జిల్లాలో శనివారం మంత్రి సీతక్క పర్యటించారు. ములుగు జిల్లా డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్‌తో కలిసి ఆమె ప్రభావిత ప్రాంతాలను…

పుణె సమీపంలోకుప్పకూలిన హెలికాప్టర్‌

పుణె,ఆగస్ట్24: ‌మహారాష్ట్రలో ప్రమాదం చోటుచేసుకుంది. పుణె లోని పౌద్‌ ‌సపంలో ఓ ప్రైవేటు హెలికాప్టర్‌ ‌కూలిపోయింది. ముంబయి నుంచి హైదరాబాద్‌  ‌వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో హెలికాప్టర్‌లో నలుగురు ప్రయాణికు లున్నట్లు పుణె రూరల్‌ ఎస్పీ పంకజ్‌ ‌దేశ్‌ముఖ్‌ ‌వెల్లడించారు. అదృష్టవశాత్తూ వీరంతా ప్రాణాలతో బయటపడ్డారు. వీరిలో కెప్టెన్‌ ‌తీవ్రంగా గాయపడగా ఆయనను…

ప్రజాస్వామ్యానికి సవాలుగా మావోయిస్టుల హింస

ఇప్పటి వరకు తీవ్రవాదానికి 17 వేల మంది బలి కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌ ‌షా వెల్లడి రాయ్‌పుర్‌, ఆగస్ట్ 24 : ‌మావోయిస్టుల హింస ప్రజాస్వామ్యానికి సవాలుగా మారిందని కేంద్ర హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా పేర్కొన్నారు. ఇప్పటి వరకు 17 వేల మంది తీవ్రవాదానికి బలయ్యారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే నక్సల్స్…

రాష్ట్రంలో హైడ్రా పేరుతో హైడ్రామా

కవిత, కెటిఆర్‌ ‌ఫామ్‌ ‌హౌజ్‌లు కూల్చడానికి వెనకడుగు ఎందుకు కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : ‌రాష్ట్రంలో హైడ్రా పేరుతో హైడ్రామా నడుస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి విమర్శించారు. గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తుందని ఆరోపించారు. విడియాతో ఆయన మాట్లాడుతూ..…

‌ప్రజల ఆస్తులను కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత

చెరువుల ఆక్రమణతో ఇబ్బందులు ఆక్రమణల కూల్చివేతలకే హైడ్రా కూల్చివేతలను ప్రజలు హర్షిస్తున్నారు ఎన్‌ ‌కన్వెన్షన్‌ ‌కూల్చివేతపై డిప్యూటి సిఎం భట్టి న్యూ దిల్లీ, ఆగస్ట్ 24 : ‌గత కొన్నేళ్లుగా రాజధానిలో చెరువులను, ప్రభుత్వ స్థలాలను కబ్జాలు చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని, వాటిని కూల్చేయడం సరైందేనని  అంటూ..హౌడ్రా ఎన్‌ ‌కన్వెన్షన్‌ ‌సెంటర్‌ను కూల్చివేయడాన్ని డిప్యూటీ…