Tag telugu news online

సామాన్య ప్రజలు సంతోషపడేలా పని చేయాలి

రెవెన్యూ వ్యవస్థలో మార్పు రావాలి ప్రభుత్వ భూములను పరిరక్షించాలి  ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారి రెవెన్యూ సంఘాల సమావేశంలో రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  ప్రజాపాలనలో ప్రజలు కేంద్ర బిందువుగా తమ  ప్రభుత్వ నిర్ణయాలు, ఆలోచనలు  ఉంటాయని వాటిని దృష్టిలో పెట్టుకుని సామాన్య ప్రజలు సంతోషపడేలా రెవెన్యూ…

అరికెపూడిని ఎలా నియమిస్తారు..

పిఎసి ఛైర్మన్‌ను ఎన్నుకున్నారా..ఎంపిక చేశారా స్పీకర్‌ను సూటిగానే ప్రశ్నించామన్న వేముల, గంగుల ప్రతిపక్ష పార్టీలకు దశాబ్దాలుగా వొస్తున్న ఆనవాయితీని కాంగ్రెస్‌ పార్టీ తుంగలో తొక్కిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆరోపించారు. పీఏసీ సమావేశానికి వచ్చాం.. కానీ విూటింగ్‌ ప్రారంభంలోనే పీఏసీ నియామకంపై అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను అడిగామని తెలిపారు. కమిటీని…

రుణానికి ‘మాఫీ’ లేదు.. రైతుకు ‘భరోసా’ లేదు

Former minister Niranjan Reddy's criticism of the Congress government

ఇది ప్రజా పాలన కాదు .. పడకేసిన పాలన కౌలురైతుకు భరోసా ఇవ్వనందుకు క్షమాపణలు చెప్పాలి ఏ రంగంలోనూ ఒక గణనీయమైన మార్పు లేని పాలన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాజీమంత్రి నిరంజన్‌ రెడ్డి విమర్శలు ఇది ప్రజా పాలన కాదు .. పడకేసిన పాలన అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రుణానికి ’మాఫీ’…

రూ.8,888 కోట్ల అమృత్‌ టెండర్ల కుంభకోణం

telugu articles, telangana news, revanth reddy, kcr,breaking news

సొంత బావమరిది కంపెనీకి టెండర్లు కట్టబెట్టిన సిఎం బిజెపి ప్రభుత్వం విచారణ జరపాలని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ డిమాండ్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌21: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పురపాలికల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూపొందించిన అమృత్‌ పథకంలో సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు అవినీతి చేశారని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. సీఎం తన…

అసలు సిసలైన హైదరాబాద్‌ బిడ్డ సీతారాం ఏచూరీ

నమ్మిన సిద్ధ్దాంతం కోసం కడదాకా నడిచిన కమ్యూనిస్ట్‌ ఏచూరీతో మాబంధం రక్త సంబంధం రవీంద్రభారతి సంస్మరణలో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ అసలుసిసలైన హైదరాబాద్‌ బిడ్డ సీతారాం ఏచూరీ అని బిఆర్‌ఎస్‌ నేతల కెటిఆర్‌ పేర్కొన్నారు. వోట్ల రాజకీయంలో వెనుకబడినా.. తాము ప్రజల కోసం పోరాటంలో ముందున్నామని చాటిచెప్పిన గొప్ప నాయకుడు సీతారాం ఏచూరీ…

అరికెపూడి నేతృత్వంలో తొలిసారి పిఎసి భేటీ

PAC met for the first time under the leadership of Arikepudi

సమావేశాన్ని బహిష్కరించిన బిఆర్‌ఎస్‌ చైర్మన్‌ నియామకమే తప్పన్న బీఆర్‌ఎస్‌ నేత ప్రశాంత్‌రెడ్డి తొలిసారి ఏర్పడ్డ పిఎసి భేటీని విపక్ష బిఆర్‌ఎస్‌ బహిష్కరించింది. తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్‌లో పీఏసీ సమావేశం నిర్వహించారు. ఛైర్మన్‌ అరెకపూడి గాంధీ అధ్యక్షతన దీన్ని ఏర్పాటు చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు, పీఏసీ సభ్యులు హాజరయ్యారు. పీఏసీ సమావేశాన్ని బీఆర్‌ఎస్‌ సభ్యులు బహిష్కరించారు.…

28న హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి

President Draupadi Murmu

నల్సార్‌ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొననున్న ముర్ము రాష్ట్రపతి రాకతో ఏర్పాట్లపై అధికారులతో సిఎస్‌ సవిూక్ష హైదరాబాద్‌,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌21: ఈ నెల 28వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు రానున్నారు. నల్సార్‌ లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరవుతున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులతో సమావేశమై సవిూక్షించారు. ముర్ము తన…

కొండా లక్ష్మణ్‌ బాపూజీకి సిఎం రేవంత్‌ నివాళి

CM Revanth's tribute

తొలి, మలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక భూమిక పోషించిన కొండా లక్ష్మణ్‌ బాపూజీని సీఎం రేవంత్‌రెడ్డి స్మరించుకున్నారు. తన నివాసంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. 1969లో తన మంత్రి పదవిని సైతం వదులుకున్న త్యాగధనుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ…

నేటి నుండి మావోయిస్టు 20వ వార్షికోత్సవాలు

అక్టోబర్‌ 20 వరకు కొనసాగింపు అడుగడున పోలీస్‌ నిఘా … వాహనాల తనిఖీలు ఏజన్సీలో మావోయిస్టుల కోసం పోలీస్‌ బలగాల గాలింపు మావోయిస్టు పార్టీ ఏర్పడి 20 సంవత్సరాలు కావస్తునందున సెప్టెంబర్‌ 21 నుండి అక్టోబర్‌ 21 వరకు వార్షికోత్సవాలు జరుపుకోవాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపధ్యంలో పోలీస్‌ అప్రమత్తం అయింది. అడుగడున నిఘా…