Tag Telugu News Headlines Breaking News Now

రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్‌ ‌చలో విజయవాడ

ఏపి విజయనరగంలో పోస్టర్‌ ఆవిష్కరించిన డిసిసి అధ్యక్షుడు విజయనగరం, ఏప్రిల్‌ 20 : ‌బిజెపి దుర్మార్గమైన బుద్ధితో రాహుల్‌ ‌గాందీపై పార్లమెంట్‌ అనర్హత వేటువేయడంపై దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు కాంగ్రెస్‌ ‌నేతలు తెలిపారు. ఈ క్రమంలో ఈనెల 24వ తేదీన జిల్లా కాంగ్రెస్‌ ‌పార్టీ చలో విజయవాడకు కాంగ్రెస్‌ ‌పిలుపునిచ్చింది.…

ఇద్దరు ఉద్యోగులను మింగిన గుండెపోటు

ఓ టీచర్‌, ‌తహసిల్దార్‌ల మృతి హనుమకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 20:  వేర్వేరు ఘటనల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తహసీల్దార్‌ ‌గుండెపోటుతో మృతి చెందారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు హనుమకొండ జిల్లాకు చెందిన వ్యక్తి కాగా, తహసీల్దార్‌ ‌మహబూబాబాద్‌ ‌జిల్లాకు చెందిన వ్యక్తి. హనుమకొండ జిల్లా నడికూడ మండలంలోని నర్సక్కపల్లి గ్రామం ప్రాథమికోన్నత పాఠశాలలో సెకండరీ గ్రేడ్‌ ‌టీచర్‌గా పనిచేస్తున్న…

మానకొండూరులో బుధవారం అర్ధరాత్రి కాల్పుల కలకలం

వ్యక్తిని మర్డర్‌ ‌చేసేందుకు దుండుగల యత్నం తప్పించుకున్న అరుణ్‌..ఇద్దరు దుండగుల పట్టివేత కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 20 : ‌కరీంనగర్‌ ‌జిల్లా మానకొండూరులో బుధవారం అర్ధరాత్రి జరిగిన కాల్పులు కలకలం రేపాయి. ఓ క్రిమినల్‌పై దాడి చేసేందుకు మరో క్రిమినల్‌ ‌మూఠా రంగంలోకి దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగేసరికి నిందితుల్లో కొందరు పరారయ్యారు.…

కెసిఆర్‌ ‌దౌర్జన్యాలకు అంతులేకుండా పోయింది

చేవెళ్ల బహిరంగ సభకు లక్ష మంది.. బిజేపి విజయం ఖాయం ఈటల రాజేందర్‌ ‌వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 20 : ‌దేశవ్యాప్తంగా పార్లమెంట్‌ ‌స్థానాల్లో గెలుపు లక్ష్యంగా పార్లమెంట్‌ ‌ప్రవాస్‌ ‌యోజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ అన్నారు. మొయినాబాద్‌ ‌సమీపంలోని అజీజ్‌ ‌నగర్‌లో…

కాంగ్రెస్‌-‌బీఆర్‌ఎస్‌ ‌రెండు పార్టీలు ఒక్కటే..

బీజేపీ పోరాటాలతో బీఆర్‌ఎస్‌ ‌గుండెలు గుభేల్‌ ‌మంటున్నాయ్‌ ఈ ‌నెల 23న చేవెళ్ల బహిరంగ సభను సక్సెస్‌తో సత్తా చాటుదాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌వ్యాఖ్యలు చేవెళ్ల బహిరంగ సభకు ‘‘విజయ సంకల్ప సభ’’గా నామకరణం.. జన సమీకరణ, సభ ఏర్పాట్లపై నేతలతో చర్చ  హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 20…

జమ్ము కశ్మీర్‌ ‌పూంచ్‌లో ఆర్మీ వాహనంలో మంటలు

నలుగురు జవాన్ల దుర్మరణం శ్రీనగర్‌, ఏ‌ప్రిల్‌ 20 : ‌జమ్ముకశ్మీర్‌ ‌లోని పూంచ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. తోతావాలి గల్లీలో ఆర్మీ వాహనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు జవాన్లు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్రగాయలయ్యాయి. రోడ్డుపై ఆర్మీ వెహికిల్‌లో మంటలు చెలరేగడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. జమ్ము-పూంచ్‌ ‌హైవేపై ఈ ప్రమాదం జరిగింది.…

ఏపిలో ఇక మరింత పటిష్టంగా అంగన్‌వాడీలు

వసతుల కల్పనకు పెద్దపీట ప్రాధాన్యతా క్రమంలో పనుల పూర్తి అమరావతి, ఏప్రిల్‌ 20 : ‌రాష్ట్రంలోని అంగన్‌వాడీలలో కనీస వసతులు కల్పించాలని సిఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ప్రతి అంగన్‌వాడీలో చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు తయారుచేసి.. తనకు నివేదిక ఇవ్వాలని తెలిపారు. పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించే పరికరాలను కూడా అంగన్‌వాడీల్లో ఉంచుకోవాలని సూచించారు. నాడు-నేడు పనులపై…

అదోపెద్ద కుట్ర!

కుట్ర జరుగుతోంది విగ్రహమంతెత్తుగా మరోసారి కాదు కాదు మరెప్పటికి నిలువెత్తున ముంచే మహాగొప్పగా అచ్చంగా అలాగే నడిబొడ్డున కదలకుండా బందించే కుట్ర ఓట్లపండగొస్తుంటే ఒక్కోరు ఒకలా బురదజల్లుకుంటుంటే మహానుబావుడి ఆశయాలను పాతేసేందుకు ప్రతిచిలుక కాకి పలుకులే పలుకుతుంది మీరెపుడు బానిసలేనంటూ మెతుకులెదజల్లుతాం పాదక్రాంతులవ్వండంటూ పాతపాటే పాడుతుంటే మనపాట మనమే పాడాల్సిన తరుణమిదే ఆకాశమంత ఆశయాన్ని మదినింపుకోవాలి…

వైఎస్‌ ‌వివేకానందరెడ్డి హత్యకేసులో సునీత భర్తపైనా అనుమానాలు

విచారణ సజావుగా సాగాలనే కోరుకుంటున్నాం డియా సమావేశంలో టిటిడి ఛైర్మన్‌ ‌వైవి సుబ్బారెడ్డి అమరావతి, ఏప్రిల్‌ 18 : ‌మాజీ మంత్రి వైఎస్‌ ‌వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచిన నేపథ్యంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో వివేకా కేసులో చట్టం తనపని తాను చేసుకుపోతుందన్న విశ్వాసం ఉందని టీటీడీ చైర్మన్‌…