Tag Telugu News Headlines Breaking News Now

తెరుచుకున్న బద్రీనాథ్‌ ఆలయ తలుపులు

డెహ్రాడూన్‌, ఏ‌ప్రిల్‌ 27 : ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌ ఆలయాన్ని బుధవారం ఉదయం తెరిచారు. ఛార్‌ధామ్‌ ‌యాత్రలో భాగమైన ఆ ఆలయంలో నేటి నుంచి దర్శనాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 7.10 నిమిషాలకు ఆలయాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించి తెలిచారు.సుమారు 15 క్వింటాళ్ల బంతి పువ్వులతో ఆలయాన్ని డెకరేట్‌ ‌చేశారు. ఆర్మీ బ్యాండ్‌, ‌జై బద్రీ జయజయధ్వానాల…

‌సిట్టింగ్‌ల్లో గుండె దడ.. ఆశావహుల్లో ఉత్సాహం

హ్యాట్రిక్‌ ‌దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో పార్టీకోసం గట్టిగా పనిచేయని వారి తోక కట్‌ ‌చేస్తామని భారత్‌ ‌రాష్ట్ర సమితి అధినేత కెసిఆర్‌ ‌తీవ్రంగా హెచ్చరించారు. రాష్ట్రంలో మూడవసారి అధికారంలోకి రావడ మన్నది ఖాయమే అయినా అదే తమకు పెద్ద టాస్క్ ‌కాదు. అధిక మెజార్టీ స్థానాల సాధనే తమ ముందున్న ప్రధానాంశమని కెసిఆర్‌ ‌తమ…

దిల్లీ మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్‌

డిప్యూటీ మేయర్‌గా ఆలీ మహమ్మద్‌ ఇక్బాల్‌ ‌పోటీనుంచి తప్పుకున్న బిజెపి అభ్యర్థులు ఆప్‌ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక అభినందనలు తెలిపిన సిఎం కేజ్రీవాల్‌ ‌న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 26 : ‌దిల్లీ మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం అయింది. బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్‌ ‌తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్‌…

అన్నదాతలూ…ఆత్మ విశ్వాసం కోల్పోవద్దు

వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి హరీష్‌రావు ఎకరానికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తామని సిఎం ప్రకటించారని మంత్రి వెల్లడి సిఎం కేసీఆర్‌ ‌దృష్టికి తీసుకెళ్లి ఆదుకుంటామని హరీష్‌రావు ఆత్మీయ భరోసా సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 26 : అన్నదాతలు ధైర్యంగా ఉండాలి. రైతు నాయకుడు కేసీఆర్‌ ‌సిఎంగా ఉన్నటువంటి  రైతు ప్రభుత్వం.…

రైతులు చస్తుంటే రాజకీయ సభలా: మండిపడ్డ రేవంత్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 26 : ‌సీఎం కేసీఆర్‌, ‌మంత్రి కేటీఆర్‌లపై టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ట్విటర్‌ ‌వేదికగా విరుచుకుపడ్డారు. అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యం తడిసి రైతులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే..అయ్య ఔరంగాబాద్‌లో.. కొడుకు ప్లీనరీల పేరుతో.. రాజకీయ సభలు పెట్టుకుని ఊరేగుతు న్నారని రేవంత్‌ ‌విమర్శించారు. వీళ్లకు మానవత్వం ఉందా? అని…

అకాల వర్షాలతో అంతా అతలాకుతలం

తీవ్ర పంట నష్టం…దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు ప్రభుత్వం అప్రమత్తం….ముందస్తు చర్యలకు అధికారులకు హెచ్చరిక ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రక్షణ చర్యలకు ఆదేశం హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయం నిర్మల్‌ ‌జిల్లాలో పిడుగుపాటుతో మేకల కాపరి, పదుల సంఖ్యలో మేకలు మృతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 26 : ‌రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మంగళవారం కురిసిన…

ఛత్తీస్‌ఘఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం

మందుపాతరతో పోలీస్‌ ‌బలగాల మినీ వాహనం పేల్చివేత 11 మంది డిఆర్‌జి జవాన్‌లు మృతి – నలుగురు జవాన్‌లకు తీవ్రగాయాలు రాయ్‌పూర్‌ ‌హాస్పిటల్‌కి తరలింపు భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 26 : ‌ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలో మావోయిస్టులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. కూంబింగ్‌ ‌నిర్వహించుకుని మినీ వాహనంలో జవాన్లు తిరిగి వొస్తుండగా పసిగట్టిన మావోయిస్టులు వాహనం మందు పాతర…

‌ప్రకాశ్‌ ‌సింగ్‌ ‌బాదల్‌కు ప్రధాని మోదీ నివాళి

ఆయనతో అనుబంధం ప్రత్యేకమని వెల్లడి న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 26 : ‌పంజాబ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీ దళ్‌ అ‌గ్రనేత ప్రకాశ్‌సింగ్‌ ‌బాదల్‌ (95) ‌భౌతికదేహానికి ప్రధాని మోడీ నివాళులు అర్పించారు.  ఢిల్లీ నుంచి చండీగఢ్‌లోని శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఎడి) పార్టీ కార్యాలయానికి చేరుకున్న ప్రధాని ఆయనకు  నివాళులర్పించారు.  ప్రకాష్‌ ‌సింగ్‌ ‌బాదల్‌ ‌మృతి…

ఆరోగ్యకరమైన భారతదేశం కోసం ప్రజా చైతన్య వాణి

‘‌మన్‌ ‌కీ బాత్‌’ ఆరోగ్యం మరి యు అభివృద్ధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఆరోగ్యకరమైన పౌరులు మాత్రమే దేశం యొక్క మొత్తం వృద్ధికి దోహదపడగలరు. ప్రధా నమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈ ఆదర్శానికి కట్టుబడి ఉంది. భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను భవిష్యత్తుకు అనుకూలంగా మార్చడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ప్రధాన…