Tag Telugu News Headlines Breaking News Now

పదవుల కోసం పడిగాపులు

మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవులతోపాటు కొత్తగా పీసీసీ అధ్యక్షుడి ఎంపికకు కాంగ్రెస్‌ హై కమాండ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఉన్నత పదవులను దక్కించుకునేందుకు నాయకగణమంతా క్యూ కడుతున్నారు. తమకు అనుకూలురైన రాష్ట్ర, కేంద్ర నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.  కొందరైతే ఏకంగా కొద్ది రోజులుగా దిల్లీలోనే మకాం పెట్టినట్లు తెలుస్తున్నది. పదేళ్ళ తర్వాత తమ…

ఎన్‌హెచ్‌ఎం బకాయిలు రూ.693.13 కోట్లు విడుదల చేయండి

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి నడ్డాకు  సీఎం రేవంత్‌ రెడ్డి వినతి  వైద్యారోగ్య రంగంపై  తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ  పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 5,159 బస్తీ దవాఖానాలు  కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్‌ 25 : జాతీ య ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ ఎం) కింద తెలంగాణకు రావల్సిన…

కాంగ్రెస్‌ గూటికి గూడెం మహిపాల్‌ రెడ్డి

సిఎం రేవంత్‌ వెంట దిల్లీకి చేరుకున్న ఎమ్మెల్యే హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జూన్‌25: బీఆర్‌ఎస్‌ కు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటీవలే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ లో చేరగా.. తాజాగా పటాన్‌ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ చేరేందుకు సిద్ధమయ్యారు.  సీఎం రేవంత్‌ వెంట…

సద్దుమణిగిన వివాదం

జీవన్‌రెడ్డికి కాంగ్రెస్‌ అధినాయకత్వం బుజ్జగింపు ఫోన్‌ చేసి మాట్లాడిన పార్టీ జనరల్‌ సెక్రటరీ కెసి వేణుగోపాల్‌ మంత్రి పదవి ఇస్తామని ఆఫర్‌ ఇచ్చినట్లు ప్రచారం జీవన్‌ ఇంటికి వెళ్లి చర్చించిన భట్టి విక్రమార్క, శ్రీధర్‌ బాబు రాజీనామా అంశాన్ని ఉప సంహరించుకున్న జీవన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 25: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌…

బాలికను గంజాయి మత్తులో దింపి అత్యాచారం

నేరెడ్‌మెట్‌లో వెలుగు చూసిన దారుణ ఘటన బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 25: నిర్భయ లాంటి చట్టాలు ఎన్ని తెచ్చినా మృగాళ్ల తీరు మారడం లేదు. తాజాగా, హైదరాబాద్‌లో దారుణం జరిగింది. మత్తుకు బానిసైన యువకులు ఆ మత్తులోనే దారుణాలకు ఒడిగడుతున్నారు. ఓ బాలికకు గంజాయి అలవాటు చేసిన యువకులు…

‘అసలే పితృస్వామ్యం, ఆపై మద్యం…

(గత సంచిక తరువాయి) ‘‘పెరుగుతున్న కుటుంబ హింస’ – సారా వ్యతిరేక, మద్య నిషేధ ఉద్యమంలో రాజ్య నిర్భందాన్ని, గుండాల దాడిని ఎదుర్కొన్న ‘పీవోడబ్ల్యూ’ కార్యకర్తలు’’ సజయ : అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో జరిగిన సారా వ్యతిరేక ఉద్యమం రాష్ట్రమంతా వుధృతంగా వ్యాపించటంలో ‘పీవోడబ్ల్యూ’ పాత్ర చాలా కీలకమైనదిగా చెబుతారు. మీరు ఎక్కడెక్కడ క్రియాశీలకంగా…

కీలక ఖనిజాల రంగంలో విస్తృత అవకాశాలున్నాయి

ఈ రంగంలో సంస్కరణలతో ముందుకెళ్తున్నాము 4వ విడత క్రిటికల్‌ మినరల్‌ బ్లాకుల వేలం సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి న్యూదిల్లీ,ప్రజాతంత్ర, జూన్‌ 24: కీలకమైన, తక్కువగా లభించే ఖనిజాల వెలికితీతలో అద్భుతమైన ఫలితాలు సాధించేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయని.. అందుకే ఈ రంగంలో విడతలవారిగా సంస్కరణలు తీసుకొస్తూ.. దేశ ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్నామని కేంద్ర బొగ్గు, గనుల…

ఆత్మవిమర్శ చేసుకోవాలి!

ఈ ఎన్నికలు కెసిఆర్‌- జగన్‌తో పాటు, మోదీకి  కూడా గుణపాఠం లాంటివే మోదీ  బాణం కూడా గురితప్పింది తప్పంతా ప్రజలదే అన్నట్టుగా ఆత్మవంచనకు పాల్పడుతున్నారు మంచి పాలనే ఇస్తే ప్రజలెందుకు ఓడిస్తారు.. విపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషించాలి.   తెలంగాణలో కెసిఆర్‌ ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మళ్లీ మనదే అధికారం అంటూ పార్లమెంట్‌ ఎన్నికల ముందు ప్రగల్భాలు…

నీట్‌ పరీక్ష రద్దు చేయండి

కిషన్‌ రెడ్డి ఇంటిముందు విద్యార్థి సంఘాల ఆందోళన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 22 : నీట్‌ పరీక్ష రద్దు చేయాలంటూ హైదరాబాద్‌ కాచిగూడలోని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఇంటి ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి ఇంటిని విద్యార్థి సంఘాల నేతలు ముట్టడిరచారు.   జాతీయ…