ఛత్తీస్ఘఢ్లో ఎన్కౌంటర్
ఒక మహిళతో పాటు ఒకరు ఎల్ఓఎస్ కమాండర్ మృతి భద్రాచలం,ప్రజాతంత్ర,మే 08 : సరిహద్దున ఉన్న ఛత్తీస్ఘఢ్ రాష్ట్రంలో సుకుమార్ జిల్లాలో సోమవారం నాడు జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఒకరు ఎల్ఓఎస్ కమాండర్గా గుర్తించారు. మడకం ఎర్ర అనే పేరు కలిగి ఉన్నారు. ఇతనిపై ఛత్తీస్ఘఢ్ ప్రభుత్వం 8 లక్షల రూపాయలు…
