రాజధాని నడిబొడ్డున రాజ్య హింస ..!
మహేశ్వరం, ప్రజాతంత్ర,మే9: కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పేదలకు భూములు ఇస్తే, బిఆర్ఎస్ ప్రభుత్వం వాటిని లాక్కుంటున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. పీపుల్స్ మార్చ్ భట్టి విక్రమార్క పాదయాత్ర 54వ రోజు మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ గాయత్రి నగర్ నుంచి బడంగ్ పేట్ నాదర్ గుల్ వరకు కొన సాగింది.…
