Tag Telugu News Headlines Breaking News Now

చెట్టు ఎక్కి కల్లుతీసిన మంత్రి

పెరిగి పెద్దవైన గిరక తాటిచెట్లు తాగి వావ్‌ అం‌టూ కితాబునిచ్చిన ఎర్రబెల్లి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు తాటి చెట్టు ఎక్కి స్వయంగా కల్లు తీశారు. తాను తీసిన కల్లును  తాగి..వావ్‌ ‌సూపర్‌ అం‌టూ కితాబిచ్చారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు పర్యటించారు. గ్రామంలో  గిరక తాటి చెట్టు…

‌దిల్లీలో ఎన్నికైన ప్రభుత్వానిదే అధికారం

లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌పాత్ర పరిమితమే ప్రభుత్వ విధానాల మేరకు నడచుకోవాల్సిందే అన్ని రాష్టాల్ల్రో ఉన్న మాదిరిగానే అధికారాలు  కేజ్రీవాల్‌ ‌సర్కార్‌కు సుప్రీంలో భారీ ఊరట అధికారలపై సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు :‌దిల్లీ  పాలనా వ్యవహారాలపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఎన్నికైన ప్రభుత్వానిదే అధికారమని విస్పష్ట తీర్పును ఇచ్చింది. దీంతో కేజ్రీవాల్‌ ‌పెత్తనానికి…

గవర్నర్‌,‌స్పీకర్‌ల నిర్ణయాన్ని తప్పుపట్టిన సుప్రీమ్ కోర్టు

శివసేన సంక్షోభంపై  కీలక తీర్పు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం జోక్యం చేసుకోదు ‌మహారాష్ట్రలో శివసేన సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. చీఫ్‌ ‌విప్‌ ‌నియామకంపై అప్పటి మహారాష్ట్ర గవర్నర్‌,‌స్పీకర్‌ల నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అయితే ఉద్దవ్‌థాక్రే విశ్వాసపరీక్షను ఎదుర్కోలేదని , అందుకే ఆయన్ను తిరిగి సీఎంగా నియమించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు…

అక్షరం

అది కడలిగా వుప్పొంగినప్పుడు జనజీవనతీరం చైతన్యపుటలలతో జాగృతమవుతుంటుంది… అది కుసుమంగా విప్పారినప్పుడు మనసు పొరల్లో సౌభ్రాతృత్వం పరిమళిస్తుంటుంది… అది దీపమై ప్రజ్వరిల్లినప్పుడు అజ్ఞానపుతిమిరంలో ఆదర్శాల కిరణాలు ఆవిష్కృతమవుతుంటాయి… అది ఆమనియై ఆవహించినప్పుడు బ్రతుకుచెట్టు ఆశయాల చిగుళ్లతో దరహసిస్తుంటుంది… తరతరాల నాగరికతల వైభవాలను మోసుకుంటూ అది నదియై మనమధ్య ప్రవహిస్తూనే వుంటుంది… మన ఆత్మీయతలకూ, ఉద్వేగాలకూ అది…

లక్ష్యం

రాళ్ళు విసిరితే పూలుగా స్వీకరించు నీ మార్గం సుగమమవుతుంది విమర్శలు చేస్తే సద్విమర్శగా తీసుకో నీ మస్తిష్కం పదును తీరుతుంది ముళ్ళతో గుచ్చితే పూల గుచ్చంగా మలుచుకో నీ సంకల్పం నెరవేరుతుంది రాళ్ళున్నాయని బియ్యాన్ని పడేస్తావా ? ముళ్ళున్నాయని రోజాలను వదిలేస్తావా ? జీవితం కూడా అంతే! విచక్షణతో పోరాడుతూ విజయ బావుటా ఎగరేయడమే నీ…

కొసమెరుపు

ఏమీ లేదు ఇంకోసారి చెబుతున్నా జాగ్రత్తగా విను. నేను చెప్పేదీ, నీవు వినేదీ ఒకటే కావాలి. భిన్నంగా ఆలోచించడానికి ఇంకేదైనా ఉంటే నీ ఇష్టం. ఈ రాజ్యంలో భూతమే ఉంది, భవిష్యత్తు  లేదు. అందుకే … ముందుగా మనసును చంపేసా, సమయాన్నీ చంపేస్తూ ఓడిపోవడం బాగా నేర్చుకున్నా. తుఫాన్లను ఎదుర్కోవడం, సర్దుకుపోవడం బాగా అలవాటైన నేను…

త్వరలో హైదరాబాద్‌ ‌లో నిరుద్యోగులతో ‘‘మిలియన్‌ ‌మార్చ్’’

‌కాషాయ సైనికులారా……‘‘నిరుద్యోగ మార్చ్’’‌తో గర్జిద్దాం రండి.. ఉద్యోగాలివ్వకపోతే సర్కార్‌ ఉనికికే ప్రమాదం ఉందనే భావన కలిగేలా ఉద్యమిద్దాం సీఎం కుటుంబాని గుణపాఠం చెబుదాం పేపర్‌ ‌లీకేజీపై సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరిపించాల్సిందే సీఎం కొడుకును బర్తరఫ్‌ ‌చేయాల్సిందే నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇవ్వాల్సిందే.. ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా పోలింగ్‌ ‌బూత్‌ ‌కార్యకర్తలతో టెలికాన్పరెన్స్ ‌లో…

‌మంత్రిగా ఉండి బాధ్యతో మాట్లాడాలి

అమర్యాదగా మాట్లాడితే ఊరుకునేది లేదు పేడ పిసకడం అలవాటును మరవలేదేమో మంత్రి తలసానిపై మండిపడ్డ రేవంత్‌ ‌రెడ్డి సెక్రటేరియట్‌ ఎం‌ట్రీ విషయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. పేడ పిసికే అలవాటున్న తలసానికి పిసుకుడు గురించే మాట్లాడుతారన్నారు. ఆయనకు అంతగా కోరిక ఉంటే.. ఏం పిసకాలనుకుంటున్నారో,…

టెన్త్ ‌ఫలితాల్లో 88.53 శాతం ఉత్తీర్ణతతో బాలికలదే పైచేయి

మొత్తం 86.6 శాతం ఉత్తీర్ణత నమోదు -మార్కులు తక్కువ వచ్చినా, ఫెయిల్‌ అయినా అధైర్య పడొద్ద్ను  -పది పరీక్ష ఫలితాలను విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డ్ని్న   -మొత్తం 2,793 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోద్ను  -రాష్ట్రంలో 25 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్‌ ‌కాలేదు ఫోటో రైటప్‌ : ‌టెన్త్…