Tag Telugu News Headlines Breaking News Now

కర్ణాటక ఫలితాలు కనువిప్పు కలిగిస్తాయా ?

ప్రజల జీవన విధానాన్ని ప్రశ్నార్ధకంగా మారుస్తున్న కేంద్ర, రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలకు కర్ణాటక వోటర్లు తగిన గుణపాఠం చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అన్ని ఎగ్జిట్‌ ‌పోల్స్ అం‌చనా వేసినట్టే కాంగ్రెస్‌ ‌పార్టీ సంపూర్ణ  మెజార్టీ సాధించింది. ఎగ్జిట్‌ ‌పోల్స్ అం‌చనాలను దాటి  కాంగ్రెస్‌ ‌పార్టీ  137 స్థానాల్లో విజయం  సాధించింది.  కేంద్ర బీజేపీ…

చెస్ క్రీడాకారుడు ఉప్పల ప్రణీత్ (16) ముఖ్యమంత్రి అభినందనలు…

శిక్షణ, ఇతర ఖర్చుల కోసం రూ. 2.5 కోట్లు మంజూరు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15:  అత్యంత పిన్న వయస్సులోనే చెస్ క్రీడలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తెలంగాణ చెస్ క్రీడాకారుడు ఉప్పల ప్రణీత్ (16) ‘వరల్డ్ చెస్ ఫెడరేషన్ గ్రాండ్ మాస్టర్’  హోదాకు అర్హత సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.…

కడపజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

తుఫాన్‌ ‌వాహనాన్ని ఢీకొన్న లారీ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం కడప,మే15 : జిల్లాలోని కొండాపురం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుఫాన్‌ ‌వాహనాన్ని లారీఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. తుఫాన్‌ ‌వాహనంలో తిరుమల నుంచి తాడిపత్రి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో తుఫాన్‌ ‌వాహనంలో 13…

ఆగస్టు కల్లా సిద్ధిపేటకు రైలు..

తుది దశకు  సిద్ధిపేట-మిట్టపల్లి రైల్వే స్టేషన్‌ ‌పనులు మంత్రి హరీష్‌రావు ప్రత్యేక దృష్టి…పలుమార్లు సమీక్షలు, పనుల పరిశీలన సిద్ధిపేట ట్యాగ్‌ ‌లైన్‌ ‌సిద్ధిపేట జిల్లా… గోదావరి జలాలు.. రైలు.. ఈ మూడు కలలు ఉండే  అందులో సిద్దిపేట జిల్లా 2016లో సిద్దిపేట జిల్లా సాకారమైంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో మండుటెండల్లో మత్తళ్లు దుంకే జలసిరులు మన కళ్ల…

వందోరోజుకు లోకేష్‌ ‌పాదయాత్ర

నంద్యాల జిల్లాలో కొనసాగుతున్న యాత్ర యాత్రలో పాల్గొన్న తల్లి భవనేశ్వరి హాజరైన పలువురు ఎన్టీఆర్‌ ‌కుటుంబ సభ్యులు నంద్యాల,మే15 : టీడీపీ యువనేత నారా లోకేష్‌ ‌యువగళం పాదయాత్ర  వందవ రోజుకు చేరుకుంది. సోమవారం ఉదయం కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బోయరేవుల క్యాంప్‌ ‌సైట్‌ ‌నుంచి లోకేష్‌ ‌పాదయాత్రను ప్రారంభించారు. నేటితో యువగళం పాదయాత్ర…

డబుల్ ఇళ్ల కోసం కలెక్టర్ ఆఫీసు ముందు నిరసన..

వడగాలులు తోడుకావడంతో ప్రజల ఉక్కిరిబిక్కరి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక విశాఖపట్నం,మే15 : తీవ్రమైన ఎండలు, వడగాడ్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెలంగాణ,ఆంధ్రాలో వడగాలులకు తోడు తీవ్రమైన ఎండలు ఆందోళన కలిగిస్తున్నాయి. అనేకచోట్ల 40 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో ఎండలు పెరిగి వడగాడ్పులు వీయనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.…

విస్తరణ కాంక్షలో ప్రజలను విస్మరించిన బిజెపి

హిమాచల్‌, ‌కర్నాటక ఫలితాలే ఇందుకు నిదర్శనం బెంగళూరు,మే13 : నిరుపేదల శ్రేయస్సుకు తొలి ప్రాధాన్యమిచ్చి తీరాలన్న సంకల్పాన్ని లేదా లక్ష్యాన్ని బిజెపి తుంగలో తొక్కింది. కేవలం మాటలతో మభ్యపెట్టే యత్నాలు మాత్రమే సాగించింది. అందుకే కర్నాటకలో ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారు.  ఓటింగ్‌ ‌తీరుతెన్నులపై ఓటర్ల సామాజిక నేపథ్యాల ప్రభావాన్ని కూడా సర్వేలన్నీ వెల్లడించాయి.  లింగాయత్‌ ఓటర్లు…

తుళ్లూరులో 144 సెక్షన్‌ ‌విధింపు

అనుమతి లేకుండా ర్యాలీల నిషేధం జడా శ్రావణ్‌ ‌కుమార్‌ను అడ్డుకున్న పోలీసులు పోటాపోటీగా ఆందోళనకు దిగిన వైసిపి కార్యకర్తలు అమరావతి,మే13 : అమరావతి ప్రాంత తుళ్లూరులో పోలీసులు 144 సెక్షన్‌ ‌విధించారు. అనుమతి లేకుండానే నిరసనలు చేస్తున్నారంటూ జై భీం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడా శ్రావణ్‌ ‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ ‌చేశారు. ఆందోళనల నేపథ్యంలో…

కర్నాటకలో ఫలించిన కాంగ్రెస్‌ ‌ప్యూ హాలు

మహిళలు, యువత లక్ష్యంగా తాయిలాలు మహిళలకు రూ.2వేల ఆర్థిక సాయం ప్రకటన బెంగళూరు,మే13 :కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌దూసుకుపోతోంది. ఎగ్జిట్‌పోల్స్ అం‌చనాలను నిజం చేస్తూ ఆధిక్యంలో మెజార్టీ మార్క్‌ను ఇప్పటికే క్రాస్‌ ‌చేసింది. కాంగ్రెస్‌ ‌విజయం ఖాయం అవడంతో కర్ణాటకతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే..ఈ…