కర్ణాటక ఫలితాలు కనువిప్పు కలిగిస్తాయా ?
ప్రజల జీవన విధానాన్ని ప్రశ్నార్ధకంగా మారుస్తున్న కేంద్ర, రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలకు కర్ణాటక వోటర్లు తగిన గుణపాఠం చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టే కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను దాటి కాంగ్రెస్ పార్టీ 137 స్థానాల్లో విజయం సాధించింది. కేంద్ర బీజేపీ…
