ప్రగతి చాటేలా రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు
జిల్లా కలెక్టర్ లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వీడియో సమావేశం హైదరాబాద్/ హనుమకొండ,ప్రజాతంత్ర, మే 29: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై సోమవారం జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. సి.ఎస్. శాంతి కుమారి…
