Tag Telugu News Headlines Breaking News Now

రాజ్యాంగమా… రాజదండమా…?

‘‘‌మిమ్ములను అత్యున్నతమైన స్థానంలో కూర్చోబెట్టిన రాజ్యాంగాన్ని వదిలిపెట్టి రాజదండానికి పూజలు చేయడం ఏ ప్రజాస్వామ్యానికి నిదర్శనం..?  రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్‌ ‌బాబాసాహెబ్‌ అం‌బేడ్కర్‌ ‌కి నమస్కరించకుండా సాధువులకు పెద్దపీట వేయడం ప్రజాస్వామ్య సంస్కారమా.!’’ ప్రపంచంలోనే భిన్న మతాలకు భిన్న కులాలకు నిలయమై భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడానికి ప్రజాస్వామ్య వ్యవస్థ గా రూపుదిద్దుకోవడానికి ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి…

మెడికల్ సీట్లు మూడు రెట్లు పెరిగాయి ..

విద్యార్థులు ఇతర దేశాలు పోవాల్సిన అవసరం లేదు ..  సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్  వరంగల్ లో ఉండడం గర్వకారణం పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి హరీష్ రావు  వరంగల్,ప్రజాతంత్ర,మే 31: వరంగల్ నగరం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్    పనులు వేగంగా జరగాలని అధికారులను మంత్రి హరీష్ రావు  ఆదేశించారు..వెయ్యి…

ధూమపానం… ఆరోగ్యానికి హానికరం

నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సొలనేసి కుటుంబానికి చెందిన ఒక చిన్న మొక్క ద్వారా తయారీ వల్ల పొగ విడుదల అవుతున్నందు వలన దీనికి ‘పొగాకు’ అనే పేరు వచ్చింది. దీని ఆకుల నుండి సిగరెట్లు, చుట్టలు తయారు చేస్తారు. దీనిని కొన్ని రకాల తాంబూలాలలో కూడా  ఉపయో గిస్తున్నారు. క్రీస్తు పూర్వం 1400…

డిలిమిటేషన్‌లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం

ఆయా రాష్ట్రాలు తమ వాణిని వినిపించాల్సందే ట్విట్టర్‌ ‌వేదికగా మంత్రి కెటిఆర్‌ ‌పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే30 :  2026వ సంవత్సరం తర్వాత జనాభా ప్రతిపాదికన జరుగనున్న లోక్‌సభ స్థానాల వల్ల దక్షిణాది రాష్టాల్రకు  తీవ్రమైన అన్యాయం జరుగుతుందని మంత్రి కె.తారక రామారావు అన్నారు. అధిక జనాభాతో సతమతమవుతున్న దేశాన్ని కాపాడుకునేందుకు జనాభా నియంత్రణ పద్ధతులు…

విధి వంచితులు

నునులేత ప్రాయంలోనే గ్రామపెద్దలతో పెళ్లి తంతు తుదకు ఊరు ఉమ్మడి ఆస్తి ఇదీ ‘జోగిని’ వ్యవస్థ దుస్థితి దేవదాసి,మాతంగి వశ్రీ జోగిని ఇలా ఊరికో  పేరు దేనికి కొరగాని జీవన తీరు శారీరక దోపిడీకి సాంఘీక అణిచివేతకు గురయ్యే వెట్టి జీవులు అందరి సొమ్మై … అంగడి బొమ్మై … అనామక గుమ్మై దురాచార వ్యవస్థలో……

మణిపూర్‌ ‌లో హింస …. అబద్ధాల మీడియా..!

‘‘ఆదివాసులు నిజాన్ని ప్రచారం చేయటానికి ఉన్న ఒకే ఒక మార్గం సామాజిక మాధ్యమాలు. వాటిని అందుబాటులో లేకుండా ఇంటర్‌నెట్‌ ‌బంద్‌ ‌చేశారు. బాధితపక్షంగా ఉంటూ, తోటి ఆదివాసులను రక్షించుకునే క్రమంలో వాళ్లు ఈ అబద్ధాల ప్రచారానికి కౌంటర్‌ ‌సమయానికి ఇవ్వలేకపోయారు. దాని వలన కూడా ఎంతో ప్రాణనష్టం జరిగింది. ’’     మణిపూర్‌లో జరిగిన హింస…

గౌహతిలో అర్థరాత్రి ఘోర ప్రమాదం

ఏడుగురు మృత్యువాత గౌహతి,మే29 :  అసోం జధాని గౌహతిలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరికొందరికి గాయాలు అయ్యాయి. ఆదివారం అర్థరాత్రి గౌహతిలోని జలుక్‌బరి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారని గౌహతి జాయింట్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌తుబే ప్రతీక్‌…

పార్లమెంట్‌ ‌ప్రజాస్వామ్యానికి వేదిక

యాదృచ్ఛికంగా ఎన్టీఆర్‌ ‌శతజయంతి రోజే ప్రారంభం నీతి ఆయోగ్‌ ‌సమావేశంలో జగన్‌ అభూతకల్పనలు :టిడిపి ఎంపి కనకమేడల రవీంద్ర కుమార్‌ ‌న్యూదిల్లీ,మే29 : పార్లమెంట్‌ ‌భవనం దేశ సంపద కాబట్టి ఆ వేదికను తాము ప్రజాస్వామ్యానికి దిక్సూచిగా భావిస్తున్నామని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ అన్నారు. ఎన్టీఆర్‌ 100‌వ పుట్టిన రోజున నూతన పార్లమెంట్‌…

ధరణి పేరుతో భూ సమస్యలు

రైతుబంధుతో బీడుభూములుగా మార్చే కుట్ర త్రిపుల్‌ ఆర్‌ ‌బాధితుల ధర్నాలో గద్దర్‌ ‌యాదాద్రి భువనగిరి,ప్రజాతంత్ర,మే29: ధరణి పేరుతో తెలంగాణలో పెద్ద కుట్ర జరిగిందని ప్రజా యుద్ధనౌక గద్దర్‌ అన్నారు.  అలైన్మెంట్‌ ‌మార్చాలని త్రిబుల్‌ ఆర్‌ ‌బాధిత రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌ ‌ధర్నా చౌక్‌ ‌వద్ద సోమవారం రెండు రోజుల రిలే నిరాహార దీక్ష…