Tag Telugu News Headlines Breaking News Now

స్వరాష్ట్రంలో… పరిశ్రమలకు స్వర్ణయుగం…

ఇప్పటివరకూ 2 లక్షల 64 వేల 956 కోట్ల రూపాయల పెట్టుబడులు 15 రోజుల్లోనే అనుమతులు పాస్‌….‌దశ దిశలా..తెలంగాణ వికాస హేల… వేలల్లో పరిశ్రమలు.. లక్షల కోట్ల పెట్టుబడులు..లక్షల సంఖ్యలో ఉద్యోగాలు.. సులభ వాణిజ్యంలో నం.1.. ఇదీ తెలంగాణ పారిశ్రామికం.. ప్రపంచం దారిపట్టిన ఎర్రతివాచీ వనం. పరిశ్రమలు వర్ధిల్లాలి, ఉపాధి పెరగాలి, తెలంగాణ పచ్చబడాలి.. ఇదే…

పర్యావరణ పరిరక్షణ మానవుని కర్తవ్యం

‘‘ప్రకృతి లేకుంటే మానవ మనుగడ లేదు.సమస్త జీవకోటి నివసించేది ఈ ప్రకృతి ఒడిలోనే.మానవులు జంతువులు సైతం ప్రకృతి ప్రేమికులే. ప్రకృతిని సంరక్షించాల్సిన బాధ్యత ముమ్మాటికి మానవునిదే. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాత్రులు కావాల్సిందే.’’ మొక్కలను పెంచాల్సిందే: పర్యావరణాన్ని కాపాడాలంటే మనం ఏదో టన్నుల బరువును మన ఒంటిపై మోయాల్సిన పనిలేదు, బాధ్యతగా మొక్కలను పెంచి…

మారుతున్న రాజకీయ సమీకరణలు

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో అనూహ్యంగా రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఒక వైపు హ్యాట్రిక్‌ ‌సాధించేందుకు అధికార బిఆర్‌ఎస్‌ అనేక పథకాలను రచిస్తూ, నిత్యం ఏదో కార్యక్రమంతో ప్రజల ముందు ఉండేందుకు ప్రయత్నిస్తోంది. అందుకు అనుగుణంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం ఆపార్టీకిప్పుడు కలిసి వొచ్చింది. ఈ ఉత్సవాలను ఒక రోజుతో ముగించకుండా దాదాపు 22…

కారు చీకట్లో కి కరెంటు సంస్థలు

తెలంగాణ ఆవిర్భవించే నాటికి ఇక్కడి పల్లెలు,పట్టణాలతో పాటు అన్ని రంగాల్లో కరెంట్ కోతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.పరిస్ధితులు మెరుగయ్యేంతవరకు నష్ట పోవడానికి కూడా తెలంగాణ రైతాంగం సిద్ద పడే పరిస్థితి.అయితే ఈ సంక్షోభం నుంచి తెలంగాణ వేగంగానే బయటపడగలిగింది.ప్రధాన కారణం దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో నిర్మించిన నూతన విద్యుత్ ప్రాజెక్టులు ఉత్పత్తి ప్రారంభించడంతో మిగులు ఏర్పడింది.ఈ…

కన్నీళ్లు పెట్టిన పల్లెలు కళకళలాడుతున్నాయ్‌…

పసి రాష్ట్రంగా అవతరించిన పదేండ్లలోనే  నూరేళ్ల అభివృద్ధి సాకారం దశాబ్ది ఉత్సవ వేడుకల్లో మంత్రి తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 2: ‌సమైక్యపాలనలో కన్నీళ్లు పెట్టిన పల్లెలు స్వరాష్ట్రంలో కళకళలాడుతున్నాయనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని ప్రభుత్వ…

అసంఘటిత రాష్ట్ర అవతరణ వేడుకలు-రాజకీయ ప్రయోజనాలు

రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లోనూ రాజకీయ పార్టీలు ఎవరిదారి వారిదే అన్నట్లు  మరీ పోటీపడి కార్యక్రమాలను చేపట్టాయి. తొమ్మిది సంవత్సరాల కింద ఏర్పడిన తెలంగాణకు కారణం తామంటే తామని చెప్పుకునేందుకు ఈ పార్టీలు నానా అవస్థలు  పడుతున్నాయి. ఎవరు అవునన్నా కాదన్న తెలంగాణరాష్ట్ర ఏర్పాటుకు సకల జనులతో పాటు సకల రాజకీయ పార్టీలుకూడా ఎంతో కొంత కారణమన్నది…

తంగేడు పవ్వులా ప్రగతితో వికసిస్తున్న తెలంగాణ

02 జూన్‌ ‘‌తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల’ సందర్భంగా..   తెలంగాణ ప్రాంతం శాతవాహన, కాకతీయ, చాళుక్య, ముఘల్‌, ‌కుతుబ్‌ ‌షాహీ, అసఫ్‌ ‌జారీల రాజ వంశాలు పాలిం చా యని చరిత్ర చెబుతు న్నది. 250 బిసిఈ – 200 సిఈ కాలంలో శాతవాహనులు కృష్ణ గోదావరి నదుల మధ్య ఉన్న ఈ…

తెలంగాణ రాష్ట్రం లో 7007 రైతు ఆత్మహత్యలు…

  ‘‘‌మళ్లీ ఇంకొన్ని నెలల లోపునే తెలంగాణ శాసన సభకు ఎన్నికలు జరగబోతున్నాయి. వివిధ రాజకీయ పార్టీలు, శక్తులు తమ తమ బలాలను మోహరించుకుంటున్నారు. ఈ  సందర్భంలో, దశాబ్దిలోకి అడుగుపెడుతున్న తెలంగాణ సామాజిక జన జీవనం ముందు ఉన్న  ముఖ్యమైన అంశాల గురించి తెలంగాణ పౌర సమాజం ఏ విధంగా ఆలోచిస్తోంది? ప్రభుత్వాల ప్రాధాన్యత ఏ…

జాతి గౌరవం ‘గంగ’పాలు..!

‘‘‌తమ తొమ్మిదేళ్ళ పాలనలో సాధించిన ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని తాజాగా తమ పార్టీ శ్రేణులకు హితబోధ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికలు, రాజకీయాలకే ప్రధాన్యత నిస్తున్నట్లు కనిపిస్తున్నది. మహిళా సంక్షేమానికి, రైతు సంక్షేమానికే పెద్ద పీఠ వేస్తున్నామన చెప్పుకునే మోదీ సర్కార్‌ ‌సంవత్సరకాలం దిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళనను ఎలా పట్టించుకోలేదో, మహిళలు తమ…