Tag Telugu News Headlines Breaking News Now

ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు

బెయిల్‌ ‌పిటిషన్‌ ‌తిరస్కరించిన దిల్లీ హైకోర్టు సుప్రీమ్‌ ‌కోర్టును ఆశ్రయించే యోచనలో లాయర్లు న్యూ దిల్లీ, జూలై 1(ఆర్‌ఎన్‌ఎ) : ‌దిల్లీ హైకోర్టులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ ఆశలపై దిల్లీ హైకోర్టు నీళ్లు చల్లింది. ఆమె బెయిల్‌…

ఉద్యోగ, ఉపాధి రంగాల నిర్వీర్యం!

ప్రజల ఆర్థికస్థితిపై ధరలపోటు ఇప్పటికే రెండుకోట్ల మందికి ఉపాధి గల్లంతయ్యిందన్న వార్తలు వస్తున్నా అది అంతకు మించి ఉంటుందని అంటున్నారు. దేశంలో నిరుద్యోగానికి తోడు, ఉపాధి అవకాశాలు మందగిస్తున్నాయి. మరోవైపు వస్తూత్పత్తి పెరిగినా..ధరల పోటు తప్పడంలేదు. ఉపాధి దొరక్క నేటికీ వేలాదిమంది విదేశాల బాటు పడుతున్నారు.  ఆర్థిక పునరుత్తేజానికి, వృద్ధిరేటును పెంచడానికి నవతరం సంస్కరణలు అవసరమంటున్నారు.…

తెలంగాణ ఆత్మగౌరవం దిల్లీలో తాకట్టు

వైద్యానికి పెద్దపీట వేస్తానని..కార్పొరేట్‌కు దాసోహం వి•డియాపై ఆంక్షలు, విద్యార్థులపై లాఠీ చార్ఝ్ అ‌ప్రజాస్వామికం సిఎం రేంవత్‌ ‌తీరుపై మండిపడ్డ బిజెపి శాసన సభా పక్ష నేత ఏలేటి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 1 : తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని సీఎం రేవంత్‌ ‌రెడ్డి దిల్లీలో తాకట్టు పెట్టారని భాజపా శాసన సభా పక్ష నేత…

బీజేపీలో పాత కొత్త కలహాలు

‘పార్టీ విత్‌ ఏ డిఫరెన్స్‌’అని గర్వంగా చెప్పుకునే బీజేపీలో నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో మెలుగుతారనేది ఒకప్పటి మాట. ఇప్పుడు అధికారమే లక్ష్యంగా పావులు కదపడంతో బీజేపీకి ఇతర పార్టీల్లో ఉండే అన్ని రకాల జాడ్యాలు అంటుకున్నాయి. అందలమెక్కడమే లక్ష్యంగా సిద్ధాంతాలను అటకెక్కించి అరువు నేతలను పార్టీలో చేర్చుకోవడంతో కొత్త, పాత నేతల మధ్య పొసగట్లేదు..

అలజడికి గురవుతున్న ఆర్థిక వ్యవస్థ!

ఆర్థిక ప్రగతిని, స్థూల జాతీయ ఉత్పత్తి పెరుగుదలను వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు బూడిదలో పోసిన పన్నీరు వలె పరిణమించడానికి ప్రపంచీకరణ.. గ్లోబలైజేషన్‌ కారణం.  ఈ వాస్తవాన్ని గుర్తించడానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం కాని, అధికారిక రాష్ట్ర ప్రభుత్వాలు కాని సిద్ధంగా లేవు. అందువల్లనే ప్రభుత్వం ఆర్థిక పరిపుష్టిని, వాణిజ్య సౌష్టవాన్ని పెంపొందించడానికి…

తెలంగాణకు భారీ వర్ష సూచన

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 29 : ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణశాఖ వెల్లడించింది. రెండ్రోజుల పాటు తెలంగాణలో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించింది. పలు జిల్లాలకు వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్…

సనాతన వ్యవస్థకు సరికొత్త ఆవిష్కరణ!

మహాగ్రహంపై నీటి నిక్షేపాలు మన సౌర కుటుంబానికి వెలుపల ఉన్న ఒక ‘గ్రహం’లో నీటి నిక్షేపాలు నెలకొని ఉన్నట్టు  ఐరోపా అమెరికా అంతరిక్ష పరిశోధక శాస్తవ్రేత్తలు ధ్రువీకరించడం సరికొత్త ఆవిష్కరణ. మన భూమిని పోలిన ఈ ‘మహాభూమి’  సూపర్ ఎర్త్  మన భూగోళానికి నూట పదకొండు కాంతి సంవత్సరాల దూరంలో నెలకొని ఉందట! అంటే మన…

కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత డిఎస్‌ ‌కన్నుమూత

హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస అధికారిక లాంఛనాలతో నేడు నిజామాబాద్‌కులో అంత్యక్రియలు సిఎం రేవంత్‌, ‌మాజీ సిఎం కెసిఆర్‌ ‌సహా పలువురు ప్రముఖుల సంతాపం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 29 : ‌రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన, కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్‌ ‌కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న…

స్వయం సమృద్ధి స్వప్నాలు సాకారం అయ్యేనా!

సెమికండక్టర్‌(అర్థ వాహకం), కంప్యూటర్‌, మైక్రో లేదా ఇంటిగ్రేటెడ్‌ చిప్స్‌ రూపంలో ఇన్ఫర్‌మేషన్‌  కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (ఐసిటి) ఉపకరణాల ముఖ్య భాగాలుగా ప్రపంచ మానవాళి ముందు మరో ప్రపంచాన్ని నిలుపుతున్నాయి. నేటి అత్యాధునిక డిజిటల్‌ విప్లవంతో దేశ సరిహద్దులు రేఖలు/కంచెలు చెరిగి పోయి, దూరాలు అర్థరహితం కావడంతో భూగోళం ఓ కుగ్రామంగా మారిపోవడం చూస్తున్నాం. అరచేతిలో స్మార్ట్‌ఫోన్‌…