Tag Telugu News Headlines Breaking News Now

ప్రగతిభవన్ లో రక్షాబంధన్ వేడుకలు

గురువారం రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు కు వారి అక్కలు, చెల్లెలు రాఖీలు కట్టి రాఖీ పండుగ  వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, లలితమ్మ, చెల్లెలు వినోదమ్మ తమ సోదరునికి రాఖీ కట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారి అక్కలకు పాదాభివందనాలు చేసి ఆశీర్వాదాలు…

ప్రపంచ ప్ర‌ఖ్యాత గ‌ణిత‌ మేధావి సీఆర్ రావు క‌న్నుమూత‌

భారత్‌కు చెందిన గణాంక, గణిత శాస్త్రవేత్త సీ ఆర్ రావు వయసు సంబంధిత అనారోగ్యంతో బుధవారం అమెరికాలో తుదిశ్వాస విడిచారు. 75 ఏళ్ల కిందట గణాంక రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టినందుకు గానూ ఆ రంగంలో నోబెల్‌ బహుమతికి సమానమైన ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ 2023 అవార్డు సీఆర్ రావును వరించింది. అనేక…

సమస్యాత్మక, అనేక ఇతర అశాలపై చర్చకు ‘బ్రిక్స్’ ‌వేదిక

సంస్థాగత అభివృద్ధిపై సమీక్షకు ప్రయోజనకారి గ్రీస్‌కు బయలుదేరే ముందు ప్రధాని మోదీ ప్రకటన హైదరాబాద్‌, ‌పిఐబి, ఆగస్ట్ 22 : ‌దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ ‌రామఫోసా ఆహ్వానించిన మీదట తాను నేటి నుండి 24 వరకు ‘బిఆర్‌ఐసిఎస్‌’(‘‌బ్రిక్స్’) ‌పదిహేనో శిఖర సమ్మేళనంలో పాలుపంచుకోవడం కోసం దక్షిణ ఆఫ్రికా గణతంత్రాన్ని సందర్శిస్తున్నాని ప్రధాని మోదీ తెలిపారు.…

మెదక్‌ వేదికగా నేడు సీఎం కేసీఆర్‌ ప్రగతి శంఖారావం

మెదక్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసులో మంత్రి హరీష్‌ రావు మెదక్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 22:  అభ్యర్థుల ప్రకటన తర్వాత బీఆర్‌ఎస్‌ మొదటి సభ నూతన ఉత్సాహంతో జరుగుతుందని,  కేసీఆర్‌ వ్యూహం ఎవరూ ఊహించలేదు. సీట్ల ప్రకటనతో విపక్షాలు కకావికలం అవుతున్నాయని మంత్రి హరీష్‌ రావు  పేర్కొన్నారు. మంగళవారం మెదక్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసులో మంత్రి మాట్లాడుతూ..…

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై సీఎం ప్రకటన సరైంది కాదు

ఐజేయూ, టీయూడబ్ల్యూజే హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు సోమవారం ప్రెస్‌ ‌మీట్‌లో ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామనీ, అయితే ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు ఇస్తున్న మీడియా సంస్థల్లో పని చేసే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేది లేదని ప్రకటించడం మాత్రం ఏ విధంగానూ…

నేడు జాబిల్లిని చేరనున్న విక్రమ్‌ ‌ల్యాండర్‌

ప్రత్యక్ష వీక్షణకు స్కూళ్లలో ఏర్పాట్లు చంద్రయాన్‌-3 ‌సేఫ్‌ ‌ల్యాండింగ్‌కు ఇస్రో సర్వం సిద్ధం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 22 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ‌ప్రయోగం కీలక దశకు చేరువైంది. అంతా సాఫీగా సాగితే బుధవారం సాయంత్రం చంద్రుడిపై అడుగుపెట్టనుంది. చంద్రయాన్‌-3 ‌సేఫ్‌ ‌ల్యాండింగ్‌కు ఇస్రో సర్వం సిద్ధం చేసింది.…

23 న మెదక్ జిల్లా కు సి ఎం కేసీఆర్ ..

సమీకృత కలెక్టరేట్‌, పోలీసు సూపరింటెండెంట్‌ కార్యాలయం, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాల ప్రారంభం  విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు సహా సహా, జిల్లా ప్రజలందరికి  మంత్రి హరీష్ రావు పిలుపు మెదక్,ప్రజాతంత్ర,ఆగస్ట్19: 23 న సీఎం కేసీఆర్  మెదక్ జిల్లాలో  సమీకృత కలెక్టరేట్‌, పోలీసు సూపరింటెండెంట్‌ కార్యాలయం, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలు ప్రారంభించి మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ…

ముగ్గురి హత్యతో మరోమారు మణిపూర్‌లో ఉద్రిక్తత

ఆందోళనకు దిగిన గిరిజనులు ఇంఫాల్‌, అగస్ట్ 19 : ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగడం, ముగ్గురు మృతి చెందడంతో అక్కడ ఆందోళనలు ఆగడం లేదు.  తెలిసిందే. ఉఖ్రుల్‌ ‌జిల్లాలో కుకీ తెగవారు నివసించే తోవాయి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కొందరు అల్లరి మూకలు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు గ్రామస్థులు ప్రాణాలు…

మలేరియా లేని ప్రపంచాన్ని నిర్మించలేమా..!

వ్యక్తిగత, పరిసరాల అపరిశుభ్రతలతోనే వ్యాధి వ్యాప్తి ప్రపంచ వ్యాప్తంగా ఏటా 219 మిలియన్ల కేసులు…4 లక్షల మరణాలు ఆగస్ట్ 20‌ ప్రపంచ దోమల నివారణ దినం ఇండియాలో కరోనా అలలు ముగిసిన వేళ, నేడు మలేరియా, డెంగ్యూ లాంటి పలు సీజనల్‌ ‌వ్యాధులు గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా నమోదు అవుతున్నాయి. 139 కోట్ల జనాభా కలిగిన భారతదేశాన్ని…