Tag Telugu News Headlines Breaking News Now

ఉత్తర ప్రగల్భాలకు వోట్లు రాలేనా?

తల్లికి  తిండి పెట్టనోడు  పిన్న మ్మకు  బంగారు  గాజు లు కొనిపె డతాను అన్నట్లు ఉంది  ప్రధా ని  ప్రసంగం. రాష్ట్రాల పునర్వి భజనలో భాగంగా నవ్యాం ధ్రలో ఆరు సంవ త్సరాల క్రిందట వెలసిన కేంద్ర విశ్వవిద్యాలయం నిధు లులేక  శాశ్వత  అధ్యా పకు లు లేక  ప్రాథమిక పాఠ శాలకు ఎక్కువ ఉన్నత…

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా..

మహిళలకోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన విషయాన్ని ఆయన సోదాహరణంగా వినిపించారు. రాణి రుద్రమదేవి లాంటి వీరవనితలు పుట్టిన తెలంగాణ గడ్డ స్ఫూర్తితోనే దేశ వ్యాప్తంగా అన్ని చట్టసభల్లో మహిళావాణి బలంగా వినిపించేలా తాజాగా పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లును అమోదించిన విషయాన్ని చెబుతూ, తెలంగాణ తోబుట్టువులు తమ పార్టీని గెలిపిస్తే వారి ఆత్మాభిమానం కోసం…

పసిడి పంటల పాలమూరు

నేటి పాలమూరు పసిడి పంటల పచ్చని పైరులతో దర్శనము ఇస్తూ ఆనాటి కరవు జిల్లా ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ ఎ‌ర్రలు వారినా నేల, పక్కనే కృష్ణమ్మ పరుగులు తీస్తున్న చుక్క నీరు అందల్ఱే రైతన్న వరుణ దేవుడిని నమ్ముకొని గింజలు ఎసిన వానకు ఆకాశానికై ఎదురు చూపు….. పశు గ్రాసాన్ని పక్క రాష్ట్రాల నుంచి తెచ్చిన…

‘‘‌పండుటాకులను కాపాడుకుందాం’’

‘అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం’ప్రతి సంవత్సరం అక్టోబర్‌ ఒకటవ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపు తారు. ఈ సంవత్సరం వృద్ధుల దినోత్సవం ఇతివృత్తం ‘‘వృద్ధుల మానవ హక్కులను కాపాడుతూ వారి గల ప్రత్యేక అవసరాలపై ప్రత్యేక దృష్టి నిలపడం వాటిని తీర్చడం’’. భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులకు అత్యున్నతమైన స్థానం ఉంది.ఉమ్మడి కుటుంబాలు కొనసాగి నంత కాలం మన సమాజంలో వృద్ధులు…

దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు

రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు వికారాబాద్‌ ‌జిల్లా తాండూరులో 50 కోట్లతో పలు అభివృద్ధి ప్రారంభించిన మంత్రి తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 27: ‌దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు నూత నంగా అమలు ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థిక వైద్య…

అసంఘటిత కార్మిక శక్తి శంకర్‌ ‌గుహ నియోగి

ఒక ఉద్యమం పుట్టింది అది మధ్యప్రదేశ్‌లోని ఛత్తీస్‌గఢ్‌ ‌ప్రాంతాన్నే కాదు దేశ కార్మిక, శ్రామిక, రైతాంగ లోకాన్ని ఆలోచింపజేస్తూ పేద ప్రజలకు పెద్దదిక్కుగా నిలిపి నేటికీ అనేక ఉద్యమాలకు ప్రవాహంగా దిక్సూచిగా నిలిచింది. ఛత్తీస్‌గఢ్‌ ‌ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు నాటి మధ్యప్రదేశ్‌ ‌రాష్ట్రంలోని ఏడు జిల్లాలు రాయ్‌పూర్‌, ‌దుర్గ్, ‌రాజ్‌నంద్‌గావ్‌, ‌సర్గుజా, బిలాస్‌పూర్‌, ‌రాయ్‌గఢ్‌,…

షెడ్యూల్‌ ‌ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు

అక్టోబర్‌ 3, 4, 5 ‌తేదీల్లో కేంద్ర ఎన్నికల బృందం పర్యటన రాష్ట్రంలో కొత్తగా 15 లక్షల మంది వోటర్ల చేరిక 6.99 లక్షల యువ వోటర్ల నమోదు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ ‌రాజ్‌ ‌వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23 :  ‌తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్‌ ‌ప్రకారమే…

కేంద్రానికి మహిళా బిల్లుపై చిత్తశుద్ది లేదు

చర్చలో విపక్ష మహిళా ఎంపిల విమర్శ తిప్పికొట్టిన మంత్రి స్మృతి ఇరానీ 181 మంది మహిళలు వస్తారన్న హేమమాలిని ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్ ,‌న్యూ దిల్లీ .సెప్టెంబర్‌ 20: ‌చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు పై లోక్‌సభలో బుధవారం సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా విపక్ష పార్టీలకు…

సెక్యులర్‌, ‌సోషలిస్ట్ ‌పదాలు ఎక్కడ??

రాజ్యాంగం నుంచి పదాలు మిస్సింగ్‌.. ‌కాంగ్రెస్‌ ‌లోక్‌ ‌సభాపక్షనేత అధీర్‌ ‌రంజన్‌ ‌చౌదరి విమర్శలు మహిళా బిల్లుపైనా పార్లమెంట్‌లో వాడివేడి చర్చ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్ ,‌న్యూ దిల్లీ .సెప్టెంబర్‌ 20: ‌నూతన పార్లమెంట్‌ ‌భవనంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తమకు ఇచ్చిన రాజ్యాంగం కాపీలలో ‘సెక్యులర్‌’, ‘‌సోషలిస్ట్’ అనే పదాలు కనిపించడం లేదని కాంగ్రెస్‌ ‌లోక్‌సభాపక్షనేత…