Tag Telugu News Headlines Breaking News Now

రహస్య భేటీ సమాచారాన్ని ప్రధాని వెల్లడించవచ్చా ?

తెలంగాణలో ఇంత కాలంగా తనకు ఎదురు లేదనుకున్న అధికార బిఆర్‌ఎస్‌ ఇప్పుడు ఆత్మరక్షణలో పడిరది. మరో రెండు మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అవుతుందనుకున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ బాంబు లాంటి వార్త పేల్చడంతో గుక్క తిప్పుకోకుండా అయింది బిఆర్‌ఎస్‌ పరిస్థితి. దేశంలో ఎన్నో రాజకీయ పరిణామాలు జరుగుతుంటాయి. పార్టీల మధ్య కొన్నిసార్లు…

పీఆర్సీని నియామకానికి సిఎం కెసిఆర్‌ ‌నిర్ణయం

రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి ఎన్‌. ‌శివశంకర్‌ ‌నేతృత్వలో కమిటీని నియమిస్తూ సిఎస్‌ ఉత్తర్వులు జారీ   హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 2 : ‌రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్‌ ‌చెల్లింపు కోసం పే రివిజన్‌ ‌కమిటీని( పీఆర్సీ) నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ చైర్మన్‌గా ఎన్‌. ‌శివశంకర్‌ (‌రిటైర్డ్…

మీ దీవెనతో మరింత అభివృద్ధి…

ఇక్కడి సేట్లే సిద్ధిపేటకు బ్రాండ్‌ అం‌బాసిడర్లు గత ప్రభుత్వాలు వైశ్యుల నుండి మామూళ్ల వసూలు…బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో ఆ బాధల్లేవ్‌ ‌త్వరలో సిద్ధిపేటలో వృద్ధాశ్రమం ఏర్పాటు సిద్ధిపేటలో వైశ్య సంక్షేమ సమితి కన్వెన్షన్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు రాబోయే ఎన్నికల్లో మంత్రి హరీష్‌ ‌రావును లక్షా 50 వేల మెజారిటీతో గెలిపించాలని వైశ్యుల తీర్మానం సిద్ధిపేట, ప్రజాతంత్ర,…

వారంటీ లేని గ్యారెంటీలు కాంగ్రెస్‌ ‌పార్టీవి

ప్రధాని మోదీ అన్నట్టుగానే మాది కుటుంబ పాలనే ఎమ్మెల్యే సీట్లు అమ్ముకునే వారి మాటలు నమ్మొద్దు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ సభలో మంత్రి కేటీఆర్‌ ‌సూర్యాపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 02 : ఆరు దశాబ్దాల పాటు పాలించిన ఏం చేయకుండా మళ్లి ఆరు గ్యారెంటీల పేరుతో ఒక్క అవకాశం ఇవ్వమంటూ  ముందుకు వొస్తున్న కాంగ్రెస్‌ ‌పార్టీని…

గాంధీజీ కలల ప్రతిరూపాలుగా నేడు తెలంగాణ పల్లెలు

రాష్ట్ర సాధనలో, స్వరాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో ఆయన ‘సత్యమేవ జయతే’ అనే విశ్వాసమే ప్రేరణ గాంధీ జయంతి సందర్భంగా మహాత్మునికి సిఎం కెసిఆర్‌ ‌నివాళి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 02 : ‌వ్యవసాయం, సాగునీటి రంగాల అభివృద్ధితో, పునరుజ్జీవం చెందిన కులవృత్తులతో బలోపేతమైన గ్రామీణ ఆర్థికాభివృద్ధితో, ఆసరానందుకుంటున్నపేదల, పెద్దల చిరునవ్వులతో.,..గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి తెలంగాణ…

‌ప్రతీ వ్యక్తికి, కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం అందించాం

సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌ 1 ఇచ్చిన హామీలు నెరవేర్చినం మరో మారు కేసీఆర్‌ ‌ను ఆశీర్వదించడిం : మంత్రి శంకర్‌ ‌పల్లిలో 1512 మందికి డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ల పంపిణీ లో మంత్రి మహేందర్‌ ‌రెడ్డి ప్రజాతంత్ర, అక్టోబర్‌ 2: ‌ప్రతీ వ్యక్తికి, కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం అందించామని, ఇచ్చిన…

మహాత్మా గాంధీ జీవితం అనుసరణీయం: ఆచారి

స్వచ్ఛభారత్‌ ‌లో భాగంగా పారిశుద్ధ్య పనులు నిర్వహించిన బిజెపి ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్‌ 2 :  ‌జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలు ప్రతి ఒక్కరికి అనుసరణీయమని జాతీయ బీసీ కమిషన్‌ ‌మాజీ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా ఆమనగల్లు పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు…

స్థానికులకు 10 శాతం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు

పటాన్‌ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి త్వరలోనే సీఎం కేసీఆర్‌ తో చర్చించి తీపి కబురు అందిస్తాం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కొల్లూరులో మూడో విడత డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల కేటాయింపు పటాన్‌ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 2: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలన్న సమున్నత లక్ష్యంతో సీఎం కేసీఆర్‌…

ఎన్నికల నోటిఫికేషన్‌ ‌లోపే స్పౌస్‌ ‌బదిలీలు చేపట్టాలి

తెలంగాణ స్టేట్‌ ‌స్పౌస్‌ ‌ఫోరం రాష్ట్ర అధ్యక్షులు వివేక్‌ ‌సిఎం స్పందించకుంటే మరిన్ని నిరసన కార్యక్రమాలు గాంధీ జయంతి రోజు ఉపాధ్యాయుల మౌన పోరాటం : అరెస్ట్ ‌ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 02 : ఎన్నికల నోటిఫికేషన్‌ ‌లోపే ఉపాధ్యాయ దంపతుల బదిలీలు చేపట్టి సమస్యకు పరిష్కారం చూపాలని తెలంగాణ స్టేట్‌ ‌స్పౌస్‌ ‌ఫోరం రాష్ట్ర…