Tag Telugu News Headlines Breaking News Now

దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలకు మహేశ్వరం నిలయం

మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి * కారు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి మహేశ్వరం అర్బన్‌ , ప్రజాతంత్ర, నవంబర్‌ 19: భరత దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలకు మహేశ్వరం నియోజకవర్గం నిలయంగా మరిందని అందరు అన్నదమ్ములు వల్లే ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసింది

కారు గుర్తుకు ఓటు వేసి బండారి లక్ష్మారెడ్డిని గెలిపించండి * రాష్ట్ర హోం మినిస్టర్‌ మహమూద్‌ అలీ ఆదివారం ఉప్పల్‌ నియోజకవర్గ ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమ్మేళన సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర హోం శాఖ  మాత్యులు మహమూద్‌ అలీ  ఉప్పల్‌  బిఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి, ఉప్పల్‌ ఎన్నికల ఇన్చార్జ్‌…

ముంబై తెలంగాణ ప్రజల వెతలు పట్టించుకోరా..?

తెలంగాణాలో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. చావో రేవో అన్నట్లుగా అభ్యర్థులు, పార్టీ నాయకులు ఆహెరాత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారు. హామీలు, వాగ్దానాలు, ఉచితాలతో హెరీరెత్తుస్తున్నారు. కులాలపరంగా, మతాలపరంగా, ప్రాంతాలపరంగా వోటర్లును ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు. బొగ్గుబాయి, దుబాయి, ముంబాయి వలస బతుకుల్ని మెరుగు పరచాలన్న ఉద్దేశంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కొనసాగి తెలంగాణ రాష్ట్రం…

తలలో కుక్కుకున్న కోరికలు

దండాలు పెట్టీ పెట్టీ మంత్రాలతో పిలచి పిలచి ఓ కల కోరినందుకు వరమిచ్చినట్లే ఇచ్చి  శాపాన్ని  చూపావే… కరుణించావనే నమ్మకం బతికుండగానే అజ్ఞానపు ఆవేశంలో కొత్త ఆలోచన వింత ప్రవర్తనలో తలలో కుక్కుకున్న కోరికలు గుండె వేగాన్ని పెంచి నిద్రను లాగేసుకుంటే తమాషా చూస్తున్నావా? నా భక్తికి నీ బాధ్యత లేదా? నా పరువుకి నీ…

వ్యాస శోభ…

 సమాజానికి ఒక బలమైన ప్రేరకంగా సాహిత్యం తోడ్పడుతున్నది. ప్రాచీనత నుండి ఆధునికత దాకా సాగిన అప్రతిహత సాహిత్య ప్రస్థానాన్ని పరిశోధించి, అనుశీలించి, విశ్లేషణాత్మకంగా తరచి చూసి ప్రామాణిక వ్యాసాల సమాహారంగా మలిచి సాహిత్య వ్యాస వల్లరి పేరుతో సంపుటిని వెంపరాల వేంకట లక్ష్మీ శ్రీనివాసమూర్తి హృద్యంగా అందించారు. ప్రాచీన సాహిత్యంలోని  నైతికతను, పారమార్థికతను, ఆధునిక సాహిత్యంలోని…

అసెంబ్లీ ఎన్నికల బరిలో 2898 మంది అభ్యర్థులు

రాష్ట్ర వ్యాప్తంగా 606 నామినేషన్ల తిరస్కరణ ఉప సంహరణకు నేడు ఆఖరు రోజు……. స్పష్టం కానున్న తుది జాబితా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 14 : ‌మంగళవారం నామినేషన్ల పరిశీలన తర్వాత అసెంబ్లీ ఎన్నికల పోరులో 2898 మంది అభ్యర్థులు మిగిలారు. సోమవారం జరిగిన పరిశీలనలో రాష్ట్రవ్యాప్తంగా 606 నామినేషన్లను తిరస్కరించారు. ఇదిలా ఉండగా..అత్యధికంగా గజ్వేల్‌లో…

కరువు, కర్ఫ్యూ రెండూ కాంగ్రెస్‌కి పుట్టిన కవలలు

బిజెపి అంటే కార్మికుల వ్యతిరేక పార్టీ.. కనీస వేతన సవరణ కచ్చితంగా చేస్తాం కార్మిక సంఘాల ఆత్మీయ సమ్మేళనం లో మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 14: ‌గతంలో జీతాలు పెంచాలని ధర్నా చేస్తే ఇనుప బూట్లు, గుర్రాలతో తొక్కించిన చరిత్ర కాంగ్రెస్‌ ‌పార్టీది.. కానీ కార్మికుల సమస్యలేంటో తెలుసుకొని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు…

రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ను కోరుకుంటున్నారు.

అధికారంలోకి వొచ్చాక వాళ్ల కరెంట్‌ ‌బంద్‌ ‌చేస్తాం డబ్బా ఇండ్లు వొద్దన్న కెసిఆర్‌ ‌నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కట్టియ్యలేదు వర్ధన్నపేట నియోజకవర్గం ప్రచారంలో పిపిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి కెసిఆర్‌ ‌పాపం పండింది…ప్రజలే బుద్ధి చెప్తారు : స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌ ‌ప్రచారంలో రేవంత్‌ ‌రెడ్డి వర్థన్నపేట/స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 14 : ‌తెలంగాణా ప్రజలు…

హరిత షాపింగ్‌తో పర్యావరణ పరిరక్షణ!

అంతర్జాల ఆవిష్కరణతో భూమి కుగ్రామంగా మారింది. క్రెడిట్‌ కార్డులు, ఆన్‌లైన్‌ షాపింగ్స్‌, అమెజాన్‌/ఫ్లిప్‌కార్ట్‌ షాపింగ్‌ ఆర్డర్స్‌, పండుగ డిస్కౌంట్స్‌, ఆకర్షణీయ ఆఫర్లు, ఒకటి కొంటే రెండు ఉచితాలు లాంటి వ్యాపార జిమ్మిక్కులతో అనాలోచిత వినియోగదారులు తెలియకుండానే పర్యావరణానికి తీవ్రమైన విఘాతం కలిగిస్తున్నారు. ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌ ఆర్డర్ల ద్వారా బండెడు అవసర/అనవసర వస్తువుల కొనుగోళ్లు చేస్తూ…