Tag Telugu News Headlines Breaking News Now

ఉద్యమ స్ఫూర్తికి వ్యతిరేకంగా బిఆర్‌ఎస్‌ ‌పాలన

కేసీఆర్‌ ‌కోట్లు ఖర్చుపెట్టి మళ్లీ గెలవాలని చూస్తున్నడు •ప్రాజెక్టుల పేరిట కోట్లు దండుకున్నడు •రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగినయ్‌…. •‌ధరణి పేరుతో పేదల భూములను గుంజుకున్నరు •అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిండ్రు •ప్రజా పాలనకు కాంగ్రెస్‌ను, రేవంత్‌ ‌రెడ్డిని గెలిపించండి •కొడంగల్‌ ‌ప్రజా ఆశీర్వాద సభలో ప్రియాంకా గాంధీ •రాష్ట్రంలో గడీల పాలన పోవాలంటే…

రైతులకు శ్రీరామ రక్ష ‘ధరణి’

కాంగ్రెస్‌ తెలంగాణను ముంచే పార్టీ వోటు మీ ఆయుధం…అభివృద్ధి చేసే నాయకునికి వెయ్యాలి రైతు బంధు, దళిత బంధు సృష్టించిందే కేసీఆర్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావాలంటే క్రాంతి కిరణ్‌ను గెలిపించండి అందోల్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: ‘ధరణి’ ద్వారా పట్టా దారులకే సర్వ హక్కులు కల్పించామని,…

రైతులకు శ్రీరామ రక్ష ‘ధరణి’

కాంగ్రెస్‌ తెలంగాణను ముంచే పార్టీ వోటు మీ ఆయుధం…అభివృద్ధి చేసే నాయకునికి వెయ్యాలి రైతు బంధు, దళిత బంధు సృష్టించిందే కేసీఆర్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావాలంటే క్రాంతి కిరణ్‌ను గెలిపించండి అందోల్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: ‘ధరణి’ ద్వారా పట్టా దారులకే సర్వ హక్కులు కల్పించామని,…

కాంగ్రెస్‌, కేసీఆర్‌ ఇద్దరు పాపులే …

ప్రజలను కష్టాలు పెడుతున్న ఫామ్‌ హౌస్‌ ముఖ్యమంత్రి… మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అంధ విశ్వాసాలతో సచివాలయాన్ని కూల్చి ప్రజా ధనం వృథా కమిటీ నివేదిక రాగానే మాదిగల వర్గీకరణ అమలు సామాజిక న్యాయం చేసింది బిజెపి ప్రభుత్వమే మహబూబాబాద్‌ బిజెపి విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ మహబూబాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌…

కాంగ్రెస్‌, కేసీఆర్‌ ఇద్దరు పాపులే …

ప్రజలను కష్టాలు పెడుతున్న ఫామ్‌ హౌస్‌ ముఖ్యమంత్రి… మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అంధ విశ్వాసాలతో సచివాలయాన్ని కూల్చి ప్రజా ధనం వృథా కమిటీ నివేదిక రాగానే మాదిగల వర్గీకరణ అమలు సామాజిక న్యాయం చేసింది బిజెపి ప్రభుత్వమే మహబూబాబాద్‌ బిజెపి విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ మహబూబాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌…

మార్పు విత్తు విత్తు

ఎంత చెప్పిన గాని ఎంత విన్నను గాని వోటు అమ్ము కుంటాడు చేటు తెచ్చు కుంటాడు ఒక్కరోజు ఆనందం ఐదేండ్ల వరకు గోవిందగోవిందా… శక్తి మంతమైన వోటు యుక్తిగా వేయాలి కదా వోటు పని చేసే వారికి కదా వోటు మోసాలకు వేషాలకు వేయాలి ఆడ్డు కట్ట… ఈరోజే  మొదలు ఈరోజే అదను మార్పు విత్తు…

కౌంట్‌ డౌన్‌..05 ప్రజా‘తంత్రం’

ఎవరి పథకాల్లో ఏముంది ఘనం? ఉచితాలకి రాసిస్తారు హామీపత్రం! ఎంతకాలం చేస్తారు ఈ పందేరం? ఖజానాపై పడుతోంది పెనుభారం! సంక్షేమ పథానికి మారిందా అర్ధం? అప్పుల కోసం బిక్షమెత్తడం నిజం! ప్రణాళికలకి ఎక్కడుంది ప్రమాణం? శాస్త్రీయ దృక్పథమే రక్షణమంత్రం! – వి.రమేష్‌ బాబు దేశ ప్రధాని, బీజేపీ అగ్రనాయకుడు నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్‌ మంత్రి…

పదేళ్లలో ప్రజల ఆశలు.. అడియాశలు

తెలంగాణ ప్రల కలలు నెరవేరలేదు… కెసిఆర్‌ అవినీతి కుటుంబ పాలనతో అనేక కష్టాలు కాంగ్రెస్‌ను నిలువరించడమే బిజెపి, బిఆర్‌ఎస్‌, ఎంఐఎం ‌పార్టీల ధ్యేయం ముగ్గురి మధ్య చీకటి ఒప్పందం వేములవాడ విజయభేరీ  సభలో కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ సిరిసిల్ల, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: ‌తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల కలలు పూర్తిగా…

ఆ ‌మూడు పార్టీలు ఒకవైపు… కాంగ్రెస్‌ ‌మరోవైపు

కాంగ్రెస్‌ ‌గెలుపును అడ్డుకునేందుకు కుట్ర దిల్లీ బిజెపికి బిఆర్‌ఎస్‌ ‌గులాం కెసిఆర్‌ ‌కుటుంబానికే మంత్రి పదవులు పదేళ్లలో వందల ఎకరాల భూమి స్వాహా కాంగ్రెస్‌ ‌తోనే ప్రజా సంక్షేమ రాజ్యం సాధ్యం మధిర విజయ భేరి సభలో కాంగ్రెస్‌ అ‌గ్ర నేత ప్రియాంక గాంధీ మధిర,  ప్రజాతంత్ర ,నవంబర్‌ 25 : ‌కాంగ్రెస్‌ ‌విజయ యాత్రను…