Tag Telugu News Headlines Breaking News Now

కాంగ్రెస్‌ పార్టీ కి అండగా విద్యావంతులు,పౌర సంఘాలు

యువతను, వోటర్లను చైతన్యపరిచే తీవ్ర ప్రయత్నం వారి కృషి ఫలొంచేనా..? సర్వత్రా నెలకొన్న ఆసక్తి కాళోజీ జంక్షన్‌(హన్మకొండ), ప్రజాతంత్ర, నవంబరు 29 : తెలంగాణ రాష్ట్ర సాధారణ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. గత రెండు నెలలుగా తెలంగాణ సమాజంలో రాజకీయ వేడితో అట్టుడికిపోయింది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రజా సంఘాలు, మేధావులు  ఈసారి తమ…

ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతల ఆలయాల్లో ప్రత్యేక పూజలు

భాగ్యలక్ష్మి ఆలయంలో కిషన్‌ రెడ్డి పూజలు బిర్లా టెంపుల్‌ సందర్శించిన కాంగ్రెస్‌ నేతలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 29 : గురువారం ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ నేతలు ఆలయాల బాట పట్టారు. కాంగ్రెస్‌, బిజెపి నేతలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా.. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును…

సోనియమ్మగా గౌరవించి ఆదరించారు..కెప్పుడూ రుణపడి ఉంటాను

కాంగ్రెస్‌ను గెలపించాలంటూ కాంగ్రెస్‌ అ‌గ్రనేత సోనియా గాంధీ వీడియో సందేశం న్యూ దిల్లీ, నవంబర్‌ 28 : ‌తనను సోనియమ్మ అని పిలిచి తెలంగాణ ప్రజలు తనకు చాలా గౌరవం ఇచ్చారని, ఈ ప్రేమ, అభిమానాలకు తాను ఎప్పటికి వారికి రుణపడి ఉంటానని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. తెలంగాణ సోదరులు, అమ్మలు, బిడ్డలకు…

తెలంగాణలో ముగిసిన ప్రచారం

సైలెంట్‌ ‌మోడ్‌ ‌మొదలయ్యిందన్న ఇసి •ఎలాంటి ప్రచారానికి తావులేదని స్పష్టం •119 అసెంబ్లీ స్థానాలకు బరిలో 2,290 అభ్యర్థులు •మొత్తం వోటర్ల సంఖ్య 3 కోట్ల 26 లక్షలు •రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌ ‌రాజు వెల్లడి •నగరంలో అమల్లోకి వొచ్చిన 144 సెక్షన్‌ •‌నేడు, రేపు నగరంలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ…

సాగు చేసే రైతులు ఎందుకు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు?

రాష్ట్రంలో 62 శాతం రైతులు 2.5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నవారు. మొత్తం రైతు బంధు నిధులలో వాళ్ళకి వచ్చేది పావు వంతే. వీరే ఎక్కువ కౌలు రైతులు కూడా. అయితే 5 ఎకరాలు పైగా సొంత భూమి ఉన్న రైతులు 14 శాతం మాత్రమే అయినా, రైతు బంధు నిధులలో దాదాపు సగం,…

బిసి బిడ్డలిద్దరినీ ఆశీర్వదించండి

కాంగ్రెస్‌ పలువురు ఉద్యమకారులను పొట్టనపెట్టుకుంది ఇందిరమ్మ రాజ్యంలో కాల్చివేతలు, కూల్చివేతలు, ఎన్‌కౌంటర్లు తప్ప జరిగిందేం లేదు హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ అభివృద్ధి 24 అంతస్తుల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ తూర్పు తెలంగాణకే తలమానికం వరంగల్‌ ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌ వరంగల్‌, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, నవంబర్‌ 28 : వరంగల్‌ తూర్పు, పశ్చిమ…

అధికారంలో ఉన్నా… ప్రతిపక్షంలో ఉన్నా రైతు వ్యతిరేక చర్యలు

కాంగ్రెస్‌ అర్ధరాత్రి కరెంట్‌ ఇచ్చి అరిగోస పెట్టింది కర్నాటకలో అధికారంలోకి రాగానే రైతు పెట్టుబడి సాయం రద్దు చేశారు రైతు బంధు ఆపి రైతుల నోటికాడి బుక్క లాక్కున్నారు అధికారంలోకి రాగానే డిసెంబర్‌ 6 ‌నుంచి పంపిణీ మీడియా సమావేశంలో మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 27 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఎన్నికల…

అధికారంలో ఉన్నా… ప్రతిపక్షంలో ఉన్నా రైతు వ్యతిరేక చర్యలు

కాంగ్రెస్‌ అర్ధరాత్రి కరెంట్‌ ఇచ్చి అరిగోస పెట్టింది కర్నాటకలో అధికారంలోకి రాగానే రైతు పెట్టుబడి సాయం రద్దు చేశారు రైతు బంధు ఆపి రైతుల నోటికాడి బుక్క లాక్కున్నారు అధికారంలోకి రాగానే డిసెంబర్‌ 6 ‌నుంచి పంపిణీ మీడియా సమావేశంలో మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 27 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఎన్నికల…

ఉద్యమ స్ఫూర్తికి వ్యతిరేకంగా బిఆర్‌ఎస్‌ ‌పాలన

కేసీఆర్‌ ‌కోట్లు ఖర్చుపెట్టి మళ్లీ గెలవాలని చూస్తున్నడు •ప్రాజెక్టుల పేరిట కోట్లు దండుకున్నడు •రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగినయ్‌…. •‌ధరణి పేరుతో పేదల భూములను గుంజుకున్నరు •అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిండ్రు •ప్రజా పాలనకు కాంగ్రెస్‌ను, రేవంత్‌ ‌రెడ్డిని గెలిపించండి •కొడంగల్‌ ‌ప్రజా ఆశీర్వాద సభలో ప్రియాంకా గాంధీ •రాష్ట్రంలో గడీల పాలన పోవాలంటే…