Tag Telugu News Headlines Breaking News Now

రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ పటిష్టానికి తగు చర్యలు…

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డితో సమావేశమైన కేరళ ప్రభుత్వ రెవెన్యూ శాఖ మంత్రి  కె.రాజన్‌…. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 :తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం  గడిచిన పది ఏళ్లలో రెవెన్యూ శాఖను, యంత్రాగాన్ని, వ్యవస్థను, దుర్వినియోగ పరిచిన విధానాన్ని, జరిగిన తప్పులను సరిచేసి రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా…

7 నుంచి 15 వరకు గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌

వేసవిలో నీటి ఎద్దడి లేకుండా పకడ్బందీ చర్యలు గ్రామాలపై ప్రత్యేక అధికారులకు సంపూర్ణ హక్కులు…బాధ్యతలు ప్రత్యేక అధికారులతో పాలనపై జిల్లా కలెక్టర్లతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌ నిర్వహించాలని, ప్రజలను యువతను…

ఎల్‌కె అద్వానీకి భారతరత్న

స్వయంగా ఫోన్‌ చేసి తెలిపిన ప్రధాని మోదీ ఈ తరానికి చెందిన గొప్ప రాజనీతిజ్ఞుడు..అరుదైన ముద్ర అయోధ్య రథయాత్రతో రాజకీయాలను మలుపు తిప్పిన సారథి అద్వానీ దేశ సేవలను స్మరించిన ప్రధాని న్యూదిల్లీ, ఫిబ్రవరి 3 : రాజకీయ కురువృద్ధుడు, భాజపా  అగ్రనేత ఎల్‌కె అద్వాణీకి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఆయనను దేశ…

సైబర్‌ నేరగాళ్లతో తస్మాత్‌ జాగ్రత్త…!

డబ్బులు దోచుకుని వెళ్లేవారు ప్రస్తుతం మోసగాళ్లు సైబర్‌ నేరాల ద్వారా ప్రజల ధనాన్ని దోచుకుంటున్నారు. మన దైనందిన జీవితంలో  ఉదయం నుంచి రాత్రి వరకూ ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు ఇప్పుడు మామూలయ్యాయి. టికెట్లు, వస్తువుల కొనుగోళ్లు, బిల్లుల చెల్లింపులకు ఆన్‌లైన్‌ మార్గమే శరణ్యమనేంతగా ఆధారపడుతున్నారు. ఇదే సమయంలో సైబర్‌ నేరగాళ్లు మాటువేసి అమాయకులను లూటీ చేయడం…

అద్వానీకి అంది వొచ్చిన భారతరత్న

ఆధునిక భారతదేశ చరిత్రలో ప్రముఖ పాత్ర వహించిన రాజకీయ తాత్వికుడు రెండు దశాబ్దాల మధ్యకాలంలో అంటే 20వ శతాబ్దపు మధ్యకాలం నుండి 21వ శతాబ్దపు ప్రారంభ కాలం వరకు భారత రాజకీయాలలో కీలక పాత్ర పోషించిన ప్రజా హృదయుడు. భారతదేశంలో స్వతంత్ర ఉద్యమం జరుగుతున్న తరుణంలో 1927 సైమన్‌ గో బ్యాక్‌ ఉద్యమంలో ఎందరో స్వతంత్ర…

సైబర్‌ నేరాల బారిన పడుతున్న ఉన్నత విద్యావంతులు: సిపి శ్రీనివాసరెడ్డి వెల్లడి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2 : సైబర్‌ నేరాల కట్టడికి సైబర్‌ క్రైమ్‌ బ్యూరో ఎంతో కృషి చేస్తుందని హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ప్రతిరోజు హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో చాలా సైబర్‌ నేరాలు నమోదు అవుతున్నాయని చెప్పారు. సైబర్‌ నేరాల్లో రికవరీ అనేది బాధితులు ఫిర్యాదు చేసే సమయాన్ని బట్టి ఉంటుందని..ఎక్కువగా…

సీనియర్‌ సిటిజన్స్‌ ఎక్కువగా మాట్లాడుతుండాలి..

ఎక్కువ మాట్లాడే వయోధికులను పిచ్చివారిగా ఎగతాళి చేస్తున్నారు, కానీ వైద్యులు దీనిని ఒక వరంగా భావిస్తున్నారు. జ్ఞాపకశక్తి కోల్పోకుండా నిరోధించడానికి ప్రస్తుతం మార్గం లేనందున పదవీ విరమణ పొందినవారు సీనియర్‌ సిటిజన్లు ఎక్కువగా మాట్లాడాలని వైద్యులు చెపుతున్నారు.  ఎక్కువ మాట్లాడటం ఒక్కటే మార్గం.  సీనియర్‌ సిటిజన్లు ఎక్కువగా మాట్లాడటం వల్ల  మూడు ప్రయోజనాలు ఉన్నాయి. మాట్లాడుతు…

రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం

కృష్ణాబోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతకు ప్రభుత్వ నిర్ణయంపై మాజీ మంత్రి హరీష్‌ రావు ఆగ్రహం సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2 : ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి హరీష్‌ రావు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి గందరగోళంలో ఉందని విమర్శించారు. ప్రాజెక్టుల స్వాధీనం అంశానికి సంబంధించి గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం…

నాగోబాను దర్శించుకున్న సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు

In-charge Ministers

మెస్రం వంశీయుల ఘన స్వాగతం ఆదిలాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2 : గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబాను సీఎం రేవంత్‌ రెడ్డి  దర్శించుకున్నారు. శుక్రవారం (మధ్యాహ్నం ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌కు వెళ్లిన సీఎం రేవంత్‌ రెడ్డి నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టీ విక్రమార్క,…