రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ పటిష్టానికి తగు చర్యలు…

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సమావేశమైన కేరళ ప్రభుత్వ రెవెన్యూ శాఖ మంత్రి కె.రాజన్…. హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 :తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం గడిచిన పది ఏళ్లలో రెవెన్యూ శాఖను, యంత్రాగాన్ని, వ్యవస్థను, దుర్వినియోగ పరిచిన విధానాన్ని, జరిగిన తప్పులను సరిచేసి రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా…







