అసెంబ్లీలో బిఆర్ఎస్ నేతల బండారం బట్టబయలు

మాజీ సిఎస్ సోమేష్ భూబాగోతాన్నీ వెల్లడిస్తాం కవిూషన్ల కోసమే కాళేశ్వరం నిర్మాణం బిఆర్ఎస్ నేతల విమర్శలపై మంత్రి కోమటిరెడ్డి మండిపాటు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతల బండిరం బయట పడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. ధరణి పేరుతో కోట్లు దోచుకున్నారని..వారం రోజుల్లో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ 5…








