వనదేవతలను దర్శించుకోవడం సంతోషకరం

ఆదివాసి, గిరిజనులకు ప్రత్యేక శుభాకాంక్షలు : గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేంద్ర గిరిజన మంత్రితో కలిసి మహా జాతరలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ దంపతులు ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23 : గిరిజన కుంభమేలా మేడారం మహా జాతరలో గవర్నర్గా మూడోసారి పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు.…







