Tag Telugu News Headlines Breaking News Now

‘ఎల్‌ నినో’ ప్రతికూల ప్రమాదం పొంచి ఉందా…!

ప్రపంచ వాతావరణ సంస్థ (వరల్డ్‌ మెటీరొలాజికల్‌ ఆర్గనైజేషన్‌, డబ్ల్యూయంఓ) విడుదల చేసిన నివేదిక ప్రకారం రానున్న మాసాల్లో ‘ఎల్‌ నినో’ అనబడే వాతావరణ ప్రతికూల మార్పు రావచ్చుననే విషయం ప్రపంచ మానవాళిని భయపెడుతున్నది. ‘ఎల్‌ నినో, లా నినా సదరన్‌ ఆసిలేషన్‌ (ఈయన్‌యస్‌ఓ)’ వలయాల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలు వాతావరణ మార్పులకు లోనవుతాయని విర్ణించబడిరది.…

ఎల్‌ఆర్‌ఎస్‌ ఉచితంగా అమలు చేయాలి

లేదంటే ప్రజలకు క్షమాపణలు చెప్పాలి ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్‌ రావు డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : కాంగ్రెస్‌ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకంను ఉచితంగా అమలు చేయాలని, లేదంటే మోసపూరిత హావిూ ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిద్దిపేట బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి…

వైద్య రంగంలో పెట్టుబడులకు ఆసక్తి

హెల్త్‌…కేర్‌, టూరిజం, స్కిల్లింగ్‌లో అవకాశాలు ద స్కిల్‌ క్యాపిటల్‌గా హైదరాబాద్‌ జిల్లా హాస్పిటళ్లను మల్టీ స్పెషాలిటీలుగా తీర్చిద్దేందుకు ప్రణాళికలు కాంగ్రెస్‌ చొరవతోనే హైదరాబాద్‌లో ఫార్మా కంపెనీలు బయో ఏషియా సదస్సులో వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా మంత్రి సాండర్సన్‌తో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : పెట్టుబడులకు తెలంగాణ ఎంతో అనుకూలమని ముఖ్యమంత్రి…

మార్చి 1న ‘చలో మేడిగడ్డ’

KTR

కాళేశ్వరంపై రేవంత్‌ కుట్రలు బహిర్గతం ప్రాజెక్టు కొట్టుకుపోవాలన్నదే కాంగ్రెస్‌ నేతల ప్లాన్‌ మరమ్మత్తులు చేయాల్సింది పోయి విమర్శలతో కాలయాపన రాష్ట్రంలో ఎత్తిపోతలకు తప్ప మరో మార్గం లేదు బిఆర్‌ఎస్‌ను బద్నాం చేసే క్రమంలో రైతుల ప్రయోజనాలకు దెబ్బ విూడియా సమావేశంలో బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27: కాళేశ్వరం…

రూ. 500లకే గ్యాస్‌ సిలిండర్‌…200 యూనిట్ల ఉచిత విద్యుత్‌

నేడు మరో రెండు పథకాలను ప్రారంభించనున్న సిఎం రేవంత్‌ రెడ్డి దిల్లీ నుంచి వర్చువల్‌గా పాల్గొననున్న పార్టీ అగ్రనేత ప్రియాంకా  గాంధీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో భాగంగా రూ. 500 లకే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాలను నేడు…

హారిజాంటల్‌ రిజర్వేషన్‌ అమలులో సరికొత్త వివాదాలు!

రాజేష్‌ కుమార్‌ దారియా వర్సెస్‌ రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు తెలంగాణలో మహిళలకు హారిజాంటల్‌ రిజర్వేషన్‌ ను అమలు చేస్తున్నామని టీఎస్పీఎస్సీ మరియు గురుకుల బోర్డులు ఇటీవల ప్రకటించాయి. దానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్‌ 35 మరియు 3 లను విడుదల చేసింది. అందులో కేవలం…

ఆదివాసీల బతుకు పుస్తకం.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి!

బియ్యాల జనార్ధన్‌ రావు…!! (నేడు  22వ వర్ధంతి) ప్రవాహం వంటి జనార్థన్‌ ప్రయాణం ఆగిపోయి..  ఊరవడివంటి జనార్షన్‌ ఊపిరి నిలిచిపోయి ఉదృతి వంటి జనార్థన్‌ ఉలుకుపలుకు ఉడిగిపోయి..  కాల ప్రవాహం లో జనార్షన్‌ అనే ప్రవాహం కలిసి పోయింది.   జనార్థన్‌ కాలంతో పాటు ఇంకా తన స్వభావాన్ని చైతన్యాన్ని అట్లే కాలంలో భాగంగా కొనసాగిస్తున్నడన్న…

జనంలోంచి… మళ్లీ వనంలోకి..

విజయవంతంగా ముగిసిన మహాజాతర తిరిగి వనంలోకి సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు చివరి రోజున పోటెత్తిన భక్తులు    వనదేవతలను దర్శించుకున్న  స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, ఎంపీ వద్దిరాజు తదితరులు దర్శనాల అనంతరం భక్తుల తిరుగు ప్రయాణం ఆర్టీసీ ప్రాంగణం వద్ద కిక్కిరిసిన క్యూలైన్లు జాతర విజయవంతానికి సహకరించిన అందరకీ మంత్రి సీతక్క ధన్యవాదాలు మేడారం,…

రాష్ట్రంలో రూ. 621 కోట్లతో రైల్వే అభివృద్ధి పనులు..

15 అమృత్‌ భారత్‌ స్టేషన్లు..17 రైల్‌ ఫ్లైఓవర్‌/అండర్‌ పాస్‌ల నిర్మాణం 26న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం..శంకుస్థాపన రైల్‌ ఫ్లై ఓవర్‌/రైల్‌ అండర్‌ పాస్‌లు జాతికి అంకితం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడి…హర్షం న్యూదిల్లీ, ఫిబ్రవరి 24 : తెలంగాణలో రూ. 621 కోట్లతో పలు అభఙవృద్ధి పనులు చేపట్టనున్నారని, ఈ నెల…