Tag Telugu News Headlines Breaking News Now

ఆమె…

ప్రపంచంలో ప్రేమ పలురూపాల్లో  పలుపాత్రల్లో కనిపించే బలమైన బంధం స్త్రీ. ప్రతి ఒక్కరి బతుకులో కొండంత గొప్పగా ఊహించని ఆధారం కోరని వరంగా  కురిసే ఆనందం.. అమ్మ, అక్క, చెల్లి,భార్య, పాత్ర ఏదైనా జీవితంలో ఘనమైన ప్రేమకు ‘‘ఆమె’’ నిజరూపం. (మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా…) -శ్రీసాహితి 9704437247

గుప్పెడు మెతుకులకై వెతుకులాట…

కలాన్ని వజ్రాయుధంగా మార్చుకొని సాగే కవి అక్షరాల్లోకి జాగ్రత్తగా తన భావాల్ని వొంపి స్వర్ణ ద్వారాలకు దారి చూపుతూ    ఉజ్వల ఆశల నక్షత్రాలను నాటి అపూర్వ సృజనాకాశాన్ని ఆవిష్కరింపజేస్తాడు. అసిధారా వ్రతంగా సాగే భావ ధారలో సర్వస్వం కోల్పోయిన తిరస్కృతులు, ఏకాకి సమూహాలే కాదు భిన్నత్వాల మధ్య ఏకత్వాలు, అపార విశ్వాసాల  వరదలు, ఈదురు…

ఆకాశమే హద్దుగా చట్టసభల్లో మగువ స్వరం..!

(మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం) ఒకప్పుడు మహిళ అంటే వంటింటికే పరిమితమన్న భావన అందరిలోను ఉండేది. కాని నేడు ఎందు లోనూ తీసిపోమ్మంటూ ముందుకు దూసుకెళ్తున్నారు మహిళలు. పలు రంగాల్లో ప్రతిభను కనబరుస్తూ అద్భుతాలు సృష్టిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. గల్లీ నుంచి ఢల్లీి వరకు రాజకీయాల్లో రాణిస్తూ ప్రజాస్వామ్యానికి ప్రాణం పోస్తున్నారు. లాలించే…

ఏపీ ఆళ్లగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఆగివున్న లారీని ఢీకొన్న కారు… హైదరాబాద్‌ అల్వాల్‌కు చెందిన ఐదుగురు మృతి ప్రమాదంలో నవదంపతులతో పాటు తల్లిదండ్రులు మృతి నంద్యాల/హైదరాబాద్‌, మార్చి 6: బుధవారం ఏపీలోని ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల సవిూపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన…

ఎల్‌ఆర్‌ఎస్‌పై బిఆర్‌ఎస్‌ ఆందోళన

కాంగ్రెస్‌ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉచితంగా పథకం అమలుకు డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 6 : ఎల్‌ఆర్‌ఎస్‌ ఉచితంగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ విపక్ష బిఆర్‌ఎస్‌ బుధవారం ఆందోళనకు దిగింది. గతంలో ఎల్‌ఆర్‌ఎస్‌ వద్దు, భూములను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామన్న కాంగ్రెస్‌ పార్టీ నేడు మాట తప్పడంపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు భగ్గుమన్నాయి.. నాడు ఇష్టారీతిగా…

అమేథీ నుంచి లోక్‌సభకు రాహుల్‌ పోటీ

వెల్లడించిన  యూపీ కాంగ్రెస్‌ నేత అమేథీ, మార్చి 6 : వొచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో అమేథీ నుంచి కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ పోటీ చేయనున్నట్లు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రదీప్‌ సింగాల్‌ వెల్లడిరచారు. దిల్లీలో అధిష్టానంతో సమావేశం అనంతరం తిరిగి వొచ్చిన అనంతరం రాహుల్‌ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయనున్నట్లు,…

వికసిత భారత్‌కు ప్రజల మద్దతు కావాలి

అభివృద్ధిలో  వారి భాగస్వామ్యం ఎంతో ముఖ్యం  కాళేశ్వరం అవినీతిలో విచారణపై అనుమానాలు  బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ కుమ్మక్కయింది  ఆదిలాబాద్‌ బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ ఆదిలాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 4 : వికసిత్‌ భారత్‌ కోసం తమ పార్టీ కృషి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇందుకోసం అనేక కార్యక్రమాలతో ముందుకు పోతున్నామని…

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు..ఒక సమీక్ష

ఇటీవల అడ్వకేట్స్‌ యూనియన్‌ ఫర్‌ డెమోక్రసీ అండ్‌ సోషల్‌ జస్టిస్‌ అనే సంస్థ ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై వేసిన పిటిషన్‌ ను విచారించిన మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు జనరల్‌ కేటగిరి కులాల వారికి మాత్రమే ఎలా వర్తిస్తాయి?ఇతర కులాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ వారి పరిస్థితి ఏంటి? అంటూ కేంద్రాన్ని ప్రశ్నించడంతో పాటు ఆరు వారాల్లో స్పందించాలని…

కాంగ్రెస్‌ పార్టీ బాటలో బీజేపీ!

విచిత్రమేమంటే ఏడు దశాబ్దాల పాలనలో కాంగ్రెస్‌ అనుసరించిన సంస్కృతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , అమిత్‌ షాలు అమలు చేస్తున్నారు. దర్యాప్తు సంస్థలను గుప్పిట్లో పెట్టుకోవడం, పార్టీల్లో సీనియర్లను పక్కన పెట్టడం, ముఖ్యమంత్రులను మార్చడం తదితర నిర్ణయాలన్నీ గతంలో కాంగ్రెస్‌ చేసి చూపింది. బిజెపి రాజకీయాల తీరు కాంగ్రెస్‌ సంస్కృతికి ఏ మాత్రం భిన్నంగా లేవనడానికి…