అంతరంగ జ్వలన శిఖ…

నా సాహితీ వృక్షానికి తల్లివేరు మావూరే (మునగాల పరగణా నారాయణగూడెం) అని సగర్వంగా చెప్పుకుని అక్కడి జనజీవనాన్ని కవిత్వం చేసిన కవి డాక్టర్ బాణాల శ్రీనివాసరావు. ఉస్మానియాలో విద్యార్థిగా చదివింది, ఇప్పుడు అధ్యాపకునిగా బోధించేది ఆంగ్లమే అయినా సిగ్నేచర్ పోయెంగా పేరొందిన కుంపటి వంటి అత్యద్భుతమైన దీర్ఘకవితను ఇదివరకే తెలుగు పాఠకులకు అందించిన ఆయన తన…







