Tag Telugu News Headlines Breaking News Now

అంతరంగ జ్వలన శిఖ…

నా సాహితీ వృక్షానికి తల్లివేరు మావూరే (మునగాల పరగణా నారాయణగూడెం)  అని సగర్వంగా చెప్పుకుని అక్కడి  జనజీవనాన్ని కవిత్వం చేసిన కవి డాక్టర్‌ బాణాల శ్రీనివాసరావు. ఉస్మానియాలో విద్యార్థిగా చదివింది, ఇప్పుడు అధ్యాపకునిగా బోధించేది ఆంగ్లమే అయినా సిగ్నేచర్‌ పోయెంగా పేరొందిన కుంపటి వంటి అత్యద్భుతమైన దీర్ఘకవితను  ఇదివరకే  తెలుగు పాఠకులకు అందించిన ఆయన తన…

పర్యావరణ విధ్వంసంతో ఉష్ణోగ్రతల్లో మార్పు

ఎప్పుడూ లేనంతగా రికార్డుస్థాయి ఎండలు న్యూదిల్లీ,ఏప్రిల్‌3: పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం, ప్యారిస్‌ ఒప్పందానికి అనుగుణంగా నడచుకోక పోవడం వంటి కారణాలతో దేశంలో ఏటేలా ఉష్ణోగ్రతలు పెరుగు తున్నాయి. హిమానీ నదాలు కరిగిపోతున్నాయి. దీంతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు సాధాం ణం అయ్యాయి. దేశంలో గత 122 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా మార్చి నెలలో రికార్డు స్థాయి…

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు రాధాకిషన్‌ రావుకు ఏడు రోజుల పోలీస్‌ కస్టడీ

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఏప్రిల్‌3: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ టాస్క్‌ ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును ఏడు రోజుల పోలీసు కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గురువారం 4వ తేదీ నుంచి ఈనెల 10వ తేదీ వరకు పంజాగుట్ట పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. ఈ మేం కు హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును…

చట్టవిరుద్దంగా ప్రైవేట్‌ వ్యక్తుల ప్రొఫైల్స్‌

నిఘా పెట్టేందుకు కుట్రపన్నిన నిందితులు అరిమాండ్‌ రిపోర్టులో పోలీసుల వెల్లడి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఏప్రిల్‌3: ప్రైవేటు వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టేందుకే నిందితులంతా కూడబలుక్కొని కుట్ర పన్నారని పంజాగుట్ట పోలీసులు న్యాయస్థానానికి నివేదించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్‌ రావుతో కలిసి భుజంగరావు, తిరుపతన్నలు చట్టవిరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల ప్రొఫైల్స్‌ రూపొందించారని, ఇది అధికార దుర్వినియోగం…

రాజకీయాల్లో నేరచరితులకు అంతమెప్పుడు?

ప్రజాస్వామ్యన్ని పరిరక్షించి ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయ నాయకులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడం పరిపాటి. .అటువంటి పాలకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. కానీ నేటి ప్రజాప్రతినిధుల్లో చాలా మంది క్రిమినల్ నేరాలను ఎదుర్కొంటూ పరిపాలనలో భాగస్వాములు కావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. .ఇటువంటి నేరమయ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి నేడు గొడ్డలి పెట్టుగా పరిణమించాయి. నాలుగు దశాబ్దాల పూర్వం…

ఆహారం పరబ్రహ్మ స్వరూపం….!

తినడానికి వీలుగా ఉండి కూడా తినకుండా విస్మరించబడిన లేదా విసిరేసిన ఏవైనా ఆహార పదార్థాలను ఆహార వ్యర్ధాలని అంటారు. 2022లో ప్రపంచ వ్యాప్తంగా 1.05 బిలియన్‌ టన్నుల ఆహార వ్యర్థాలు ( తినదగిన పదార్ధాలతో సహా ) ఉత్పత్తి చేయబడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా 783 మిలియన్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. జనాభాలో మూడవ వంతు…

కరువుపై ఎన్నికల రాజకీయం!

అధికార, విపక్ష నేతల విమర్శలెలా ఉన్నా ప్రస్తుతం తెలంగాణలో భూగర్భజల మట్టం రోజురోజుకీ దిగజారుతూ గతేడాది కంటే మరింత కనిష్ఠ స్థాయికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి విరుగుడు కనిపెట్టాలి. వాన నీటిని ఒడిసి పట్టే చర్యలకు పూనుకోవాలి. చెరువును పూడికతీసి పునరుద్దరించాలి. పార్లమెంటు ఎన్నికల ప్రచారం ఇప్పుడు కరువు, రైతుల చుట్టూ తిరుగుతుంది. తెలంగాణలోని…

కాంగ్రెస్‌ ప్రభుత్వం బీజేపీతో చేతులు కలిపింది దుమ్ముగూడెంలో అరెస్ట్‌ చేసిన ఆదివాసీలను విడుదల చేయాలి లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ భద్రాచలం,ప్రజాతంత్ర,మార్చి,29 : ఇప్పుడు జరిగినవన్నీ పోలీసుల హత్యలేనని దీనికి పోలీసులే భాద్యత వహించాలని మావోయిస్టుపార్టీ అధికార ప్రతినిధి జగన్‌ శుక్రవారం లేఖ విడుదల చేసారు. గడ్చిరోలిలో జరిగిన పోలీసుల…

సిఎం రేవంత్‌ రెడ్డితో కెకె భేటీ

కాంగ్రెస్‌లో చేరికపై ఇరు నేతల చర్చలు తన పుట్టిల్లు కాంగ్రెస్‌ అంటూ కేశవరావు వ్యాఖ్య హైదరాబాద్‌,ప్రజాతంత్ర,మార్చి29: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు  భేటీ అయ్యారు. డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌ రెడ్డితో కలిసి సీఎం నివాసానికి వెళ్లిన కేకే.. ముఖ్య మంత్రితో పార్టీ చేరికకు సంబంధిం చిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తున్నది. తాను బీఆర్‌ఎస్‌…