Tag Telugu News Headlines Breaking News Now

పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

భువనగిరి నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశంలో సిఎం రేవంత్‌ దిశానిర్దేశం నామినేషన్‌ వేయనున్న 21న బహిరంగ సభ నిర్వహణకు సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 10 : రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని, మనం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలను ప్రజల ముందు పెట్టాలని నేతలకు సిఎం రేవంత్‌ రెడ్డి సూచించారు. బుధవారం…

పీడిత ప్రజల ఆదర్శప్రాయుడు ఫూలే ..!

మహాత్మా జ్యోతిరావు ఫూలేను అనేక విశేషణాలతో సంబోధించడం ఆనవాయితీగా వస్తుంది. ఆధునిక భారతీయ జాతిపిత, భారత మార్టిన్‌ లూథర్‌, నిజమైన మహాత్ముడు ఆయన. గాంధీజీ, దయానంద సరస్వతి వంటి వారికీ స్ఫూర్తిదాత, భారత స్త్రీల ప్రథమ ముక్తిదాత బుద్ధుడు, కబీర్‌ మహాత్మా జ్యోతిరావు ఫూలే నాకు స్ఫూర్తి అని, నాటి రోజుల్లో  శూద్రులు ఎవరు? అనే…

రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించాలి

ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 08 : నూతన తెలుగు సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించి, దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు…

నూతనాశయాలకు యుగాది

ఉగాది అంటే తెలుగువారి కొత్త సంవత్సరాది . ఉగాది లేదా యుగాది సంవత్సరాది (‘’సంవత్సరం ప్రారంభం’’ అని అర్థం) అని కూడా పిలుస్తారు హిందూ క్యాలెండర్‌ ప్రకారం ‘’నూతన సంవత్సర’’దినం. హిందూ క్యాలెండర్‌ చాంద్రమానం అయితే చాలా పండుగ తేదీలు క్యాలెండర్‌ లోని చంద్రభాగాన్ని ఉపయోగించి పేర్కొనబడ్డాయి. ఉగాది ప్రాముఖ్యం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున…

కాంగ్రెస్‌లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

కండువా కప్పి ఆహ్వానించిన పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి జిల్లాలో బిఆర్‌ఎస్‌కు స్థానం లేకుండా చేసి పంతం నెగ్గించుకున్న మంత్రి భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 07 : భద్రాచలం బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆదివారం నాడు పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి…

ఫోన్‌ ట్యాపింగ్‌పై సిబిఐ విచారణ జరిపించాలి

గవర్నర్‌ను కలిసి లేఖ అందజేసిన బిజెపి బృందం సిబిఐకి అప్పగిస్తేనే దోషులు బయటపడతారు రేవంత్‌ సర్కార్‌ ఉదాసీనంగా ఉందన్న బిజెపి ఎంపి లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6 : ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ రాష్ట్ర బీజేపీ నాయకుల బృందం శనివారం రాష్ట్ర గవర్నర్‌ రాధాకృష్ణన్‌ను కోరింది. ట్యాపింగ్‌ కేసుకు…

దేశంలో ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు

370 సీట్ల లక్ష్యం కోసం విపక్షాలకు బీజేపీ బెదిరింపులు రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ కుట్ర జైపూర్‌ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ అగ్ర నేత సోనియా గాంధీ విమర్శ రైతులు, పేదల గోడు వినే నాథుడే లేడని ఆవేదన   జైపూర్‌, ఏప్రిల్‌ 6 : దేశ గౌరవం, ప్రజాస్వామ్యానికి మోదీ తూట్లు పొడుస్తు న్నారని ప్రధానమంత్రి…

గాజాలో మారణహోమం నివారించాలి

గాజాపై ఇజ్రాయెల్‌  మారణహోమ యుద్ధం దాదాపు ఆరవ నెలలోకి ప్రవేశించడంతో, ఐక్యరాజ్యసమితి  ప్రకారం, ముట్టడి చేయబడిన పాలస్తీనా ఎన్‌క్లేవ్‌ ప్రపంచంలోని ‘‘అతిపెద్ద బహిరంగ స్మశానవాటిక’’గా మారే ప్రమాదం ఉంది. గాజాలో దిగ్బంధించబడిన 2.3 మిలియన్ల మంది ప్రజలు ఎదుర్కొంటున్న ‘‘ఆసన్న కరువు’’గురించి ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. 2023అక్టోబరు7 నుండి గాజాపై ఇజ్రాయెల్‌ దాడుల్లో కనీసం 32,226 మంది…

బిఆర్‌ఎస్‌ నేతల అస్తిత్వ ఆరాటం !

రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం కొలువుదీరి..సరిగ్గా నాలుగు నెలలు మాత్రమే అయ్యింది. నాలుగు నెలల్లోనే కాంగ్రెస్‌ తెచ్చిన కరువు అంటూ..పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌ రావు మొదలు పార్టీ శ్రేణులందరూ ఆరోపణలు  అందుకున్నారు. చేనేతలకు బకాయిలు చెల్లించకుండా దస్త్రం పడేసిన కెటిఆర్‌ లేఖలు గుప్పిస్తున్నారు. చేనేతలపై రాజకీయ కక్షకు దిగారని వలపోస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఓ పరిశ్రమలో…