పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

భువనగిరి నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశంలో సిఎం రేవంత్ దిశానిర్దేశం నామినేషన్ వేయనున్న 21న బహిరంగ సభ నిర్వహణకు సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10 : రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని, మనం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలను ప్రజల ముందు పెట్టాలని నేతలకు సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. బుధవారం…








