Tag Telugu News Headlines Breaking News Now

మెప్పించి ఒప్పించాల్సిన చోట…

సామ దానంమాని కేవలం దండోపాయంతోనే ప్రజలను నిరోధిస్తామన్నట్లుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ పనితీరు. ప్రజల సౌకర్యంకోసం, ప్రజల మద్దతుతో చేపడుతున్న పనులకు సంబంధించి , ఆ ప్రజలు నష్టపడకుండా చూడాల్సిన ప్రభుత్వం ఆ విషయంలో జాప్యంచేస్తుండాన్ని ప్రశ్నించినందుకు వారిని చితక బాదడమన్నది నిజంగా బాధాకరం . తమ ప్రాంతంకోసం, తమ ఊరికోసం చేపడుతున్న ప్రాజెక్టుల్లో తమ…

హుస్నాబాద్‌ ‌రణరంగం

పరిహారం కోసం భూ నిర్వాసితుల ధర్నా పోటీగా టిఆర్‌ఎస్‌ ‌శ్రేణుల నిరసన గౌరవెల్లి భూ నిర్వాసితులకు టిఆర్‌ఎస్‌ ‌శ్రేణులకు మధ్య రగడ ఎమ్మెల్యే కాంపు ఆఫీస్‌ ‌దగ్గర పోటాపోటీ నిరసనలు భూ నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జి పోలీసులు, ప్రజలు పరస్పరం దాడులు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 14 : ‌సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది.…

రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిపై నేడు మమత చర్చలు

పలువురు సిఎంలు, నేతలకు ఆహ్వానం తెరపైకి శరద్‌ ‌పవార్‌ ‌పేరు.. అంతలోనే తాను బరిలో లేనంటూ పవార్‌ ‌స్పష్టీకరణ న్యూ దిల్లీ/ముంబై, జూన్‌ 14 : ‌రాష్ట్రపతి ఎన్నికల ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు నేడు దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ ‌క్లబ్‌లో ప్రతిపక్ష సమావేశానికి పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించనున్నారు.…

ఇడి సమన్లు కాంగ్రెస్‌కు ప్లస్సా, మైనస్సా

నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టర్‌ ‌నోటీసులు జారీచేయడం, రాహుల్‌గాంధీ రెండు రోజులుగా ఇడి ఎదుట హాజరు కావడం, అందుకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌శ్రేణులు నిరసన వ్యక్తంచేస్తున్నతీరు చూస్తుంటే కొంతకాలంగా స్థబ్దతగా ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీని కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం కావాలని తట్టిలేపినట్లు అనిపిస్తోంది.…

ఒత్తిడి లేని చదువులు కావాలి

నేడు విద్యార్థి పరిసరాలతో మమేకమైన జ్ఞానానికి దూరమై మార్కుల మోజులో పడి బట్టీ చదువులను ఆశ్రయిస్తున్నాడు. ప్రస్తుత విద్యావిధానం ప్రాధమిక స్థాయి నుండే విద్యార్థులకు పోటీ ప్రపంచాన్ని అలవాటు చేయాలనే తపనతో ఎక్కువ శాతం విద్యా సంస్థలు పిల్లలను ఆట,పాటలకు కూడా తీరిక లేకుండా చేస్తూ విద్యార్థులకు ఒత్తిడి పెంచే విధంగా రూపుదిద్దుకుంది.ఈ ఒత్తిడితో కూడిన…

గుడాటిపల్లిలో అర్ధరాత్రి ఉద్రిక్తత

భూ నిర్వాసితులపై పోలీసుల దాడి ట్రయల్‌ ‌రన్‌కు ముందుగా వందమంది అరెస్ట్ ‌తీవ్రంగా మండిపడ్డ రాష్ట్ర బిజెపి చీఫ్‌ ‌బండి సంజయ్‌, ‌పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 13 : ‌సిద్ధిపేట జిల్లా గుడాటిపల్లిలో ఆదివారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు, మూడు రోజుల్లో చేపట్టనున్న గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్‌ ‌రన్‌ను…

రాష్ట్రాలు బలపడితేనే దేశాభివృద్ధి

అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను దెబ్బతీయొద్దు కేంద్రం మంచి చేస్తే మెచ్చుకుంటాం..చెడ్డ పని చేస్తే విమర్శిస్తాం ఎన్నికలప్పుడే రాజకీయాలు…తరువాత అంతా అభివృద్ధి గురించే పరిశ్రమల శాఖ వార్షిక నివేదిక విడుల చేసిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 6 : ‌ప్రగతిశీల రాష్ట్రాలను ప్రోత్సహించాలే తప్ప అణగదొక్కకూడదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌…

పల్లె ప్రగతికి దేశవ్యాప్తంగా గుర్తింపు

పల్లె ప్రగతి ద్వారా అన్ని గ్రామాలకు సౌకర్యాలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇబ్రహీంపట్నం, ప్రజాతంత్ర, జూన్‌ 6 : ‌కందుకూరు మండలం సాయిరెడ్డి గూడ గ్రామంలో పల్లె ప్రగతి’’ కార్యక్రమంలో పాల్గొన్న విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కందుకూరు మండల పరిధిలోని సాయి రెడ్డి గూడ గ్రామంలో 70 లక్షల రూపాయలతో చేపట్టిన పలు…

కీర్తి ప్రతిష్టలను తుడిచి పెట్టేందుకు ఓ చిన్న అపకీర్తి చాలు. దేశ రాజధాని ఢిల్లీలో సరిగ్గా 12 ఏళ్ల క్రితం జరిగిన నిర్భయ కేసు దేశ ప్రతిష్టను ఎంతగానో దిగజార్చింది. బస్సులో ఎక్కిన ఓ ఫిజియోథెరఫి విద్యార్థిణిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన అందరిని కలిచి వేసింది. ఈ ఘటనతో  దేశ రాజధాని ఢిల్లీ మహిళలకు…