Tag Telugu News Headlines Breaking News Now

‌త్రిపుల్‌ ఐటి సమస్యలు తీర్చాలి

‘‘ఉల్టా చోర్‌ ‌కోత్వాల్‌ ‌కో డాంటే!’’ మన తెలంగాణ లో వాడుకలో వున్న ఒక మంచి సామెత ఇప్పుడు బాసర ఐటి లో నిజమై కనిపిస్తున్నది.ఎండా వానలకు ఎదురేగి ఉద్యమించిన వేలాది మంది విద్యార్థులు చేస్తున డిమాండ్లను పక్కన నెట్టి,కొత్తగా ఓ అధికారిని నియమించి చేతులు దులుపుకున్న ప్రభుత్వ చర్య తెలంగాణ సమాజానికి ‘‘సిల్లీ’’గా కనిపిస్తూంది.…

కాటికి చేరిన ప్రాయం!

వయసు ఉన్నప్పుడు ప్రణయం రాదు! ప్రణయం వచ్చే వరకు పరువం ఆగదు! హేమంతంతో సంగమం శిశిరంలో సాగితే! వసంతంతో సమాగమం ఉక్కపోతలో జోగితే! సోయలన్నీ జారిపోతూ సొబగులన్నీ జోలిపోతూ! వలపులకు, తలపులకు వియోగాలే మిగిలినవేళ! చెరుపులకు, మరుపులకు సంయోగాలే కలిగినవేళ! సింగారాలకు సిగపట్లు చాలక వయ్యారాలకు అగచాట్లు లేక! ఊహలు పుట్టని ఊసుల్లో కలలు రాని…

మెరుపు గింజలు

అక్కడ కొన్ని దేహాలు మాట్లాడతాయి కొమ్మలకు ఇప్పటికీ వేళాడబడి వుంటాయి అల్లంత దూరంలో గొంతులను పేర్చబడి చోద్యం చుస్తూ వున్న కొన్ని రాబందులు కుప్పల తెప్పల సంజాయిషీలు పడి వుంటాయి సైగలు చేసే చేతులు కాలే కడుపులు ఎండిన డొక్కలు దీనంగా చూస్తుంటాయి ఆ చూపుల తడిలో ఇప్పటికీ వెచ్చగా కొన్ని గింజలు మొలకెత్తుతుంటాయి చేసిన…

బాసరలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన

కోదండరామ్‌ ‌సహా మద్దతు తెలపడానికి వొచ్చిన వారి అరెస్ట్ ‌మంచినీటి సరఫరా నిలిపివేసిన అధికారులు సోషల్‌ ‌మీడియా వేదికగా విద్యార్థుల సందేశాలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బిజెవైఎం నిర్మల్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 15 : ‌బాసర ట్రిపుల్‌ ఐటిలో విద్యార్థుల ఆందోళన మూడోరోజు గురువారం కూడా కొనసాగింది. మెయిన్‌ ‌గేటు ఎదుట విద్యార్థులు నిరసన…

దేశంలో మళ్లీ పెరిగిన కొరోనా కేసులు

తాజాగా 12,213 మందికి పాజిటివ్‌ ‌న్యూ దిల్లీ, జూన్‌ 16 : ‌దేశంలో కొరోనా వైరస్‌ ‌మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. మహమ్మారి విజృంభిస్తుండటంతో రోజురోజుకు పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య పెరుగుతూ వొస్తున్నది. తాజాగా గురువారం ఉదయంతో గడిచిన 24 గంటల్లో దేశంలో 12,213 మంది కోవిడ్‌ ‌బారినపడ్డారు. బుధవారంతో పోలిస్తే 38శాతం ఎక్కువ నమోదయ్యాయి.…

త్వరలోనే కొత్త పెన్షన్లు

సొంత జాగాలో ఇళ్లు కట్టుకునే వారికి ఆర్థిక సాయం ఎనిమిదేళ్లలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ కేసీఆర్‌ ‌ప్రగతి ప్రాంగణాన్ని ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ ‌రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, జూన్‌ 15 : ‌కొత్త పెన్షన్లు, రేషన్‌ ‌కార్డుల మంజూరుకు సీఎం కేసీఆర్‌ ఆమోదం తెలిపారని, త్వరలోనే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ కొత్త పెన్షన్లు, రేషన్‌…

బహుజన రాజ్యాధికారమే లక్ష్యం

బి ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చర్ల, ప్రజాతంత్ర, జూన్ 15: భద్రాచలం అసెంబ్లీ స్థానాన్ని బహుజన సమాజ్ వాదీ పార్టీ (బియస్పి) రానున్న ఎన్నికల్లో గెలుసుకుంటుందని బియస్పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.యస్ ప్రవీణ్ కుమార్ ఆశాభావం వ్యక్తంచేసారు. బహుజన రాజ్యాధికారమే ద్యేయంగా తలపెట్టిన యాత్ర తొంబైవరోజు బుదవారం చర్ల మండలంలో…

మూడో రోజూ ఇడి విచారణకు రాహుల్‌

ఆం‌దోళనకు దిగిన కాంగ్రెస్‌ ‌శ్రేణుల అరెస్ట్ ‌న్యూ దిల్లీ, జూన్‌ 15 : ‌నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ మూడోరోజు బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. అయితే ఈడీ విచారణను నిరసిస్తూ వందలాదిమంది కాంగ్రెస్‌ ‌శ్రేణులు నిరసనకు దిగారు. పోలీసులు కాంగ్రెస్‌  ‌శ్రేణులను అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. ఇక రెండో రోజు…

కోనసీమలో పంట విరామ పోరు

గత దశాబ్దాలుగా పుడమి తల్లినే నమ్ముకుని సాగు చేస్తున్న రైతుల వ్యధలు అన్నీ ఇన్నీ కావు.పది కాలాలపాటు నిలిచి పదిమంది ప్రాణాలను కాపాడే అన్నదాత రైతు. రైతుకు కష్టం వస్తే భరిస్తాడు తప్ప గొంతెత్తడు అనే నమ్మకం నాయక గణానికి వచ్చేసింది. ఎందుకంటే రైతులు సంఘటితం కాలేరు అనే నమ్మకం.నిజమే రైతులే సంఘటిత పోరాటాలు నడిపి…