Tag Telugu News Headlines Breaking News Now

పివికి భారతరత్నపై బిజెపి మౌనం వీడాలి

బతికి ఉన్నప్పుడే ప్రణబ్‌ ‌ముఖర్జీకి భారతరత్న ఇవ్వడంలో చొరవచూపిన ప్రధాని మోడీ ఎందుకనో పివిని విస్మరించారు. రాజకీ యాలకు ఓ హద్దు ఉండాలి. ఎనిమిదేళ్లయినా పివి గురించి బిజెపి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎందరికో వెతికివెతికి భారతరత్న ఇచ్చిన ప్రధాని మోడీ పివికి మాత్రం ఆ గౌరవాన్ని ఇవ్వలేకపోయారు. చి వరకు పివి మంత్రి…

బాల కార్మికుల వెతలు

పేదరికంలో పుట్టడంశాపంగా రెక్కాడితేగానీడొక్కాడని జీవితమేఒకభాగంగా చదువుకునేవీలులేక ఆటలాడడంకుదరక భారమైనబతుకులాగలేక బాలకార్మికులుగామారుతున్నారు పసి వయసు పిల్లలు చిరుప్రాయంలోవెట్టిచాకిరీతో ఏదోఒకపనిచేస్తుపొట్టనింపుకుంటూ జీవనంసాగిస్తున్నరుకొనసాగిస్తున్నారు కడుపేదరికంలోనేగడుపుతు అభాగ్యులుఅవుతున్నారు బాల్యాన్నిబొగ్గుపాలుచేసుకుంటూ బతుకువెళ్ళదీస్తున్నారు. బాలకార్మికులచట్టాలువున్నా అవియేవీనెరవేరక ప్రభుత్వాలు చొరవ చూపక వారినిపట్టించుకునువారేలేక అనాదలవుతున్నారు ప్రభుత్వాలుచొరవచూపితే వారికిచదువునేర్పించి వారిబతుకులనుబాగుపరిచి భావిభారతపౌరులుగాతీర్చిదిద్ది వారిజీవితాల్లోవెలుగులు నింపాలని వారి జీవితాలు బాగుపడాలని ఆశిద్దాం. ఉన్నంతలో చేతనైతే మనమే అట్టి బాలలను…

తీస్తా సెత్లవాద్‌ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్‌లోని అబిడ్స్ ‌చౌరస్తాలో నిరసన

తీస్తా సెత్లవాద్‌ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్‌లోని అబిడ్స్ ‌చౌరస్తాలో సోమవారం హక్కుల సంఘాలు, ప్రజాసంఘాల నేతలు, న్యాయవాదులు నిరసన.

ఎడ్యుకేషనల్‌ ‌హబ్‌గా గజ్వేల్‌

20 ఎకరాల్లో బాలికలకు, 40 ఎకరాల్లో బాలురకు వసతులు హబ్‌కు రూ.146 కోట్ల 28 లక్షలు మంజూరు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు, విద్యార్థులు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 27 : ‌సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు  ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం విధితమే. కేసీఆర్‌ ‌ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌…

‘‘‌రాజకీయ దురంధరుడు పాములపర్తి’’ నేడు పి.వి. జయంతి

సమకాలీన రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకొని తదనుగుణంగా సానుకూల వాతావరణం ఏర్పరచుకుని పరిపాలన సాగించిన వాడే సమర్ధుడైన నాయకుడు కాగలడు అనేది అర్థశాస్త్ర రచయిత అయిన కౌటిల్యుడిగా పేరున్న చాణక్యుని అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకొని, తదనుగుణంగా నడుచుకొని బలం, బలగం లేకున్నా, దేశ రాజకీయాలపై చెరగని ముద్ర వేయ గలిగారు పి.వి.…

మోడీపై తెలంగాణ నుంచే తిరుగుబాటు రావొచ్చు

అంబేడ్కర్‌ది కాదు.. దేశంలో నడుస్తుంది మోడీ రాజ్యాంగమే రాష్ట్రాల హక్కులను హరిస్తున్న మోడీ తెలంగాణకు రూపాయి ఎక్కువిచ్చామని నిరూపిస్తే ఇక్కడే రాజీనామా చేస్తా ప్రశ్నించిన విపక్షాలపై దర్యాప్తు సంస్థల ఉసిగొలుపు దిల్లీలో మీడియా సమావేశంలో మంత్రి కెటిఆర్‌ ‌ఫైర్‌ ‌రాజ్యాంగ పరిరక్షణ కొరకే యశ్వంత్‌ ‌సిన్హాకు మద్దతని స్పష్టం న్యూ దిల్లీ, జూన్‌ 27 :…

బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిపై కేసులు

న్యూఢిల్లీ, జూన్‌ 27 : ‌బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 600 మందిపై ఢిల్లీ పోలీసులు కేసు బుక్‌ ‌చేశారు. శని, ఆదివారాల్లో ఈ కేసులు నమోదు అయ్యాయి. మద్యం మత్తులో జరిగే నేరాలను అరికట్టాలన్న ఉద్దేశంతో పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ డ్రైవ్‌లో 607 మంది పబ్లిక్‌ ‌ప్రదేశాల్లో మద్యం…

యుపి ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ అసమర్థత బయటపడింది

ముస్లింలు ఇలాంటి పార్టీలకు వోటేయొద్దు.. ఎంఐఎం ఎంపి అసదుద్దీన్‌ ఓవైసీ వ్యాఖ్య హైదరాబాద్‌, ‌జూన్‌ 27 : ఉత్తర్‌‌ప్రదేశ్‌లో 2 లోక్‌ ‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సమాజ్‌ ‌వాది పార్టీకి పరాభవం తప్పలేదు. అజంగఢ్‌, ‌రాంపూర్‌ ‌రెండు స్థానాల్లో ఓటమి పాలైంది. ఇక్కడ రెండు చోట్ల బీజేపీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో…

రెబల్స్‌పై సిఎం ఉద్దవ్‌ ‌థాక్రే చర్యలు

9 మంది మంత్రలు శాఖలు తొలగింపు ముంబై, జూన్‌ 27 : ‌మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. శివసేన చీఫ్‌, ‌సీఎం ఉద్ధవ్‌ ‌ఠాక్రే సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. 9 మంది రెబల్స్ ‌మంత్రుల శాఖలను తొలగించారు. ఆయా మంత్రిత్వ శాఖలను మిగతా మంత్రులకు కేటాయించారు. శివసేన తిరుగుబాటు గ్రూపు నేత ఏక్‌నాథ్‌ ‌షిండే…