Tag Telugu News Headlines Breaking News Now

మంచితనం, నిజాయితీ కలిగిన వ్యక్తి యశ్వంత్‌ ‌సిన్హా

సిన్హా లాంటి వ్యక్తి గెలిస్తే దేశ ప్రతిష్ఠ మరింత పెరుగుతుంది ఆత్మ బ్రోధానుసారం వోటేయాలి యశ్వంత్‌ ‌సిన్హాకు మద్ధతుగా టిఆర్‌ఎస్‌ ‌సభలో సిఎం కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 02 : మంచితనం, నిజాయితీతో కూడిన వ్యక్తి యశ్వంత్‌ ‌సిన్హా అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. యశ్వంత్‌ ‌సిన్హా గెలుస్తారన్న నమ్మకం తనకు ఉందని ధీమా…

న్యాయవ్యవస్థ -రాజకీయాలు

మొ­త్తం వ్యవస్థను, ఆలోచనలను మొదటి నుంచీ మౌలికంగా పునర్నిర్మించవలసిన అవసరం ఉంది. అసలు రాజకీయ వ్యవస్థనే హక్కుల ఆధారిత వ్యవస్థగా పునర్వ్యవస్థీకరించవలసి ఉంది. అంటే ప్రతి మనిషికీ హక్కులు ఉన్నాయని గుర్తించవలసి ఉంది. అలా గుర్తించినప్పుడు మన సమాజంలో తోటి మనిషి పట్ల ఉన్నంత దుర్మార్గమైన ప్రవర్తనకు అవకాశం ఉండదు. అట్లాగే అప్పుడే అంతర్జాతీయ మానవ…

రైతులకు బేడీలు వేసి అవమానిస్తారా ?

భూములు ఇచ్చిన పాపానికి వారికి శిక్షలా పరిహారం ఇవ్వకుండా పరిహాసం చేస్తారా ఇదేనా రైతు సంక్షేమ ప్రభుత్వం అంటే రైతలు పక్షాన కాంగ్రెస్‌ ఉద్యమిస్తుంది తక్షణ చర్యలు తీసుకోవాలంటూ సిఎం కెసిఆర్‌కు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌బహరంగ లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 1 : భూములు ఇచ్చిన రైతులకు బేడీలు వేసి వారిని తీవ్రంగా…

నేటి నుంచి బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు

హైదరాబాద్‌కు చేరుకుంటున్న అగ్ర నేతలు అతిథులకు ఘనంగా స్వాగతం పలుకుతున్న స్థానిక నేతలు సందడిసందడిగా హైటెక్స్ ‌ప్రాంతం ఆకట్టుకుంటున్న సాంస్కృతిక ప్రదర్శనలు నేడు హైదారబాద్‌కు ప్రధాని మోడీ, అమిత్‌ ‌షా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 1 : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌ ‌ముస్తాబైంది. ఇప్పటికే పలువురు జాతీయ నేతలు రాష్ట్రానికి చేరుకోగా హైదరాబాద్‌…

బాబ్లీ గేట్లను ఎత్తిన మహారాష్ట్ర అధికారులు

నీటి విడుదలతో కిందకు వస్తున్న గోదావరి దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు నిజామాబాద్‌,‌జూలై1: మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరచుకున్నాయి. ఏపీ, తెలంగాణ ఇరిగేషన్‌ అధికారుల సమక్షంలో మహారాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు గేట్లు ఎత్తారు. 120 రోజులపాటు గేట్లు ఇలాగే తెరచి ఉంచుతారు. ఏపీ, తెలంగాణ రాష్టాల్ర అభ్యంతరంపై వాదనలు విన్న సుప్రీంకోర్టు…

ఏక్‌నాథ్‌తో కలిసి పోవడమే బెటర్‌

‌శివసేన మళ్లీ బలంగా ఉండాలంటే ఇదే ముఖ్యం సాధారణ శివసేన నేతలు అభిప్రాయం ముంబై,జూలై1 : ఏక్‌నాథ్‌ ‌షిండే తిరుగుబాటుతో శివసేన భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. పార్టీ నుంచి ఉన్న 55 మందిలో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బృందంలోనే ఉండటం ఆ పార్టీ మనుగడపై అనుమానాలను పెంచుతున్నది. ఈ క్రమంలో ఉన్న ఎమ్మెల్యేలతో కలసి…

బిజెపి కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ ఆం‌దోళన

అగ్నిపథ్‌ ‌రద్దుచేయాలంటూ ధర్నా ఇరు పార్టీల కార్యకర్తల బాహాబాహీ ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు హనుమకొండ, ప్రజాతంత్ర, జూలై 1 : బీజేపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ ‌నేతలు ధర్నా చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీల నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. వాహనాలను ధ్వంసమయ్యాయి.…

నేడు హైదరాబాద్‌కు యశ్వంత్‌ ‌సిన్హా

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థికి ఘనంగా స్వాగతం పలకనున్న టిఆర్‌ఎస్‌ ‌వేర్వేరుగా టిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌, ఎంఐఎం ‌పార్టీలను కలువనున్న సిన్హా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 1 : విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఆయనకు ఘనస్వాగతం పలకాలని టీఆర్‌ఎస్‌ ‌నిర్ణయించింది. సుమారు ఆరు వేల బైకులతో బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి జలవిహార్‌కు ర్యాలీ…

18 ఏళ్లలో ఎన్నో మార్పులతో వటవృక్షంగా కమలదళం

అప్పట్లో ఎన్‌డిలో మిత్రపక్షాలు కీలకం.. ఇప్పుడు మాత్రం వారు కేవలం నామమాత్రమే. ఎందుకంటే బిజెపికి తగినంత మెజార్టీ ఉంది. నాడు ఎన్డీయేలో ఉన్న శివసేన ఇప్పుడు బీజేపీకి మిత్రపక్షంగా లేదు. నాడు ఉమ్మడి ఏపీలో చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం బీజేపీకి మిత్రపక్షంగా ఉంది. ఇప్పుడు టీడీపీ అధి కారంలో లేదు. అలాగే ఎన్డీఎలో భాగస్వామి కూడా…