Tag Telugu News Headlines Breaking News Now

‌ప్రపంచంలో మొత్తంగా భారత్‌లోనే పత్తి పంట ఎక్కువ

అమెరికాలో బేయర్‌ ‌పత్తి పరిశోధన కేంద్రం సందర్శించిన రాష్ట్ర మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి పత్తిలో ఉత్పాదకత పెంచడంపై అద్యయనం చేస్తున్నామని వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : ప్రపంచంలో ప్రధాన వాణిజ్య పంటల్లో పత్తి ఒకటని మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి అన్నారు. వస్త్ర పరిశ్రమకు అది మూలాధారమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పండే నాలుగు రకాల…

స్వరాష్ట్రంలో ప్రథమ కాకతీయ ఉత్సవాలు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ‘కాకతీయ సప్తాహం’ పేరున ఈ నెల ఏడవ తేదీనుండి వారం రోజులపాటు అత్యంత ఘనంగా ఉత్సవాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నది. ఈసారి నిర్వహించే ఉత్సవాల్లో కాకతీయుల వారసుడు ‘కమల్‌ ‌చంద్ర బాంజ్‌దేవ్‌’ ‌ముఖ్యఅతిథిగా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణ. కాకతీయుల పాలకుల్లో చివరి…

కాకతీయ ఉత్సవ సప్తాహం

మరోసారి కాకతీయ ఉత్సవాలకు ఓరుగల్లు ముస్తాబవుతున్నది. నేటి నుండి ఏడు రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లాల యంత్రాంగమంతా సిద్దమయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ‘కాకతీయ ఉత్సవా లంటూ ప్రత్యేకంగా నిర్వహిస్తున్నది ఈ సంవత్సరమే. సరిగ్గా పదేళ్ళ కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులపాటు ఉత్సవాలు జరిగాయి.…

‘‘‌కూట్లె రాయేరనోడు ఏట్లెరాయెర్తనన్నట్టున్న సర్కార్‌!..

మన ఊరు – మన బడి సాధ్యమేనా… ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వ వైఖరి ‘‘కూట్లె రాయేరనోడు ఏట్లెరాయెర్తనన్నట్టు,’’న్నది.ప్లానింగ్‌,‌శాఖ,ఆర్ధిక శాఖ అనుమతులు,అసలు నిధుల అవసరమే లేని డిమాండ్ల సాధనకు ఉపాధ్యాయులు ఏడేళ్ళుగా చేస్తున్న ఉద్యమాలను ఒక వైపు పెడచెవిన పెడుతూ,మరొక వైపు వేలకోట్ల నిధులతో బడుల అభివృద్ధి పేరిట మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రకటించింది.సర్కార్‌…

బయట జరుగుతున్న నేరాలు మీడియా కవర్‌ ‌చేయడం లేదు ..!

సామాజిక కార్యకర్తల సమావేశాలపై మీడియా చిన్న చూపు నిజమైన జర్నలిస్టులకు తావు లేకుండా పోయింది భూమిక ఉమెన్స్ ‌కలెక్టివ్‌ ‌సంస్థ మీడియా సమావేశంలో వక్తల ఆందోళన ఖైరతాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 05 : తమలాంటి సామాజిక కార్యకర్తలు మీడియా సమావేశాలు నిర్వహించినప్పుడు చాలామంది రిపోర్టర్లు వచ్చి విషయాలన్నీ రిపోర్టు చేస్తున్నప్పటికీ ఆ విషయాలు మీడియాలో సరిగ్గా…

కెసిఆర్‌ ‌పేరెత్తకుండా మోడీ మిత్ర ధర్మం పాటించారు

మోడీ చీకటి మిత్రుడు కెసిఆర్‌ ఎం‌దుకు కెసిఆర్‌ అవినీతిని ప్రశ్నించలేదు పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 4 : తెలంగాణ మిత్రులారా తన చీకటి మిత్రుడు కెసిఆర్‌ ‌పేరు కూడా ప్రస్తావించకుండా, తాను చేసిన ప్రసంగంలో ఎక్కడా కెసిఆర్‌ ‌కుటుంబ పాలన, కెసిఆర్‌ ‌కుటుంబ అవినీతి ఊసెత్తకుండా మోడీ మిత్ర ధర్మం…

మోదీ నోట తెలంగాణ విశిష్టత ..!

భారతీయ జనతాపార్టీ జాతీయ సమావేశాలు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో జరుగుతాయన్న వార్త వొచ్చినప్పటినుండి రాష్ట్ర రాజకీయాలు వేడి పుంజుకున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో పెద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ కూడా వొస్తుండడంతో రాజకీయ పార్టీల మధ్య సవాళ్ళు, ప్రతిసవాళ్ళు చోటుచేసుకున్నాయి. ఈ విమర్శల నేపథ్యంలో…

తప్పని మరో పోరాటం

ఉపాధ్యాయుల  బదిలీలు, పదోన్నతుల కోసం.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే విద్యారంగం అభివృద్ధి చెంది,నిరుద్యోగ సమస్య తీరుతుందని భావించిన తెలంగాణ సమాజం మోసపోయింది.కెజి.టు పీజి అని ప్రగ ల్భాలు పలికిన ప్రభుత్వం రాష్ట్రంలో సర్కార్‌ ‌చదువులకు సమాధి కడు తున్నది.ఈ ఎనిమిదేళ్ళుగా వేలాది సర్కార్‌ ‌బడులను మూసేసి,రాష్ట్ర బడ్జెట్‌ ‌లజ 16 శాతం పైగా వుండే విద్యశాఖ…

విశ్వాసపరీక్షలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ ‌షిండే విజయం

164 మంది శాసనసభ్యుల మద్ధతు వోటింగ్‌ ‌నిర్వహించిన స్పీకర్‌ ‌నర్వేకర్‌ ‌వోటింగ్‌కు ఎస్పీ చెందిన ఎమ్మెల్యేలు దూరం ముంబయి, జూలై 4 : మహారాష్ట్ర రాష్ట్ర శాసనసభలో సోమవారం జరిగిన విశ్వాసపరీక్షలో కొత్త ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ ‌షిండే విజయం సాధించారు. సీఎం షిండేకు 164 మంది శాసనసభ్యుల మద్ధతుగా వోటు వేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం…