శాంతించిన గోదావరి
వరదలకు వేలాది ఎకరాలు మునక ఇంకా పునరావాస కేంద్రాల్లోనే వరద బాధితులు వేగంగా పారిశుధ్య కార్యక్రమాలు భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 21 : పది రోజులుగా వరద ముంపులోనే ఉన్న ఇళ్ళు ఇప్పుడిప్పుడే వరదనీటి నుండి బయటపడుతున్నాయి. గోదావరి కొంత శాంతించింది. గురువారం సాయంత్రానికి 45 అడుగులు తగ్గుముఖం పట్టింది. దీని కారణంగా కొన్నికాలనీలు వరదముంపు…
