Tag Telugu News Headlines Breaking News Now

కోట్లు కుమ్మరించినా గంగా ప్రక్షాళన  ఏదీ?

ప్రభుత్వంపై సొంత పార్టీ ఎంపి వరుణ్‌ ‌గాంధీ విమర్శలు న్యూ దిల్లీ, జూలై 26 : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ’నమామి గంగే’ కార్యక్రమంపై బీజేపీ ఎంపీ వరుణ్‌ ‌గాంధీ మరోమారు విమర్శలు గుప్పించారు. సొంత పార్టీకిచెందిన వరుణ్‌ ‌ప్రశ్నలు లేవనెత్తారు. రూ.11,000 కోట్లు ఖర్చు…

బిజెపి ఆదేశిస్తే కెసిఆర్‌పై పోటీ ఎంఎల్‌ఏ ఈటల వెల్లడి

జడ్చర్ల, ప్రజాతంత్ర, జూలై 25 : బీజేపీ అధిష్టానం ఆదేశాలతో సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తామని ఎమ్మెల్యే, మాజీమంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. సోమవారం దేవరకద్ర నియోజకవర్గంలో ‘ప్రజా ఘోస- బీజేపీ భరోసా’ కార్యక్రమానికి వెళ్తూ.. జడ్చర్లలో ఈటల వి•డియాతో మాట్లాడుతూ.. అనేక మంది టీఆర్‌ఎస్‌ ‌నేతలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ను…

అప్పు‌ల జాబితాలో11వ స్థానంలో తెలంగాణ

ఎనిమిదో స్థానంలో ఆంధప్రదేశ్‌ ‌ముందు వరుసలో తమిళనాడు..అదే దారిలో యూపి, మహారాష్ట్రలు లోక్‌సభలో ఉత్తమ్‌ ‌ప్రశ్నకు కేంద్రం వివరణ న్యూ దిల్లీ, జూలై 25 : దేశంలోని రాష్ట్రాల అప్పుల జాబితాలో రూ.3.12 లక్షల కోట్ల అప్పుతో తెలంగాణ 11వ స్థానంలో ఉంది. కాగా తమిళనాడు ముందు వరసలో ఉంది. ఆ తరవాతి స్థానంలో ఉత్తరప్రదేశ్‌,…

జిఎస్టీ, ధరలపై సభలో కాంగ్రెస్‌ ఆం‌దోళన

ప్లకార్డులతో నిరసలను వ్యక్తం చేసిన సభ్యులు వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టు సభా కార్యక్రమాలకు అంతరాయం కలుగుతుందన్న స్పీకర్‌ ‌సెషన్‌ ‌మొత్తానికి నలుగురు కాంగ్రెస్‌ ఎం‌పిల సస్పెన్షన్‌ ‌గాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగిన కాంగ్రెస్‌ ఎం‌పిలు న్యూ దిల్లీ, జూలై 25 : లోక్‌సభ నుంచి నలుగురు కాంగ్రెస్‌ ఎం‌పీలను బహిష్కరిస్తూ లోక్‌సభ స్పీకర్‌…

రెండు వేర్వేరు ప్రమాదాల్లో 13 మంది మృతి

యూపిలో రెండు బస్సలు ఢీకొని 8 మంది మృత్యువాత హిమాచల్‌లో కారు లోయలో పడి 5 గురు దుర్మరణం లక్నో, జూలై 25 : వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 13మంది మృత్యువాత పడ్డారు. యూపి, హిమాచల్‌లో జరిగిన ఈ రెండుప్రమాదాల్లో 13మంది చనిపోగా పలువురు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌ ‌రాష్ట్రంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం…

కమనీయ చిత్రాల సృష్టికర్త కొండపల్లి

చిత్రలేఖనంలో సాటిలేని మేటి… నేడు కొండపల్లి శేషగిరి రావు వర్ధంతి చిత్రకళా ప్రపంచంలో ఆయన ఓ మహా వృక్షం. చిత్రకళకు ఎనలేని  కీర్తిని ఆర్జించిన పెట్టిన అద్భుత కళాకారులు ఆయన. ఆయనే భారతీయ సాంప్రదాయ చిత్ర లేఖనంలో అద్భుతాలు సాధించిన చిత్ర లేఖకులు కొండపల్లి శేషగిరి రావు. తెలుగు చిత్రకళను అంతర్జాతీయ వేదికపై  ఆవిష్కరించి, విశ్వ…

బెట్టింగ్‌, ‌సామాజిక మాధ్యమాలకు బానిసలుగా యువత

నేడు యువత సామాజిక మాధ్యమాల బారిన పడి విలువయిన తమ భవిష్యత్‌ని సర్వ నాశనం చేసుకుంటూ వున్నారు. కొంత మందికి క్రికెట్‌ అం‌టే పిచ్చి. స్నేహితులతో కలిసి ఐపీఎల్‌లో ప్రతి క్రికెట్‌ ‌మ్యాచ్‌ ‌తిలకించిన తర్వాత సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్‌ ‌యాప్‌లోకి ప్రవేశించి పందాలు కట్టడం ప్రారంభించడం జరుగుతుందని ఆరోపణలు వినవస్తూ వున్నాయి. ఆరంభంలో నగదు…

దేశ సరిహద్దు కంచెలే మన త్రివిధ రక్షణ దళాలు

నేడు ‘కార్గిల్‌ ‌విజయ్‌ ‌దివస్‌’ 1971 ఇం‌డో-పాక్‌ ‌యుద్ధానంతరం భారతదేశ మిలిటరీ సాయుధ బలగాలు ఎదుర్కొన్న ప్రత్యక్ష పోరును కార్గిల్‌ ‌యుద్ధంగా పేర్కొంటాం. సియాచిన్‌ ‌గ్లేసియర్‌ ‌ప్రాంతంలోని కార్గిల్‌-‌డ్రాస్‌ ‌సెక్టార్‌ ‌సరిహద్దు ప్రాంతాల్లో ఇండియా, పాకిస్థాన్‌లు స్థావరాలను ఏర్పరచుకొని తమ తమ భూభాగాలను కాపాడుకోవడం జరుగుతోంది. పాకిస్థాన్‌ ‌కుయుక్తులు, ఉగ్రమూకల మతిలేని అక్రమ చొరబాటు చేష్టలతో…

రైతు బంధు పథకం ..దేశానికే ఆదర్శం…

ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి ఇప్పటివరకు, రైతుబంధు పథకం ద్వారా రూ.58,102 కోట్ల ఆర్ధిక సాయం అందించింది. ఆనాడు అస్తిత్వం కోసం పోరాడిన తెలంగాణ….నేడు అభ్యుదయ పథంలో దేశంలోనే అగ్రపధాన, అభివృద్ధి రాష్ట్రంగా అవతరించింది. రైతు సంక్షేమ రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా కీర్తిప్రతిష్టలు పొందుతున్నది. ఇప్పటివరకు రూ.58,102 కోట్ల రూపాయల ఆర్థిక సహాయంతో రైతు…