కోట్లు కుమ్మరించినా గంగా ప్రక్షాళన ఏదీ?
ప్రభుత్వంపై సొంత పార్టీ ఎంపి వరుణ్ గాంధీ విమర్శలు న్యూ దిల్లీ, జూలై 26 : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ’నమామి గంగే’ కార్యక్రమంపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మరోమారు విమర్శలు గుప్పించారు. సొంత పార్టీకిచెందిన వరుణ్ ప్రశ్నలు లేవనెత్తారు. రూ.11,000 కోట్లు ఖర్చు…

