Tag Telugu News Headlines Breaking News Now

మునుగోడులో పోటీపై నీ సలహాలు అక్కర్లేదు

బండి సంజయ్‌కు సీపీఐ నారాయణ కౌంటర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 12 : ఇటీవల మెగాస్టార్‌ ‌చిరంజీవిపై ఘాటు వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత క్షమాపణలు చెప్పిన సీపీఐ నారాయణ ఈసారి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై  మాటల తూటాలు పేల్చారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పోటీ చేసిన మునుగోడులో పోటీ చేయాలా? వద్దా? అనేది…

ఎం‌సెట్‌ ‌ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబిత

ఇంజినీరింగ్‌లో లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డికి మొదటి ర్యాంకు త్వరలోనే కౌన్సిలింగ్‌ ‌మొదలు పెడతామని వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్12 : ‌తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌ ‌ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్‌, అ‌గ్రికల్చర్‌లో టాప్‌-10 ‌ర్యాంకులు సాధించిన వారి పేర్లను వెల్లడించారు. హైదరాబాద్‌ ‌జేఎన్‌టీయూహెచ్‌ ‌ప్రాంగణంలో మంత్రి ఫలితాలను విడుదల…

16,ఆగస్ట్ ‌న సామూహిక జాతీయ గీతం ఆలాపన

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌ అధికారులకు ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్12 :‌స్వతంత్ర భారత వజ్రోత్సవాలు – తెలంగాణ రాష్ట్రం వేడుకలలో భాగంగా, సామూహిక జాతీయ గీతం ఆలాపన (జాతీయ గీతాన్ని సామూహికంగా ఆలపించడం) కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం,16 ఆగస్ట్ ‌న నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌ అధికారులను ఆదేశించినట్లు కమిషనర్‌,…

మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే బిజెపి లక్ష్యం

బి జె పి లో మహిళలకే అధిక ప్రాధాన్యత సృష్టికి మూలం స్త్రీ, స్త్రీ లేనిదే మనుగడ లేదు మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత బిజెపి దే రాజకీయాల్లో మహిళలకు పదవులు ఇచ్చింది ప్రధాని మోదీ ఒక్కరే: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ రామన్నపేట, ప్రజాతంత్ర, ఆగస్టు12 : మహిళలను పారిశ్రామికవేత్తలుగా…

సిట్టింగ్‌ ‌స్థానంకోసం కాంగ్రెస్‌.. అధికారంకోసం బిజెపి.. ప్రతిష్టగా టీఆర్‌ఎస్‌

మునుగోడు ఉప ఎన్నికల అన్ని రాజకీయ పార్టీల్లో టెన్షెన్‌ ‌పెంచింది. రానున్న శాసనసభ ఎన్నికలకు ఈ ఎన్నిక సెమీఫైనల్‌ అని పార్టీలన్ని భావిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌ ‌తన సిట్టింగ్‌ ‌స్థానాన్ని ఏ విధంగానైనా పదిలపర్చుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో సాధించుకున్న స్థానాల్లో అధికశాతం స్థానాలు ఆ  పార్టీ చేజారిపోయాయి. ఇప్పుడు మిగిలింది అయిదుగురు…

మరణానంతర జీవం

“పరో పకారం ఇదం శరీరం…..అనే ఉపనిషద్‌ ‌వాక్యమే కర్మభూమి అయిన భారత దేశంలో అవయవదానం కు స్ఫూర్తి దాయకంగా నిలిచింది.అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది…నాటిమాట,అన్ని దానాల్లో  కెల్లా అవయవ దానం అత్యున్నతమైనది…. నేటి మాట. ‘‘యావత్తు మానవాళి శరీర దానానికి ముందుకు వస్తే ….మానవుడు మరణాన్ని జయించినట్లే.’’… అన్నారు ప్రముఖ కవి శ్రీ శ్రీ”…

వ్యాపారి ఇంట్లో ఐటి దాడులు కట్టలుగా దొరికిన నగదు నిల్వలు

మహారాష్ట్రలోని ఓ వ్యాపారి ఇండ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీమొత్తంలో నోట్లకట్టలు బయటపడ్డాయి. వాటిని లెక్కించడానికే అధికారులకు 13 గంటల సమయం పట్టడం గమనార్హం. జాల్నా, ఔరంగాబాద్‌ ‌పట్టణాల్లో ఉక్కు, వస్త్ర, రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారం నిర్వహించే వ్యాపారి ఇండ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ఏకంగా…

ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణం

21 శంకుస్థాపనకు చురుగ్గా ఏర్పాట్లు తిరుమల,అగస్ట్11: ‌ముంబైలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ భూమి పూజకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవీ ముంబైలోని ఉల్వేలో భగవాన్‌ ‌బాలాజీ కా మందిర్‌ ‌భూమి పూజ ఈ నెల 21న జరుగనున్నది. భూమి పూజ కార్యక్రమానికి రావాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ ‌షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లను…

కొత్తగా పదిలక్షల మందికి పెన్షన్లు

21 తలపెట్టిన ప్రత్యేక అసెంబ్లీ భేటీ రద్దు 75మంది ఖైదీల విడుదలకు నిర్ణయం కోఠి ఇఎన్‌టిలో ప్రత్యేక టవర్‌ ‌నిర్మాణం మరో పదిమంది ప్రత్యేక డాక్టర్‌ ‌పోస్టుల మంజూరు ఖాళీగా ఉన్న 5111 అంగన్‌ ‌వాడీ టీచర్లు, ఆయా పోస్టుల భర్తీ తెలంగాణ కేబినేట్‌ ‌కీలక నిర్ణయాలు తెలంగాణలో 15 ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా…