Tag Telugu News Headlines Breaking News Now

‘‌భారత్‌ ‌మాతాకి జై’…మారుమ్రోగిన భదాద్రి

75 మీటర్ల త్రివర్ణ పతాకంతో 10 వేల మందితో భారీ ర్యాలీ భద్రాచలం, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : 75 సంవత్సరాల స్వతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా భద్రాచలం పట్టణంలో సంబురాలు అంబరాన్ని అంటాయి. త్రివర్ణ పతాకంతో పట్టణ ప్రజలు ప్రతీరోజు ర్యాలీ నిర్వహిస్తూ 75 సంవత్సరాల స్వాతంత్య్ర సంబురాలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా శనివారం నాడు…

‌ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న మోడీ

ప్రభుత్వాలను కూల్చే పనిలో బిజెపి కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత జానారెడ్డి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా మోడీ, కేసీఆర్‌ ‌పాలన ఉందని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత జానారెడ్డి విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని.. అది కాంగ్రెస్‌ ‌పార్టీతోనే సాధ్యమన్నారు. ప్రజాస్వామ్యాన్ని పడగొట్టడం.. ప్రభుత్వాలను కూలగొట్టి పార్టీలను బలహీనపరచడమే మోడీ సర్కార్‌ ‌పని అని ఆరోపించారు.…

తెలంగాణలో అమరుల ఆకాంక్షలు నెరవేరలేదు….!

అమరుల త్యాగాలను వృథా కానివ్వం రాష్ట్రంలో కెసిఆర్‌ ‌నియంత పాలనకు అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి ప్రజా సంగ్రామ యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌పొడిచేడులోసంజయ్‌కు ఘన స్వాగతం గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరణ, అమరుడు కాసోజు శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళి పాదయాత్రలో పాల్గొన్న జీవిత రాజశేఖర్‌ యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఆగస్టు 13…

స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు అదిరిపోవాలె…

టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీష్‌ ‌రావు మంత్రి హరీష్‌రావు చొరవతో జర్నలిస్టులకు ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు సిద్ధిపేట/జగదేవ్‌పూర్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 13 : స్వాతంత్య్ర స్ఫూర్తి అందరికీ తెలియాలని, వాడవాడలా వజ్రోత్సవ వేడుకలు అదిరేలా నిర్వహించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు చెప్పారు. ఈ నెల14(ఆదివారం)న సిద్ధిపేట కోమటి…

దేశ విభజన మిగిల్చిన భయానక విషాదాలు

(ఆగస్ట్ 14‌న ‘‘విభజన విషాద స్మృతి దినం’ సందర్భంగా) అనాలోచితంగా, అజ్ఞానంగా, వివాదాస్పదంగా, అకారణంగా, విభజించి విచ్ఛిన్నం చేయాలనే దుర్బుద్దితో అఖండ భారతాన్ని ఇండియా, పాకిస్థాన్‌గా అశాస్త్రీయ రాజకీయ విభజన కారణంగా నాటి ప్రజలు పడ్డ బాధలు, విద్వేషాలు, హింసాగ్నిలో లక్షల ప్రజలు నిర్వాసితులు కావడం, మాన ప్రాణాలు కోల్పోవడం హిందుస్థాన్‌లో ఓ మహావిషాదం. మతపరంగా…

‌తెలంగాణ అభివృద్ధి పధకాలు, విధానాలే టి.ఆర్‌.ఎస్‌. ‌పార్టీకి శ్రీ రామ రక్ష

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు పట్టం కడతారు అందులో సందేహం లేదు ఎందుకంటే ఈ ఎనిమిదేళ్ల సమయంలో చేసిన అభివృద్ధి పధకాలే మళ్లి టి.ఆర్‌.ఎస్‌ ‌కు శ్రీ రామ రక్ష. ఒక ప్రాంతీయ పార్టీ విధానాలు దేశంలో కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆచరణలో తెలంగాణ పధకాలు,…

మునుగోడులో టిఆర్‌ఎస్‌దే విజయం

ఉప ఎన్నిక గెలుపుతో బిజెపి,కాంగ్రెస్‌లకు గుణపాఠం సిఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జగదీశ్వర్‌ ‌రెడ్డి నల్గొండ, ప్రజాతంత్ర, ఆగస్ట్12 : ‌మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ‌విజయం ఖాయమని రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖమంత్రి జగదీశ్‌ ‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్‌ ‌తమకు పోటీ కానేకావని స్పష్టం చేశారు.…

రాష్ట్ర వ్యవహారంపై రాహుల్‌ ‌వద్దే తేల్చుకుంటా

మునుగోడు వ్యవహారం నాతో చర్చించడం లేదు నన్ను పార్టీ నుంచి పంపించాలన్న కుట్ర జరగుతోంది తనను తిట్టిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోరు మీడియాతో ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి మునుగోడు విషయంలో కాంగ్రెస్‌ ‌నేతల తీరుపై గుర్రుగా ఉన్న ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి  వ్యవహారాన్ని రాహుల్‌గాంధీ దగ్గరనే తేల్చు కుంటానని ప్రకటించారు. ఆయనకు రాష్ట్ర…

గాలేరు-నగరి నుంచి ఎత్తిపోతలు

అనుమతులు లేవంటూ తెలంగాణ అభ్యంతరం.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ లేఖ హైదరాబాద్‌,ఆగస్ట్12: ‌గాలేరు నగరి నుంచి హంద్రీ నీవాకు నీటిని తరలించేందుకు ఎత్తిపోతలు చేపట్టడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. కేఆర్‌ఎం‌బీ, అపెక్స్ ‌కౌన్సిల్‌ అనుమతి లేకుండా పనులు చేయడం తగదని పేర్కొంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ…