Tag Telugu News Headlines Breaking News Now

మేక్‌ ఇం‌డియా నంబర్‌ ‌వన్‌

మారుమూల ప్రాంతాలకు సైతం విద్య, వైద్యం విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయంపై ప్రధాన దృష్టి 75ఏళ్లలో ఎంతో సాధించినా.. ప్రజల్లో ఆగ్రహం తగ్గలేదు యువశక్తిని ముందుకు తీసుకుని వెళ్లాల్సి ఉంది అన్నిపార్టీలు తనతో కలసి రావాలన్న కేజ్రీవాల్‌ ‌దిల్లీలో కార్యక్రమం ప్రారంభోత్సవంలో సిఎం కేజ్రీవాల పిలుపు న్యూ దిల్లీ, అగస్టు 17: భారత దేశాన్ని అన్ని…

జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలి

కులమతాల పేరుతో విడదీసే కుట్రలను నిలవరించాలి నీచరాజకీయాల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు తెలంగాణలో అభివృద్ధి విచ్ఛిన్నానికి కుట్ర మోసపోతే గోస పడుతాం మేడ్చెల్‌ ‌కలెక్టర్‌ ‌కార్యాలయ ప్రారంభోత్సవంలో సిఎం కెసిఆర్‌ 24 ‌గంటల కరెంట్‌ ‌దేశానికే ఆదర్శమని వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 17 : ‌జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు రావాల్సి ఉందని సిఎం…

సోషల్‌ ‌మీడియా డెవిల్స్

గ్లోబెల్‌ ‌బ్రాండ్‌ అం‌బాసిడర్లు అసుర వారసత్వ ఆనవాళ్లు అబద్దాలకు నికార్సు నకళ్ళు అవే సోషల్‌ ‌మీడియా డెవిల్స్ అసత్య ప్రచార గొర్రె మెదళ్ళు అసభ్యతకు జైకొట్టే వెర్రినోళ్లు అనాగరికపు చేష్టల కొర్రీమళ్ళు అవే సమాజానికి సోకిన తెగుళ్లు సామాజిక మాధ్యమ వేదికగా విద్వేష విషం వెళ్లగక్కుతాయ్‌ ‌దేశభక్తి ముసుగు వేసుకుని నికృష్టపు ట్రోలింగ్‌ ‌సాగిస్తాయ్‌ ‌యదార్థాలను…

మోదీపై మరోసారి స్వరం పెంచిన కెసిఆర్‌

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరోసారి ప్రధాని నరేంద్రమోదీపై స్వరం పెంచారు. బిజెపి, టిఆర్‌ఎస్‌ ‌దోబూచు లాడుతున్నాయని, ఈ రెండు పార్టీలు ఒకటేనని ఆరోపిస్తున్న కాంగ్రెస్‌కు కాదని జవాబు చెప్పినట్లుగా కెసిఆర్‌ ‌మాటలున్నాయి. కేంద్ర రాష్ట్రాల మధ్య గతంలో అనేక విభేదాలు వొచ్చినా, ఏనాడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికూడా అనని విధంగా వికారాబాద్‌ ‌సభలో ప్రధాని…

సమాచార రక్షణ చట్టం

ప్రతి రోజు ఫోన్‌ ‌కి ఏదో ఒక ఇన్సూరెన్స్ ‌కంపెనీ నుంచి, మన అకౌంటు లేని బ్యాంకుల నుండి, ఏదో ఒక మెడికల్‌ ‌సంబంధించినటువంటి సంస్థనుండి లేక రియల్‌ ఎస్టేట్‌ ‌సంస్థ నుండి అది కొనండి ఇది కొనండి అని సతాయిస్తుంటారు వేళాపాళా లేకుండా. విద్యాసంస్థల నుండి వస్తుంది: మీ అబ్బాయి బీటెక్‌ ‌కు చదివాడు…

బీహార్‌లో నితీశ్‌ ‌కేబినేట్‌ ‌విస్తరణ

31 మంది మంత్రులతో ప్రమాణం చేయించిన గవర్నర్‌ ‌తేజస్వీ సోదరుడు తేజ్‌‌ప్రతాప్‌కు సైతం కేబినేట్‌లో చోటు పాట్నా, ఆగస్ట్ 16 : ఎన్డీఏ కూటమితో తెగదెంపులు చేసుకుని పాత మిత్రులతో కలిసి బిహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సిఎం నితీశ్‌ ‌కుమార్‌ ‌తన మంత్రివర్గాన్ని విస్తరించారు.ఇప్పటికే సీఎంగా నితీశ్‌, ఉప ముఖ్యమంత్రిగా ఆర్జేడీ నేత తేజస్వీ…

గడీల పాలనకు స్వస్తిపలకాలి…

కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి పాద యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌జనగామ, ప్రజాతంత్ర, ఆగష్టు 16 : రాష్ట్రంలో గడీల పాలన బద్దలు కొట్టి పేదల రాజ్యం తీసుకురావడానికి బిజెపి మహా సంగ్రామ యాత్ర చేపట్టిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. మంగళవారం మహా సంగ్రామ యాత్ర పాలకుర్తి…

ఆం‌ధ్రప్రదేశ్‌లో పారిశ్రాకరణకు వేగంగా అడుగులు

పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోంది ఈజ్‌ ఆఫ్‌ ‌డూయింగ్‌ ‌బిజినెస్‌లో వరుసగా మనమే టాప్‌ ‌స్థానికులకే ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ముందుకు ఆదానీ, ఆదిత్య బిర్లా లాంటి వారు పరిశ్రమలుపెడుతున్నారు ఆరు పోర్టులకు మరో నాలుగు పోర్టులు జతకానున్నాయి ఏటీసీ టైర్స్ ‌ఫస్ట్‌ఫేజ్‌ను ప్రారంభించి సిఎం జగన్‌ అనకాపల్లి, అగస్టు 16 : రాష్ట్రంలో వేగంగా…

వాజ్‌పేయ్‌కు నేతల ఘన నివాళి

వర్ధంతి సందర్భంగా సదైవ అటల్‌ ‌వద్ద ప్రముఖుల శ్రద్దాంజలి రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ సహా పలువురి నివాళి న్యూ దిల్లీ, ఆగస్ట్ 16 : ‌దివంగత ప్రధాని అటల్‌ ‌బిహారీ వాజ్‌పేయీ నాలుగో వర్ధంతి సందర్భంగా ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ‌ధన్‌ఖడ్‌, ‌ప్రధాని నరేంద్ర మోదీ,…