రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగాల కుంభకోణం
చర్యలు తీసుకోవాలంటూ సిఎం కెసిఆర్కు పిసిసి చీఫ్ రేవంత్ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 27 : సీఎం కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి లేఖ రాశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగాల కుంభకోణంపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే చందర్, మంత్రి కొప్పుల కలిసి 800 మంది నిరుద్యోగుల…
