Tag Telugu News Headlines Breaking News Now

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగాల కుంభకోణం

చర్యలు తీసుకోవాలంటూ సిఎం కెసిఆర్‌కు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 27 : ‌సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగాల కుంభకోణంపై సీఎం కేసీఆర్‌ ‌చర్యలు తీసుకోవాలని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే చందర్‌, ‌మంత్రి కొప్పుల కలిసి 800 మంది నిరుద్యోగుల…

తోవ దప్పని ‘‘తోక పతంగులు’’

‘‘‌బతికెటందుకు దినాం సావుకెదురు బొయి అడుగడుగున పోరు జెండెత్తిన త్యాగాలశెరిత మనది.గసొంటి మట్టిల పుట్టినోళ్ళు యేండ్లకేండ్లు బందూకు బట్టని దినవంటున్నదా! జనం దండు గట్టని పల్లెలున్నయా!? గీ మట్టిల మొలిషిన శెట్లకన్న మర్లవడ్డ తుపాకులే ఎక్కువుంటయి. కన్నపేమను కడుపుల దాసుకొని ఇంటికో కన్నపేగును పోరుదారిన తోలిన అవ్వలెందరో గువ్వలోలిగె రాలి పోయిన కన్నబిడ్డ కోసం కంట…

కెసిఆర్‌ అం‌తిమ ఫర్మానా ..!

భారతీయ జనతాపార్టీ వరంగల్‌లో సభను అడ్డుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ఫర్మానా జారీ చేశారో అదే ఆయన అంతిమ ఫర్మానా అవుతుందని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా జ్యోస్యం చెప్పారు. గతంలో నిజామ్‌ ‌సర్కార్‌ ఇక్కడి ప్రజలు సభలు, సమావేశాలు పెట్టుకోకుండా, లైబ్రరీలు, పాఠశాలలు నిర్వహణపై అంకుశం మోపుతూ ఇలాగే ఫర్మానా జారీ చేస్తే,…

సికింద్రాబాద్‌ కుట్రకేసు

“ఏ ప్రభుత్వోద్యోగి అయి­నా ఏదైనా అనుచితమైన పనికి పాల్పడ్డారని, క్రమశిక్షణను ఉల్లంఘించాడని ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఆరోపణలపై విచారణ జరపవలసి ఉంటుందని రాజ్యాంగంలోని 311 అధికరణం చెబుతుంది. ఆ విచారణలో తన మీద వచ్చిన ఆరోపణలకు జవాబు చెప్పుకునే అవకాశం ఆ ఉద్యోగికి కల్పించబడుతుందని, ఆ ఉద్యోగి తన మీద వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా, తనకు…

పరిభ్రమణం

ఉన్నది ఉన్నట్లు చెప్పటం ఉన్నది ఉన్నట్లు రాయటం ఇప్పుడు గతం ఏది ఉందని చెప్పాలి? ఏది లేదని దాయాలి? లేనిదేదో ఉందని భ్రమింప జేసుకున్న తర్వాత భ్రమ చుట్టూ ప్రపంచం పరిభ్రమించటం మొదలు పెట్టాక ఉందని అనుకోవటంలోనే ఆనందం ఆరాధనే తాదాత్మ్యం భ్రమల్లో బతుకుతున్నారని ఎద్దేవా చేస్తారా?? భ్రమే వాస్తవమని ప్రపంచం సూత్రీకరించాక భ్రమింపబడటమే ఓ…

బిజెపి కంట్రోల్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థలు

సిబిఐ,ఇడి దర్యాప్తులపై బిజెపి నేతలు ముందే చెప్పేస్తున్నారు మేము నీళ్లు పారిస్తుంటే..వారు రక్తం పారిస్తున్నారు 8 రాష్ట్రాల్లో అక్రమంగా ప్రభుత్వాల కూల్చివేత ఎంఎన్‌జె హాస్పిటల్‌లో రోబో థియేటర్‌ ‌రాబోతుందన్న మంత్రి హరీష్‌ ‌రావు సిటీకాలేజీకి పూర్వ వైభవం తెస్తాం… శతవసంతాల వేడుక ‘మెగా ఫెస్ట్ 2022’‌లో పాల్గొన్న మంత్రి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 26 :…

సీఎం కేసీఆర్‌ అవినీతి బయటపడుతుందనే పాదయాత్ర అడ్డగింత

సీఎం కేసీఆర్‌ అవినీతి బయపడుతుందనే భయంతో ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు.సంజయ్‌ ‌చేపట్టిన పాదయాత్ర స్టేషణ్‌ఘన్‌పూర్‌ ‌మండలంలోని పామునూర్‌ ‌నుండి పాదయాత్ర కొనసాగింది.ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.కూనూర్‌ ‌గ్రామంలో బండి సంజయ్‌ ‌గోబ్యాక్‌ అం‌టూ టీఆర్‌ఎస్‌ ‌నాయకులు…

సీజేకు ‘టీయుడబ్ల్యుజె – ఐజేయూ’ కృతజ్ఞతలు

సంతోషం వ్యక్తం చేసిన మాజీ సీజే ఎన్వీ రమణ ఇళ్ల స్థలాల తీర్పుపై జర్నలిస్టుల హర్షాతిరేకాలు ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 27 : హైదరాబాద్ లో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచువల్లి ఏయిడెడ్ కో-ఆపరెటీవ్ హౌజింగ్ సొసైటీ ఇళ్ల స్థలాల వ్యవహారంపై తీర్పు చెప్పి, ఎంతోకాలంగా ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్న జర్నలిస్టులకు…

దేశంలో పెండింగ్‌ ‌కేసులే అతిపెద్ద సమస్య

లిస్టింగ్‌ ‌విషయంలో తీవ్ర జాప్యం సారీ.. పరిష్కరించలేకపోయా పదవీ విరమణ సందర్భంగా సిజెఐ ఎన్వీ రమణ ఉచిత వాగ్దానాలపై సుప్రీమ్‌ ‌కోర్టులో చర్చ… అంశంలో సంక్లిష్టత నేపథ్యంలో కేసును త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్‌ న్యూ దిల్లీ, అగస్ట్ 26 : ‌దేశంలో పెండింగ్‌ ‌కేసులు పెను సమస్యగా మారాయని, కానీ భారతీయ న్యాయ వ్యవస్థను ఒక్క…