Tag Telugu News Headlines Breaking News Now

‘‌ప్రజాతంత్ర’ అభినందనలు..!

అంగన్వాడీ వ్యవస్థపై మీరు ప్రజాతంత్ర పత్రికలో సోదాహణంగా వ్రాసిన సుదీర్ఘ వ్యాసం చదివాను. భవిష్యత్తు భారతాన్ని రూపొందించే ప్రాముఖ్యతను సంతరించుకున్న పథకం ఏ విధంగా లక్ష్యానికి దూరం చేయబడుతున్నదో, ఈ పథకంలో సేవలందిస్తున్న వారి శ్రమశక్తి ఏ విధంగా దోపిడీకి గురవుతున్నదో మానవీయ కోణంలో నిర్దిష్టంగా వివరించిన తీరు ప్రశంసనీయం. దేశంలోని బాధ్యతగల ప్రతి పౌరుడు,…

అసెంబ్లీ వేదికగా కెసిఆర్‌ అబద్ధాలు

విద్యత్‌ ‌బిల్లుఐ చర్చ కాదు..పెంచిన ఛార్జీలపై చర్చించాలి మునుగోడులోనూ కెసిఆర్‌కు షాక్‌ ‌తప్పదు బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌హైదరబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : కేంద్ర విద్యుత్‌ ‌సవరణ బిల్లుపై సీఎం కేసీఆర్‌ ‌పచ్చి అబద్ధాలు చెప్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. బాయిలకాడ మోటార్లకు వి•టర్లు పెడ్తదని..కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు.…

సెప్టెంబరు 17 పై రాజకీయ పార్టీల పెత్తనమేంటి..?

‘‘‌తెలంగాణ సాయుధ పోరాటం రైతాంగ ప్రజలు చేసిన పోరు ముస్లింలకు వ్యతిరేకంగా కాదు. భూమి కోసం భుక్తి కోసం మాతృభూమి విముక్తి కోసం సాగిన పోరాటం.. మట్టి మనుషులు ఏకమై వెట్టి చాకిరీకి,కౌలు వ్యవస్థకు,బానిసత్వానికి,వ్యతిరేకంగా బరిసెలు, బండి గుంజలు ఎత్తి సామాన్య ప్రజానీకమంత కదిలొచ్చి చేసిన యుద్దం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉద్యమం.’’ మట్టి మనుషులు…

సృష్టికారుని చిత్రం

పచ్చని నీటి రంగులతో భూకాన్వాస్‌ ‌పై తన నాగలి కుంచెతో అద్భుత ఊపిరి కళాఖండాల్ని సృష్టిస్తాడు ఈ కర్షక కళాకారుడు మొదట గీస్తాడు తలంపై పొలాన్ని చక్కగా చారలు చేసి చల్లుతాడు మొలకెత్తే రంగులను.. ఆపై ఒక తడి అలను అలా జిలకరిస్తాడు అంతే! ఒక నిఖార్సైన కళాజీవి మస్తిష్కంలోకి ఈ ప్రపంచం తీసుకోబడి చిలికి…

రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణశాఖ హెచ్చరిక హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 7: ‌తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో, ఆరెంజ్‌ అలెర్ట్ ‌జారీచేసింది. ఇవాళ మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ ‌భూపాలపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, ‌మేడ్చల్‌…

మోసేటోళ్లకు బరువు… పని చేసేటోళ్లకు విలువ తెలుస్తది

దిల్లీలో, గాంధీ భవన్‌లో కూసుండి మాట్లాడే వారికి ఏం తెలుస్తది ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ ‌నాయకుల తీరుపై రాష్ట్ర మంత్రి హరీష్‌ ‌రావు మండిపాటు తిన్నరేవు తలవాలని.. సీఎం కేసీఆర్‌కు చల్లని దీవెనలు ఇవ్వాలని ప్రజలను కోరిన మంత్రి సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 7 : ‌కాళేశ్వరం నీళ్లు వొచ్చాయో..లేదో..తెలియాలంటే బీజేపీ, కాంగ్రెస్‌ ‌నాయకులను రాజగోపాల్‌…

రాజస్థాన్‌లోనూ ఐటి దాడులు

మంత్రి ఫ్యాక్టరీలో ఐటి సోదాలు జైపూర్‌, ‌సెప్టెంబర్‌ 7 : ‌దేశంలో ఇప్పుడు సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు అనేవి సర్వ సాధారణమై పోయాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు విపక్ష పాలిత రాష్టాల్రే లక్ష్యంగా నిత్యం ఏదో ఒకచోట సోదాలు నిర్వహిస్తున్నాయి. బుధవారం ఉదయం పశ్చిమబెంగాల్‌ ‌న్యాయశాఖ మంత్రి ఇండ్లపై సీబీఐ అధికారులు దాడులు…

విఆర్‌ఏల సమస్యలపై 12న నిరసన ర్యాలీ

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు ఎవరైనా వద్దంటే నా భార్యను నిలబెడతా అసెంబ్లీలో సమస్యలపై చర్చకు తావేదీ ఆరు నెలల తరవాత రెండ్రోజుల సమావేశాలా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్య సంగారెడ్డి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 7 : ‌కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పారు.…

గాడి తప్పిన జగన్‌ ‌పాలన

అధికార యావ తప్ప సంక్షేమం ఏదీ తిరుమలలో అన్యమత ప్రచారంపై ఆగ్రహం డియా సమావేశంలో సోము వీర్రాజు తిరుపతి,సెప్టెంబర్‌7: ‌రాష్ట్రంలో పాలన గాడితప్పిందని, జగన్‌ ‌ప్రభుత్వం  ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. దారుణంగా పాలన నడుస్తోందని అన్నారు. ప్రజల సమస్యలపై శ్రద్ద లేకుండా పోయిందన్నారు. బుధవారం తిరుపతిలో డియాతో…