Tag Telugu News Headlines Breaking News Now

అం‌తరించి పోతున్న ప్రకృతి సమతుల్యానికి ప్రతీక.. పిచ్చుక

నేడు అంతరించిపోతున్న పక్షుల్లో పిచ్చుక మొదటి స్థానంలో ఉంది. మన స్వార్థం వల్ల ఓ నిండు ప్రాణాన్ని కనుమరుగు అయ్యేలా చేస్తున్నాం. పిచ్చుకలు ఎన్నో తరాలుగా రైతుల నేస్తాలు..గుప్పెడు గింజలు వేస్తే చప్పున పడి ఉంటాయి. కానీ నేడు సెల్‌ ‌టవర్‌ ‌కాలుష్యం వల్ల, తరిగిపోతున్న ప్రకృతి  సంపద వల్ల ఆహారం కొరత వల్ల, వాతావరణంలో…

చండీఘడ్‌ ‌వర్సిటీ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ

ఆందోళనతో అట్టుడికిన వర్సిటీ ప్రాంగణం ఇప్పటికే ముగ్గురి అరెస్ట్..‌వార్డెన్‌ ‌సస్పెన్షన్‌ 24 ‌వరకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం చండీగఢ్‌, ‌సెప్టెంబర్‌ 19 : ‌పంజాబ్‌లోని చండీగఢ్‌ ‌యూనివర్సిటీలో గర్లస్ ‌హాస్టల్‌ ‌వార్డెన్‌ ‌రజ్విందర్‌ ‌కౌర్‌ను సస్పెండ్‌ ‌చేశారు. విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తించిన ఘటనలో కౌర్‌ను సస్పెండ్‌ ‌చేశారు. గర్లస్ ‌హాస్టల్‌కు చెందిన కొందరి అమ్మాయిల ప్రైవేటు…

ఎలిజబెత్‌ అం‌త్యక్రియల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

లండన్‌, ‌సెప్టెంబర్‌ 19 :  ‌బ్రిటన్‌ ‌రాణి ఎలిజబెత్‌ అం‌త్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు.  బకింగ్‌ ‌హామ్‌ ‌ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన ముర్ము.. కింగ్‌ ‌ఛార్లెస్‌ 3‌ను కలుసుకున్నారు. అనంతరం లాన్‌కాస్టర్‌ ‌హౌజ్‌లోని నివాళి పుస్తకంలో ద్రౌపది సంతకం చేశారు. ఆ తర్వాత వెస్ట్ ‌మినిస్టర్‌ ‌హాల్‌లోని క్వీన్‌ ఎలిజబెత్‌ ‌పార్దీవ దేహానికి…

దేశంలో స్వల్పంగా తగ్గిన కొరోనా కేసులు

‌న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 19 : ‌దేశంలో కొరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 5664 మంది కరోనా బారిన పడగా, సోమవారం కొత్తగా 4858 మందికి కొరోనా సోకింది. దీంతో మొత్తం కేసులు 4,45,39,046కు చేరాయి. ఇందులో 4,39,62,664 మంది కోలుకుకోగా, ఇప్పటివరకు 5,28,355 మంది మరణించారు. మరో 48,046 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.…

వైభవంగా బతుకమ్మ సంబురాలు

సెప్టెంబర్‌ 25 ‌నుంచి అక్టోబర్‌ 3 ‌వరకు ఉత్సవాల నిర్వహణ భారీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సిఎస్‌ ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19 : ‌తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. బతుకమ్మ సంబురాలను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా వైభవంగా నిర్వహిస్తున్నది.…

హైదరాబాద్‌ ‌సంస్థానంపై పోలీసు చర్య – కొన్ని జ్ఞాపకాలు

– దేవులపల్లి మదన్‌మోహన్‌రావు భారతదేశానికి స్వాతంత్య్రం రాక పూర్వం హైదరాబాదు సంస్థానం అనేక మతాల వారికి, భాషల వారికి సంగమంగ ప్రసిద్ది చెందింది. అన్ని మతాల భాషలవారు ప్రశాంతంగా జీవితాలు గడిపిన రోజులను మరువలేము. సంస్థానాన్ని పరిపాలించిన రాజు భాష ఉర్దూ భాష అయినందువలన, అందరు ఉర్దూ నేర్చుకొనక తప్పలేదు. ఉర్దూ భాషకు ప్రాముఖ్యత ఉండేదన్న…

థర్డ్ ‌ఫ్రంట్‌ ‌కాదు… మెయిన్‌ ‌ఫ్రంటే

బిజెపియేతర పార్టీలన్నీ ఏకమైతే దేశంలో ఏర్పడేది మెయిన్‌ ‘‌ఫ్రంటే’ అవుతుందన్న నమ్మకాన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రంలో ఏర్పడిన యుపిఏ ప్రభుత్వంపైన ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయింది. ప్రభుత్వరంగంలో కొనసాగుతున్న సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటుకు అప్పగిస్తున్నారని, ముఖ్యంగా ఆదాని, అంబానీలకు ఈ సంస్థలను దారదత్తం చేస్తుండడం, సంస్కరణల పేరున…

ఇన్నేళ్లు గిరిజన రిజర్వేషన్లు ఏమయినై..?

అమలు చేయకుండా ఎందుకు మోసం చేసినవ్‌ ‌తక్షణమే 10 శాతం గిరిజన రిజర్వేషన్లు, పోడు భూములకు పట్టాలివ్వాల్సిందే కాంగ్రెస్‌, ‌టీఆర్‌ఎస్‌, ‌కమ్యూనిస్టు, ఎంఐఎంలకు వోట్లేస్తే టీఆర్‌ఎస్‌కు వేసినట్లే సీఎంపై బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌ఫైర్‌…. ‌బండి సంజయ్‌ ‌సమక్షంలో పలువురి చేరిక మల్కాజ్‌ ‌గిరి, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 19 : ‌రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు…

నాటి పోరాట పటిమ మరువలేనిది

‘నాకు వయసుంటే లంచగొండితనం మీద మహా ఉద్యమాన్ని నిర్మించేవాడిని’. ప్రస్తుత సమాజంలో పేరుకు పోయిన అవినీతి, అసమానతలను గాంధీ గారు చూస్తే బహుశః ఆ ‘మహాత్ముడి’ గుండె పగులుతుందేమో. నేడు నెలకొన్న స్వేచ్ఛ కన్నా బానిసత్వమే నయమనిపిస్తుంది. కాలాలు మారినా, భావాలు మారినా మానవీయత స్థానంలో దానవీయతకు అవకాశం ఈయకూడదు. నైజాం రాష్ట్ర ఆంధ్ర ప్రజల్ని…