Tag Telugu News Headlines Breaking News Now

వినూత్న భావాల రవళి వరాళి…

విశ్లేషకులు గజల్‌ను కేవలం పాడుకునే గీతంగానే చూడొద్దంటారు. ధ్వనులు, అంతర్ధ్వనుల ఆంతరంగిక సృజన యజ్ఞం, అభివ్యక్తిలో అద్వితీయమే గజల్‌. నిజమే గజల్‌లోని గొప్పతనమంతా అందులోని వినియోగించిన విశిష్ట, విశేష పదబంధాలపై, వస్తు, శిల్ప నిర్మాణ నిర్వాహణ, కవితాత్మకమైన అల్లికతో అల్లుకుపోయిన వెలుగులీనే పంక్తిలో దాగి ఉంటుంది. రాగభరితమైన మనోహరమైన దృశ్యలోకాన్ని ఆవిష్కరించే గజల్‌కు సాహిత్యంలో ప్రత్యేక…

అరణ్య పుత్రిక ‘రణధీర-సీతక్క’

అస్నాల శ్రీనివాస్ ఒక అభ్యుదయవాది, ఒక విద్యావేత్త, కవి, రచయిత, సామాజిక స్పృహ కలిగి తన చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న విషయాలను నిశితంగా గమనించే వ్యక్తిత్వం. ఎన్నో సామాజిక అంశాలపై వ్యాసాలు రాస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఉంటాడు. అటువంటి వాటిలో “అమ్మకానికి అక్షయపాత్ర” వ్యాసం ఒకటి. ఎల్ఐసి లాంటి లాభాలార్జించే ప్రభుత్వ రంగ…

బడిబాట కార్యక్రమం ఆశించిన ఫలితాలు సాధించేనా…!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బడి బాట కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా విద్యాశాఖ రూపొందించిన బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయ, ఉపాధ్యయనీయులు పాల్గొని ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి బడికి వెళ్లె పిల్లల సంఖ్య తెలుసుకుంటూ స్కూల్ కు వెళ్లని పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ బాల కార్మిక…

ప్రగతిని నిర్ధారించే ‘సూచికల’ వ్యవస్థ ఏదీ?

ఖాతాదారుల హితానికి విఘాతం వాణిజ్యపు వాటాల సూచికలు దేశ ఆర్థిక వ్యవస్థ సౌష్టవానికి ప్రతీకలు వాణిజ్య పారిశ్రామిక ఆర్థిక ప్రగతి సూచికల తరుగుదల, పెరుగుదల ప్రాతిపదికగా నష్టాలను లాభాలను నిర్ధారించడానికి గొప్ప ఆర్భాటం జరుగుతోంది. వాణిజ్యపు వాటాల సూచికలు దేశ ఆర్థిక వ్యవస్థ సౌష్టవానికి ప్రతీకలుగా మారిపోయి ఉండడం తరతరాల వైపరీత్యం.  ఆరోగ్య సూచికలు లేవు,…

మూడవ విడత పాలనలో సమన్వయమే అత్యంత కీలకం..

 అమరావతిలో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసినప్పుడు, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..  ‘‘మేము ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లను కొనసాగిస్తాం.. రాష్ట్రంలోని మసీదుల నిర్వహణకు నెలకు రూ.5,000 ఆర్థిక సహాయం, హజ్‌ యాత్రికులకు లక్ష రూపాయల సహాయం, నూర్‌ బాషా కార్పొరేషన్‌ స్థాపించి ప్రతి ఏటా రూ.వంద కోట్ల నిధులు, ప్రతి నెల…

ప్రజలంటే….?

ప్రజలంటే తేలిక కాదు. వోటు అంటే నోటు కాదు ఓ ఆలోచనకు ఆగ్రహమోస్తే ప్యాలెస్లు కూలుతాయి… ప్రజలంటే చులకన కాదు సిద్దం అంటే సిగ్గు వదులుకోనే సన్యాసులు కారు. ఓ ఆచరణ మొదలైతే ఓటమి బటన్‌ నొక్కుతారు ప్రజలంటే  పలుచన కాదు డబ్బుతో కొనుక్కునే పశువులు కారు తమను తాము కాపాడుకునే నిజంతో నడిచే బలంవంతులు……

పెల్లుబికిన రౌద్రం…

పుట్టిన మట్టిలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దోపిడి,  పీడనను కవితారూపంలో ప్రజల ముందుంచాలనే లక్ష్యంతో విద్యావేత్త , కవి ప్రొఫెసర్‌ ఏకు తిరుపతి చేసిన ప్రయత్నమే రౌద్రం. తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు ప్రజలు జరిపిన చైతన్య పోరాటాలను సమీక్షించిన కవి  రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడ తలెత్తుతున్న…

మృగశిర

రోహిణి కార్తె ఎండలు మేఘాలను ధహించి వేస్తాయి మృగశిర కార్తె మండిన మేఘాలను మచ్చిక చేసుకొని మధించి తొలకరి చినుకులు కురిపిస్తుంది ఎండలకు ఎండి బీళ్ళు వారి నోళ్ళు తెరిచిన మాగానులకు అవి అమృతం జల్లులే దుక్కి దున్నే రైతన్న బసవన్నలను పూజించి అన్నపూర్ణ దీవెనలు పొందుతాడు ఏరువాక సాగించి యెయి పుట్లు పండిరచి యెల్లరి…

ప్రాణాంతకంగా మారుతున్న సోషల్‌ మీడియా అశ్లీల అమానవీయ క్రీడలు !

 నేటి డిజిటల్‌ యుగంలో బాడీ షేమింగ్‌, సోషల్‌ ట్రోలింగ్‌, సైబర్‌ బుల్లీయింగ్‌, స్లట్‌-షేమింగ్‌, సైబర్‌స్టాకింగ్‌ లాంటి సోషల్‌ మీడియా వికృతాలు హద్దులు దాటి ప్రమాదకర ప్రాణాపాయ దుస్థితి చేరుతున్నాయి. ఒక వ్యక్తి శారీరక ఆకృతి లేదా లక్షణాలను బట్టి అమానవీయ, అవమానకర, అసహ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని ‘బాడీ షేమింగ్‌’ అంటాం. ఒక వ్యక్తిని అకారణంగా అనుచిత…