Tag Telugu News Headlines Breaking News Now

శిలాజ ఇంధనాలతో పెనుముప్పు

గ్లోబల్‌ ‌వార్మింగ్‌కు ఇదే కారణమని నిపుణుల కమిటీ వెల్లడి న్యూ దిల్లీ, అక్టోబర్‌ 28 : ‌శిలాజ ఇంధనాల పెరుగుదలతో ప్రపంచానికి పెనుముప్పు తప్పదని ఓ నివేదిక తేల్చింది. బొగ్గు, చమురు, గ్యాస్‌ ‌వంటి శిలాజ ఇంధనాలను విపరీతంగా వాడుతుండటంతో.. గ్లోబల్‌ ‌వార్మింగ్‌ ‌పెరిగిపోతుందని.. దీంతో లక్షలాది మందిప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంది. భవిష్యత్తులో మరింత తీవ్ర…

బి.సి.సి.ఐ నిర్ణయం హర్షణీయం

బి.సి.సి.ఐ – బోర్డ్ ఆఫ్‌ ‌కంట్రోల్‌ ‌ఫర్‌ ‌క్రికెట్‌ ఇన్‌ ఇం‌డియా, ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్‌ ‌బోర్డు, ప్రపంచ క్రికెటను శాసించే మేటి బోర్డు. ఎన్నో చిన్నదేశాలకు బి.సి.సి.ఐ ఆశాదీపం. ఇండియాతో క్రికెట్‌ ఆడితే చాలు అని అనుకునే పసికూనలెన్నో. ఇతర దేశాల ఆర్థిక స్థితిగతులను మార్చే దమ్మున్న బోర్డు.ఆఫ్గనిస్థాన్‌, ‌జింబాబ్వే వంటి దేశాలకు…

మౌన ఊసులు

ఒంటరితనం పెల్లుబుకెత్తిన క్షణాల్లో ఎద ఇముడ్చుకోలేని జ్ఞాపకాలు మదిని ముంచెత్తగా, ఆవేదనలే సుడిగాలులై హృదిని అతలాకుతలం చేస్తోన్న సమయంలో, గొంతుగోడలో కూరుకుపోయిన, తరలిరాని గత స్మృతులను మననం చేసుకొంటోన్న అలసిన నిస్సహాయ మనసు బాధిస్తూ,రోదిస్తూ శిశిరపు వాకిట నిలిచి నిట్టూర్పు గేయాలు ఆలపిస్తోంటే జ్ఞాపకాల తడితో కళ్ళు చెమ్మగిల్లగా, అవధులు లేని గగనతలంలో విహరిస్తోన్న మౌనానికి…

హిజాబ్‌ ‌ధరించిన మహిళ భారత ప్రధాని కావాలి

హిజాబ్‌ ‌ధరించిన మహిళ భారత ప్రధాని అయితే చూడాలనుందని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. కర్ణాటకలో త్వరలో జరగనున్న మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికల కోసం బీజాపూర్‌లో ప్రచారం నిర్వహించిన ఓవైసీ.. హిజాబ్‌ ‌గురించి ప్రస్తావించారు. హిజాబ్‌ ‌ధరించిన ముస్లిం మహిళ భారత ప్రధాని కావాలని ఆకాంక్షించారు. ముస్లింలు తినే మాంసం, ధరించే టోపీలు, గడ్డాలను…

మీరే సిఎంగా ఉన్నా మునుగోడు ఎందుకు వెనకబడ్డది

చేనేతపై 5 శాతం జిఎస్టీ ఒప్పుకున్నది మీరే కదా చేనేత సంఘాలకు ఎందుకు ఎన్నికలు నిర్వహించడం లేదు సిఎం కెసిఆర్‌కు బండి సంజయ్‌ ‌ఘాటు లేఖ లేఖలో జిఎస్‌టిపై చర్చకు సిద్ధమని సవాల్‌ ‌మునుగోడు ఉపఎన్నికల వేళ…సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌లేఖ రాశారు. తెలంగాణ ప్రజలు, మునుగోడు వోటర్ల తరపున…

ఆయిల్‌ ‌ట్యాంకర్‌ ‌బోల్తా మంటల్లో ఇద్దరు సజీవదనం

రోడ్డుపై బోల్తాపడిన ఇంధన ట్యాంకర్‌ ‌నుంచి ఇంధనాన్ని తీసుకొచ్చుకునేందుకు వెళ్లి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఇండోర్‌కు తరలించారు. మరో 10 మంది క్షతగాత్రులు ఖర్గోన్‌ ‌జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారంఉదయం ఆరు గంటల…

ప్రక్షాళన దిశగా కాంగ్రెస్‌

‘‘‌పార్టీలో నూతనోత్తేజం కలిగించేందుకు కొత్తవారిని ఎంపిక చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టే సామర్థ్యంగల యువ కిశోరాలకు ఆయా పదవులను అప్పగించే ఆలోచన ఉన్నట్లు తెలుస్తున్నది. ఇటీవల ఆయన ఎన్నికల సందర్భంగా రెండు తెలుగురాష్ట్రాల్లో పర్యటించినప్పుడు యువకులకు అత్యంత ప్రాధాన్యత నివ్వనున్నట్లు…

భారత్‌ ‌జోడో యాత్రకు తెలంగాణ ‘ప్రజాతంత్ర’ స్వాగతం…!

ఈ నెల 23, ఆదివారం పొద్దున్న కృష్ణా నది వంతెనపై పొరుగు రాష్ట్రం కర్నాటక నుంచి తెలంగాణలో అడుగు పెట్టిన రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర మూడు రోజుల విరామం తరువాత ఈ రోజు తిరిగి ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా మఖ్తల్‌ ‌నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా తెలంగాణ సమాజం యాత్రకు స్వాగతం పలుకుతుంది.…

మునుగోడు ఉప ఎన్నికలపై వివిధ రకాల చర్చ ..!

‘‘‌శివగూడెం, మర్రిగూడా, డిండి ప్రాజెక్టు, ఉమ్మడి జిల్లాలోని పూర్తికాని ప్రాజెక్టులు నేటికీ పూర్తి చేయలేదు. ఆయా ప్రాజెక్టుల కింద భూ నిర్వాసితులకు నష్టం పరిహారం చెల్లించలేదు. మునుగోడులో అనేక సమస్యలు పెరుకుపోయాయి, వాటిని ఎందుకు అధికారంలో ఉన్న పార్టీలు న్యాయం చేయలేకపోయాయి. ఎన్నికలు వచ్చినప్పుడు తప్ప ప్రజలు గుర్తుకురాని అధికారంలో ఉన్న పార్టీలకు ప్రజలు బుద్ధి…