Tag Telugu News Headlines Breaking News Now

సింగరేణిపై కాంగ్రెస్‌, బిజెపిల కుట్రలు

వేలం పాటలను ఎందుకు అడ్డుకోరు… మండిపడ్డ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 20 : సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా..ఉద్దేశ పూర్వకంగా కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన వ్నిడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆనాడు 16…

నిరుద్యోగ యువత ఆందోళన

నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ ఇందిరా పార్క్‌ వద్ద ధర్నా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 20 : రాష్ట్రంలోని నిరుద్యోగులు ధర్నాల బాట పట్టారు. గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 పిలవాలని, గ్రూప్‌-2, గ్రూప్‌-3 పోస్టులు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తూ ధర్నాకు దిగారు. గురువారం ఇందిరా పార్కు వద్ద చేపట్టిన ఈ ధర్నాకు పలు పార్టీలకు చెందిన రాజకీయ…

కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు వయా అరుంధతి రాయ్‌

కాశ్మీర్‌ సమస్యపై వివరణ చారిత్రక వాస్తవం   ఆర్టికల్‌ 370 ఉండడం వల్లనే కాశ్మీర్‌ సమస్య ఉత్పన్నమవుతున్నదనీ దాన్ని రద్దు చేస్తే సరిపోతుందనే వాదన అప్పుడు, ఆర్టికల్‌ 370 రద్దు అయిన ఇప్పుడు, మనం తెలుసుకోవాల్సింది.  1947 ఆగస్టు 15 అధికార మార్పిడి వరకు బ్రిటిష్‌ వాళ్లు ఏనాడు భారత ఉపఖండాన్ని మొత్తంగా ప్రత్యక్షంగా పరిపాలించలేదు.…

మనసు కురిసిన అక్షరాలు…

అలిసిపోయిన బాటల్లో పూలతోటల నీడల విడిదులే కవితలు అని అన్నారో కవి. నిజమే జీవన యానంలో ఒత్తిడుల ఒరిపిడిలో మనిషి కోసం బుట్టెడు మెరుపుల్ని నేసి ఆకాశంపై నీలి గొంగళిని అలంకరించి ఆత్మీయతాసుమాల చినుకుల్ని చల్లి మట్టి పరమళ రాగాల్ని ఆలాపన చేసేది కవిత్వమే. గాయాల రొదల్ని ప్రేమతో నిమిరి భరోసాను పునరావాసమై కవిత్వమే పెంచుతుంది.…

 ధ్వంసమైపోతున్న జీవ వైవిధ్యం!

మన దేశంలోని జీవ వైవిధ్య సంపద మనకు గర్వకారణం.  జీవ వైవిధ్యం ప్రకృతి స్వరూపం, వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేని సమన్వయం నిహితమై ఉండడం ప్రకృతి స్వభావం! స్వరూపం ఛిన్నాభిన్నం అవుతుండడం శతాబ్దాల వైపరీత్యం, ఫలితంగా ప్రకృతిలో నిహితమైఉన్న స్వభావ సమన్వయం కూడ నశించిపోతోంది! వృక్షజాలం, జంతుజాలం పరస్పరం పరిపోషకాలు కావడం ప్రకృతి సతత హరిత…

తప్పులను సమర్థించుకుంటున్న కెసిఆర్‌

చత్తీస్‌ఘడ్‌ నుంచి విద్యుత్‌ కొనుగోళ్లలో అక్రమాలు.. జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ ఎదుట కోదండరామ్‌ వివరణ ఆధారాలు కమిషన్‌ ముందుంచామని వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18 : కేసీఆర్‌ చేసిన తప్పులను సమర్థించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌ ఆరోపించారు. మంగళవారం భదాద్రి, యాదాద్రి పవర్‌ ప్లాంట్లు, ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోళ్ల వ్యవహారంపై…

కార్పోరేట్‌ పాఠశాలల దోపిడీకి కల్లెం వేయగలమా?

తామంతా సర్కార్‌ బడుల్లోనే చదివామని, స్కూళ్లను ఆధునీ కరిస్తామని, డిఎస్సీతో ఉపాధ్యా పోస్టులను భర్తీ చేస్తామని, పాఠశాలల ఆధునీకరణకు 2వేల కోట్లు కేటాయిస్తామని  తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్‌ రెడ్డి చేసిన తాజా ప్రకటన ఎంతో ఊరటనిచ్చేదిగా ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో  కొత్త ప్రభుత్వాల సమయంలో పాఠశాలలు నూతనోత్సాహంతో కొత్తగా ప్రారంభం అయ్యాయి.   ఈ క్రమంలో…

“బంగారు తల్లులకు”బాత్ రూములు కట్టరా ?

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పేరుతో మాలిక వసతులు చేపట్టడానికి ఇచ్చిన ఉత్తర్వులు జిఓ ఎంఎస్ నం.5 జారీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కమిటీలు పాఠశాలల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాలను కల్పించటం కోసం పది అంశాలుగా శ్రీకారం చుట్టారని చెప్తున్నాడు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఎంతో ప్రశంసనీయమైనదని గొప్పలు గుప్పిస్తున్నారు…

కూటమి కట్టకనే ఓడాయా..?

 ఒంటరిగా బరిలో నిలువడమే బిఆర్‌ఎస్‌, వైఎస్‌ఆర్‌ పార్టీలకు శాపమైందా..  దెబ్బ మీద దెబ్బతో కోలుకోలేని స్థితిలో బిఆర్‌ఎస్‌ పార్టీని నిలబెట్టుకోవడంపై మల్లగుల్లాలు (మండువ రవీందర్‌రావు) కూటమి కట్టకుండా అత్మవిశ్వాసంతో ఒంటరిగా బరిలో నిలవడం ఆ పార్టీలకు శాపమైందా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు ఎన్డీయే కూటమిలో లేదా ఇండియా కూటమిలో చేరకుండా తాము చేసిన పనులే…