Tag Telugu News Headlines Breaking News Now

గుణపాఠం తప్పదు

నీ మురికి కంపు ఎత్తిపోసేది మేము నీ కుటిల కడుపుకు మెతుకు పెట్టేది మేము నీ చీకటి బతుక్కు దీపము పట్టేది మేము నీ నల్ల అంతస్తుకు పునాది వేసేది మేము నీ దోపిడీ సంపదకు కాపలా కాసేది మేము నీ రొచ్చు పీనుగకు పాడెను కట్టేది మేము డప్పుల కొట్టేది మేము నీ సర్వ…

మాత్రేదైనా ఇవ్వగలరా?

చిన్నతనాన్ని తలుసుకున్నపుడల్లా ఉయొచ్చిన ఇంట్ల ఊరినట్టే కండ్లల్ల నీళ్ళూరుతుంటై సూరెంబడి టపటపా రాలి వాకిలంత పొక్కిలి పడ్డట్టు మనసంతా పొక్కిలి పొక్కిలైతది నిమ్మచ్చిన ఇంటి గోడల తీరు కన్నీళ్ళ వానకు పెయ్యంతా నానుతది ఒంటి మీద ఉడుకు నీళ్ళు పడ్డప్పటికంటే సాయితగాని ఇంటికాడ అంటూ సొంటని సల్లిన పసుపు నీళ్ళ కొచ్చిన బొబ్బలే గురుతొచ్చినపుడల్లా పగిలి…

అం‌తరంగ దృశ్యీకరణ…

మనషివవ్వాలంటే/ అప్పుడప్పుడు / కన్నీళ్లతోటి/ మాట్లాడు అంటారొక నానీలో ప్రముఖ కవి, విమర్శకులు డాక్టర్‌ ఎస్‌ ‌రఘు. నానీలలో అసాధారణ మానవీయ కోణాల్ని దృశ్యీకరించిన ఆయన జీవనలిపి లోకి తొంగి చూస్తే అనంతకోటి ఆర్తి చిత్రాన్ని అజరామరంగా పలికేది ఖచ్చితంగా కవిత్వమేననిపిస్తుంది. హృదయగత భావాలను వెల్లడించగలిగే ప్రక్రియగా నానీలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత,…

చెరిగిన ముద్రలు

కాలగర్భంలో కలిసిపోయిన మనుషుల జ్ఞాపకాల నుంచి లేచిన స్పందన! మనిషికి మరణించడం కూడా ఒక ఆయుధమే ఎందుకంటే ఆ ఆయుధం ఉన్న వాళ్ల మనసులను గుణపం వలే తొలుస్తుంది! వెళ్లిపోయిన వాళ్లకి ఏలా తెలుస్తుంది ఉన్న వాళ్ళ బాధ ..? బరువైన గుండె వ్యధ…? ప్రతిరోజూ  వారితో గడిపిన జ్ఞాపకాల్ని .. ప్రతినిత్యం వారి ఆలోచనల్నీ…

తెలంగాణేతర పార్టీలకు ద్వారాలు తెరిచిన బిఆర్‌ఎస్‌

ఆం‌ధ్ర పార్టీలు ఇక్కడ అవసరమా అని ప్రశ్నించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌, ‌తన పార్టీని టిఆర్‌ఎస్‌ ‌నుండి బిఆర్‌ఎస్‌గా మార్చడంతో ఇప్పుడాయన తన మాటను కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిన్నటి వరకు కాళోజీ చెప్పినట్లు ప్రాంతేతరులు ద్రోహం చేస్తే, ప్రాంతం వరకు తరిమికొట్టాలె అన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సీమాంధ్ర నాయకుల పాలన అంతమయింది.…

కష్టాల కుప్పలు

పంట అమ్మబోతే అడవి విత్తానాలు కొనబోతే కొరివి పెట్టుబడి పూడని పరేషాన్లు అమ్మకానికి కష్టాల కుప్పలు ! అతివృష్టితో నష్టాల వరదలు అనావృష్టితో అప్పుల రాసులు హలధారి చేతుల్లో హాలాహలం దేశానికి అదో మహా పెనుశాపం ! సాగుకు చెమట ధారలే పెట్టుబడులు ఆకలిని ఆసాంతం దిగమింగి.. ఆకలిని తీర్చే గ్రామదేవతలే రైతులు అన్నదాతకే సున్నం…

ఓబిసి మరియు మైనార్టీ స్కాలర్షిప్‌ ‌లకు మంగళం

‘‘1‌నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌ ‌షిప్‌ ‌లకు మంగళం పాడింది. పేరు గొప్ప పథకాలతో ఊరిస్తూ ప్రజల జీవన వ్యయం పెంచేసి తమాషా చూస్తున్న కేంద్రం తాజాగా విద్యార్థులకు స్కాలర్‌ ‌షిప్స్ ఇచ్చేందుకు వెనకడుగు వేసింది. 2022-23 విద్యా సంవత్సరం నుంచి ప్రీ మెట్రిక్‌ ‌స్కాలర్షిప్‌ ‌లు ఇవ్వలేమని తేల్చి చెప్పింది.దీంతో…

టిటిడి ఇవో ధర్మారెడ్డికి ఊరట

కింది కోర్టు ఉత్తర్వులను సస్సెండ్‌ ‌చేసిన హైకోర్టు తిరుమల, డిసెంబర్‌ 16 : ‌ముగ్గురు టీటీడీ ఉద్యోగుల సర్వీస్‌ ‌రెగ్యులరైజ్‌ ‌చేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించిన కేసులో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్‌ ‌జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం శుక్రవారం సస్పెండ్‌ ‌చేసింది. ఈవోకు జైలు శిక్ష, జరిమానాపై…

స్మార్ట్ ‌ఫోన్‌ అతిగా వాడడం వరమా, శాపమా..!

(‘లోకల్‌ ‌సర్కిల్స్’ ‌సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ఆధారంగా) కొరోనా కల్లోలంలో విశ్వ మానవాళి జీవనశైలిలో పలు అనివార్య మార్పులు చోటు చేసుకున్నాయి. లాక్‌డౌన్లు, క్వారంటైన్లు, భౌతిక దూరాలు, పరిశుభ్రత పాఠాలు, ఆన్‌లౌన్‌ ‌విద్యాబోధనలు, వర్క్‌ఫ్రమ్‌ ‌హోమ్‌ ఆచారాలు, ఆన్‌లైన్‌ ‌జూమ్‌ ‌సమావేశాలు మానవ జీవితంలో ప్రవేశించాయి. విద్యాలయాల మూసివేత, ఆన్‌లైన్‌ ‌చదువులతో విద్యార్థి…