Tag Telugu News Headlines Breaking News Now

మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు మోక్షమెప్పుడు..?

అన్ని రంగాల్లో మహిళలు ముందుకు దూసుకుపోతున్నప్పటికీ వారికి కావల్సినంతగా అవకాశాలు రావడంలేదు. ఆకాశంలో సగం అని చెబుతున్నప్పటికీ మగవాళ్ళతో సమానంగా పోటీ పడే అవకాశాలు వారికి లభించడంలేదు. ముఖ్యంగా రాజకీయాల్లో ఇది కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. అక్కడ వారి ప్రతిభను చూపించుకునే వీలు లేకుండా పురుషుల పెత్తనం అడ్డుపడుతోంది. ఉదాహరణకు గ్రామస్థాయిలో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లుగా వారు…

నెల రోజుల్లో 36.77 లక్షల ఖాతాలపై వాట్సాప్‌ ‌వేటు

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 2 : సవరించిన ఐటీ రూల్స్ 2021‌కి అనుగుణంగా మెటా యాజమాన్యంలోని మెసేజింగ్‌ ‌యాప్‌ ‌వాట్సాప్‌ ఓ ‌సంచలన విషయం బట్టబయలు చేసింది. గతేడాది డిసెంబర్‌ 1‌వతేదీ నుంచి డిసెంబర్‌ 31‌వతేదీ వరకు అంటే నెల రోజుల్లో 36.77 లక్షల ఖాతాలను వాట్సాప్‌ ‌నిషేధించినట్టు ప్రకటించింది. అయితే మరో ముఖ్య విషయమేమిటంటే…

అంతరిస్తున్న చిత్తడి నేలలు జీవ మనుగడకే ప్రశ్నార్థకాలు

‘‘‌నీటితో నిండి ఉన్న చిత్తడి నేలలుగా సరస్సులు, నదులు, చెరువులు, కుంటలు, వరద మైదానాలు, తడి నేలలు, తీర ప్రాంత చిత్తడి నేలలు, మడ అడవులు, చేపల చెరువులు, వరి మడులు, మడుగులు, మానవ నిర్మిత నీటి నిల్వలు లాంటి నిర్మాణాలు వస్తాయి. 1900వ ఏటి నుంచి నేటి వరకు చిత్తడి నేలలు సగానికి పైగా…

ఇష్టం ఒడ్డు కనపడక…..

లోపలి మనిషిని జల్లెడ పట్టె తప్పుల పోలికలెక్కడివో అంచనావేయలేని కాలం గారడీ మనసును ముద్దాయిగా నిలపెడితే నుదుట చితిరాతలను చేతిరేఖల్లో తర్జుమా చేసిన వృద్ధాప్యదశలో స్పందన నవ్వులపాలై చల్లపడి  పలుచనై అవమాన గాయమై రాతి పొరల్లో ఇంకిన జ్ఞాపకాలను ఎంత ఈదినా మునిగిన చోటెక్కడో తెలియక ఇష్టం ఒడ్డు కనపడక ఊపిరి వెలుగులో మిణుకుమనే మాటలని…

పంటల కొనుగోళ్లలో ఏటా తిప్పలే !

సంక్రాంతి సందర్భంగా అన్నదాతలను పొగడడం..రైతు ప్రభుత్వమని చెప్పుకోవడం మినహా సంపూర్ణంగా రైతులకు మేలు జరగడం లేదు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్తాయిలో ఆలోచన చేయడం లేదు. ఉభయ తెలుగు రాష్టాల్ల్రో పంటల కొనుగోళ్లు అనేవి ఏటా ఓ ప్రహసనంగా మారుతున్నాయి. పంటలను సకాలంలో కొనుగోలు చేసి వారికి డబ్బులు చెల్లించే పక్కా ఏర్పాట్లు జరగడం లేదు.…

జాతీయ రాజకీయాలను మలుపు తిప్పనున్న ఖమ్మం సభ

దేశంలో తెలంగాణ నమూనాపై సర్వత్రా చర్చ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి,  ఖర్చు రెట్టింపు చేసిన మోదీ ప్రభుత్వం సభ సన్నాహక సమావేశంలో మంత్రి హరీష్‌ ‌రావు ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 13 : ఖమ్మం సభతో తెలంగాణ, సీఎం కేసీఆర్‌ ‌సత్తాను దేశానికి చాటాలని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. బీఆర్‌ఎస్‌కు ఈ…

మోడీ ప్రభుత్వం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుంది

గురునానక్‌ ‌ప్రపంచానికి ప్రేమ, సోదర భావం, సహన మార్గాన్ని నేర్పితే… కేంద్రం విధానాలతో చిన్న, మధ్య తరహా వ్యాపారాలు నాశనం ఇద్దరు, ముగ్గురు పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తున్న కేంద్రం పంజాబ్‌లో కొనసాగుతున్న రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జనవరి 12 : సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్‌ ‌దేశానికే కాకుండా ప్రపంచానికే…

‘‘‌భరత జాతి ఔన్నత్యాన్ని చాటిన లబ్దప్రతిష్టుడు’’

నేడు వివేకానందుని జయంతి భారతదేశం ఔన్నత్యాన్ని విదేశాలకు చాటిచెప్పిన హిందూ సన్యాసి స్వామి వివేకానంద. తన భావాలను సమాజానికి పంచి, మేల్కొలిపిన మహామనిషి ఆయన. స్వదేశంలోనే కాక విదేశాలలోనూ తమ ఉపన్యాసాలతో జీవిత పరమార్థాన్ని బోధించి, ప్రజలను జాగృతం చేసిన ప్రాసం గి కుడు. వివేకానందుడు. పాశ్చాత్య దేశాలలో అడుగిడి, హిందూమత ప్రాశస్థ్యాన్ని చాటి చెప్పిన…

ఆం‌ధ్రులను అవమానించిన కెసిఆర్‌ ఎలా వస్తారు

విశాఖ ఉక్కు కోసం ఉద్యమం చేయగలడా అన్యాయం చేస్తున్న బిజెపిపై పోరాటం చేస్తారా ఇరు రాష్ట్రాల విభజన సమ్యలను ముందే పరిష్కరిస్తారా ప్రత్యేకహోదా సాధనసమితినేత చలసాని డిమాండ్‌ ‌విశాఖపట్టణం,జనవరి10 : తెలంగాణ ఉద్యమసమయంలో కెసిఆర్‌ ఆం‌ధ్రులను అనరాని మాటలు అన్నారని, ఆ విషయాన్ని కెసిఆర్‌ ‌మరచిపోయినా ఆంధ్రులు మరవలేదని ప్రత్యేక హోదా విభజన హాల సాధన…