Tag Telugu News Headlines Breaking News Now

‌ప్రధాని హైదరాబాద్‌ ‌పర్యటన షెడ్యూల్‌ ‌ఖరారు

రేపు ప్రత్యేక విమానంలో రానున్న మోదీ వందేభారత్‌ ‌రైలుకు పచ్చ జెండా..సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌ ‌విస్తరణకు శంకుస్థాపన భారీ భద్రతా ఏర్పాట్లలో అధికారులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6 : ‌ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ ‌పర్యటన ఖరారయ్యింది. ఈ మేరకు షెడ్యూల్‌ ‌కూడా విడుదల చేసారు. రేపు శనివారం ఉదయం 11:30 నిమిషాలకు ప్రధాని ప్రత్యేక…

బండి ఫోన్‌ ఎక్కడుందో పోలీసులకే తెలియాలి

అరెస్ట్టు చేయడానికి వొచ్చినప్పుడు బండి చేతిలోనే  ఉంది ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని చెప్పారు కేసులకు భయపడేది లేదని ధీమాగా ఉన్నారు బండిని కలిసిన భార్య అపర్ణ వెల్లడి కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6 : ‌బండి సంజయ్‌ ‌ఫోన్‌ ఎక్కడుందో పోలీసులకే తెలుసని ఆయన భార్య అపర్ణ వ్యాఖ్యానించారు. పోలీసులు వొచ్చే వరకు…

జనగామలో ఎస్సై దంపతుల ఆత్మహత్య

ఉరి వేసుకుని భార్య…అనంతరం రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్సై మృతి జనగామ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 06 : ‌భార్య మరణాన్ని జీర్ణించుకోలేక ఓ ఎస్సై తన సర్వీస్‌ ‌రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జనగామ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. జనగామ పట్టణ ఎస్సైగా కాసర్ల శ్రీనివాస్‌ ‌విధులు నిర్వహిస్తున్నారు. ఎస్సై దంపతుల మధ్య మధ్య ఆర్థిక…

ఇక ఇంటికే డాక్టర్‌..ఉచితంగా మందులు

ఫ్యామిలీ డాక్టర్‌ ‌కాన్సెప్ట్ ‌ప్రారంభం దేశానికి ఆదర్శం కాబోతుందని ఏపి సిఎం జగన్‌ ‌వెల్లడి పల్నాడు, ఏప్రిల్‌ 6 : ఆం‌ధ్రప్రదేశ్‌లో ఫ్యామిలీ డాక్టర్‌ ‌విధానం అమల్లోకి వొచ్చింది. పట్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి గురువారం ప్రారంభించారు.  అనంతరం బహిరంగ సభలో జగన్‌ ‌మాట్లాడుతూ.. పేదవాడు వైద్యం…

దిల్లీలో విపక్ష ఎంపిల తిరంగా ర్యాలీ

ఆదానీ వ్యవహారంపై జెపిసి ఎందుకు వేయరు రూ.50 లక్షల కోట్ల బడ్జెట్‌ను చర్చ లేకుండా ఎలా ఆమోదిస్తారు నిలదీసిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 6 : ‌దిల్లీలో విపక్ష ఎంపీలు గురువారం తిరంగా మార్చ్ ‌నిర్వహించారు. పార్లమెంట్‌ ‌నుంచి విజయ్‌ ‌చౌక్‌ ‌వరకు ర్యాలీ నిర్వహించారు. పార్లమెంట్‌ ‌బ్జడెట్‌ ‌సమావేశాలు…

మౌనం

మౌనం ఒక తపస్సు మౌనం మనసులోని ఉషస్సు మంచి భావనల యశస్సు మౌనం అంతరంగ తేజస్సు మౌనం మూగది కాదు మాట్లాడకపోవడం మౌనం కాదు మౌనం మనసుతో మాట్లాడుకోవడం మౌనం ఊహల ఊసులను పలకరిస్తుంది లోకాలోకాలను దర్శిస్తుంది మౌనం మూగ భావాలకు ప్రాణం మనసు విప్పని, చెప్పని మౌనం అర్ధాంగికారమే! అనుభూతులు ఆవేదనలు ఆవరించినప్పుడు మౌనం…

మరొక్కమారు తాకిపోవా?

కాలం నేర్పించే ఇష్టాలు చేదు విచిత్రాలు…. ఆ నైజమే నిజంగా ఏదో ఓ రూపంలో మనసుకు పరీక్ష…మనిషికి శిక్ష. మనసును కౌలిగి పట్టే మాట మాటకు పట్టం కట్టే ప్రేమ రెండు పక్క పక్కనే ఉంటూ తరించాలని ఏడిపిస్తాయి.. నీవు కురిసిన తేమకు తీయని కల చిగురిస్తూనే ఉంది… మరొక్కమారు తాకిపోవా? మనసు విరగ్గసెందుకు ..…

మనం ఇప్పుడు ‘‘నిఘా’’ నీడలో ఉన్నాం

ప్రతిక్షణం ‘‘పడగ’’నీడలో ఉన్నాం లేచింది మొదలు పడుకునే దాకా…. పడుకున్నది మొదలు లేచే దాకా…. ‘సీసీటీవీ’మొదలు ‘సెల్ఫోన్‌’ ‌దాకా…. ‘ఎల్సిడి’ మొదలు ‘ఎల్‌ఈడి’ దాకా…. మనం ఇప్పుడు నిఘా నీడలో ఉన్నాం ప్రతిక్షణం పడగ నీడలో ఉన్నాం ‘వైఫై’ మొదలు ‘డ్రోన్ల’ దాకా…. ‘రాకెట్‌’ ‌మొదలు ‘సాటిలైట్‌’ ‌దాకా…. ‘తూర్పు’మొదలు ‘పడమర’ దాకా…. ‘ఉత్తరం’ మొదలు…

పేపర్‌ ‌లీకేజిలో బిజెపి కుట్ర

స్వార్థ రాజకీయాలకు విద్యార్థుల జీవితాలతో ఆటలు కుట్రదారులను ఎవ్వరినీ వొదిలేదిలేదు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే పేపర్‌ ‌లీకేజీలు చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. తాండూరు, వరంగల్‌లో టెన్త్ ‌పరీక్ష పేపర్‌ ‌లీక్‌ ‌చేయడంలో బీజేపీ అనుబంధ సంఘంలో…