Tag Telugu literature

కవితలో కాలం పలికిన స్వరం …అందెశ్రీ

“అందెశ్రీ రచనల్లో మట్టి వాసన, మనిషి శ్వాస, భాష సౌందర్యం మిళితమై ఉంటాయి. ఆయన గీతాలు కేవలం వినోదం కోసం కాదు, అవి ప్రజల ఆత్మగీతాలు — చైతన్యరాగాలు. “మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు” అనే గీతం (ఎర్ర సముద్రం సినిమా) సమాజంలో నశిస్తున్న మానవత్వంపై ఆయన ఆవేదనను ప్రతిబింబిస్తుంది. ఈ గీతాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు తెలుగు…

సీనియర్ జర్నలిస్ట్ ఆర్. దిలీప్ రెడ్డి కి దేవులపల్లి రామానుజరావు పురస్కారం

ప్రముఖ సాహితీ వేత్త దేవులపల్లి రామానుజరావు 106వ జయంతి..ఆగస్ట్ 25…సందర్భంగ వారి సంస్మరణ లో తెలంగాణ సారస్వత పరిషత్ ప్రతి సంవత్సరం అందించే పురస్కారాన్ని అందుకున్న సీనియర్ జర్నలిస్ట్, కవి,రాజకీయ విశ్లేషకులు, సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ ఆర్. దిలీప్ రెడ్డి.