Tag telugu kavithalu

లోక్‌సభ ఎన్నికల బిజెపి జాబితాలో 9మందికి ఛాన్స్‌..

మల్కాజిగిరి దక్కించుకున్న ఈటల రాజేందర్‌  పార్టీలో చేరిన  బీబీ పాటిల్‌, భరత్‌లకు చోటు న్యూదిల్లీ, మార్చి 2 : రాబోయే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ శనివారం తొలి విడత అభ్యర్థులను ప్రకటించగా ముగ్గురు సిట్టింగ్‌ ఎంపిలకు తిరిగి అవే స్థానాలు దక్కాయి. ఈటల  రాజేందర్‌ మల్కాజిగిరి నుంచి సీటు దక్కించుకున్నారు. మెదక్‌పై రఘునందన్‌ రావు…

పిల్లల పరీక్షల ఒత్తిడి తగ్గించడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం!

పిల్లలకు తగినంత సమయం కేటాయించాలి పక్కా ప్రణాళికతో పరీక్షలో విజయం తధ్యం ఓటమిని తట్టుకోవడం నేర్పాలి పరీక్షలు అనేవి ఎల్లప్పుడూ ఎప్పడికీ ఒత్తిడితో కూడుకున్నవే. పిల్లలకు మాత్రమే కాదు మొత్తం కుటుంబానికి ఒత్తిడితో కూడుకున్న సమయం. ఈ ఒత్తిడితో భావోద్వేగాలలో  సమతుల్యత ఏర్పడి, కుటుంబ పెద్దలు పిల్లలపై కోపాన్ని ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది. దీనితో పిల్లలలో…

రాజ్యాధికారం సాధించే దిశగా బహుజనులు ఉద్యమించాలి!

ఎన్నికలు  దగ్గర పడుతున్నాయి,  మళ్ళీ అధికారంలోకి  రావడానికి రెండు పార్టీలు సిద్ధమవుతున్నాయి.  2.8  శాతం ఉన్న  కమ్మ  సామాజిక వర్గానికి 34 శాతం  సీట్లు  ప్రకటించి  చంద్రబాబు నాయుడు ముందున్నారు.  ఇక  3.2  శాతం  ఉన్న  రెడ్డి  సామాజిక వర్గానికి  36 సీట్లు  కేటాయించి రెండవ స్థానంలో జగన్మోహన్‌ రెడ్డి  ఉన్నారు.  దేశంలోని అన్ని రాష్ట్రాలలో…

దమ్ముంటే రండి…మల్కాజిగిరిలో తేల్చుకుందాం..

పదవులకు రాజీనామా చేసి బరిలోకి దిగుదాం కాళేశ్వరంపై నిజాలు చెప్పి గుట్టు విప్పుతాం నీళ్లు ఇవ్వలేని దుస్థితితో సర్కార్‌ అడబ్బుల కోసమే బిల్డర్లకు వేధింపులు రేపు వారు రోడ్డెక్కడం ఖాయం మీడియాతో బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర, ఫిబ్రవరి29: దమ్ముంటే రండి..మల్కాజిగిరిలో తేల్చుకుందాం.. అంటూ సిఎం రేవంత్‌కు కెటిఆర్‌ సవాల్‌ విసిరారు. తెలంగాణలో ఒక్క…

దేశంలోనే అతిపెద్ద కుంభకోణం ‘కాళేశ్వరం’

విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా క్రిమినల్‌ చర్యలు సబ్‌ కాంట్రాక్ట్‌ కాదు…మేడిగడ్డను ఎల్‌అండ్‌టినే నిర్మించింది బీఆర్‌ఎస్‌ అక్రమాల్లో బీజేపీ కూడా భాగస్వామి లేకుంటే లక్ష కోట్ల రుణాలు ఎలా వొచ్చాయి ఎన్‌డిఎస్‌ఎ విచారణకు పూర్తి సహకారం మేడిగడ్డ పరిస్థితిపై నిపుణులు, అధికారులతో చర్చించేందుకు నేడు దిల్లీకి మీడియాతో ఇష్టాగోష్టిలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌,…

బిఆర్‌ఎస్‌కు మరో బిగ్‌ షాక్‌

బిజెపిలో చేరిన నాగర్‌కర్నూల్‌ ఎంపి రాములు కండువా కప్పి ఆహ్వానించిన బిజెపి నేతలు తెలంగాణలో బిఆర్‌ఎస్‌ పని అయిపోయిందన్న డా.లక్ష్మణ్‌ న్యూదిల్లీ,ఫిబ్రవరి29: తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ పార్టీని వీడిన నాగర్‌కర్నూలు ఎంపీ రాములు బీజేపీలో చేరారు. గురువారం దిల్లీ పెద్దల సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర…

త్వరలోనే రైతు కమిషన్‌, విద్యా కమిషన్‌

కౌలు రైతుల రక్షణపై అఖిల పక్ష సమావేశం పకడ్బందీగా పంటల బీమా పథకం అమలు నియోజకవర్గాల్లో సంక్షేమ గురుకుల ప్రాంగణాలు పౌర సమాజం ప్రతినిధులతో సమావేశంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 02 : త్వరలోనే రాష్ట్రంలో రైతు కమిషన్‌, ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.…

ధరణి సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు

 1 నుంచి 9 వరకు ధరణిపై రాష్ట్రవ్యాప్త సదస్సులు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, ఫిబ్రవరి29: తెలంగాణలో ధరణి సమస్యల పరిష్కారానికి రేవంత్‌ ప్రభుత్వం మార్గదర్శకా లను విడుదల చేసింది. ఈ మేరకు కలెక్టర్లకు సీసీఎల్‌ఏ మార్గదర్శకాలు సూచించింది. మార్చి ఒకటి నుంచి మార్చి 9 వరకు ధరణి సమస్యలను పరిష్కారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ…

నేడు బిఆర్‌ఎస్‌ కాళేశ్వరం టూరు

రంగారెడ్డి-పాలమూరుకు కాంగ్రెస్‌ నేతల పిలుపు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, ఫిబ్రవరి29 : కాళేశ్వరంపై వచ్చిన విమర్శలకు సమాధానంగా బీఆర్‌ఎస్‌ చేపట్టిన మేడిగడ్డ పర్యటనకు కౌంటర్‌గా కాంగ్రెస్‌ మరో పర్యటనకు సిద్ధమైంది. పాలమూరు – రంగారెడ్డి పర్యటనకు కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. శుక్రవారం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యటనకు ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహాబూబ్‌ నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతలు పిలుపునిచ్చారు.…