Tag telugu kavithalu

ఎల్‌ఆర్‌ఎస్‌పై బిఆర్‌ఎస్‌ ఆందోళన

కాంగ్రెస్‌ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉచితంగా పథకం అమలుకు డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 6 : ఎల్‌ఆర్‌ఎస్‌ ఉచితంగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ విపక్ష బిఆర్‌ఎస్‌ బుధవారం ఆందోళనకు దిగింది. గతంలో ఎల్‌ఆర్‌ఎస్‌ వద్దు, భూములను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామన్న కాంగ్రెస్‌ పార్టీ నేడు మాట తప్పడంపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు భగ్గుమన్నాయి.. నాడు ఇష్టారీతిగా…

భద్రాచలం ఆలయ అభివృద్ధిపై మంత్రుల సమీక్ష

దేవస్థానం అధికారులతో ముగ్గురు మంత్రులు సమీక్ష   సమగ్ర నివేదికలతో హాజరు కావాలి నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది   భద్రాచలం, ప్రజాతంత్ర మార్చి 06 : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి చేయవలసిన పనులపై బుధవారం నాడు సచివాలయంలో మంత్రులు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ…

గ్రూప్‌ 1, గ్రూప్‌ 2, గ్రూప్‌-3 పరీక్షల షెడ్యూల్‌ విడుదల

జూన్‌ 9న గ్రూప్‌1 ప్రిలిమ్స్‌.. ఆగస్టు7,8తేదీల్లో గ్రూప్‌`2 పరీక్ష నవంబర్‌ 17,18 తేదీల్లో గ్రూప్‌ 3 పరీక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 6 : తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త..గ్రూప్‌ 1, గ్రూప్‌-2, గ్రూప్‌-3 పరీక్ష తేదీలను బుధవారం తెలంగాణ పబ్లిక్‌  సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌ పీఎస్సీ) ప్రకటిచింది. ఆగస్టు 7, 8వ తేదీల్లో గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించనున్నారు.…

అమేథీ నుంచి లోక్‌సభకు రాహుల్‌ పోటీ

వెల్లడించిన  యూపీ కాంగ్రెస్‌ నేత అమేథీ, మార్చి 6 : వొచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో అమేథీ నుంచి కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ పోటీ చేయనున్నట్లు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రదీప్‌ సింగాల్‌ వెల్లడిరచారు. దిల్లీలో అధిష్టానంతో సమావేశం అనంతరం తిరిగి వొచ్చిన అనంతరం రాహుల్‌ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయనున్నట్లు,…

కలిసికట్టుగా కరువును ఎదుర్కుందాం

రైతులకు అండగాప్రభుత్వం ఆన్‌లైన్‌లో ‘రైతునేస్తం’ ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి 2601 రైతు వేదికలను వీడియో కాన్ఫరెన్సింగ్‌తో అనుసంధానం ఎప్పటికప్పుడు రైతుల సమస్యల పరిష్కారానికి నిపుణుల సలహాలు, సూచనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 06 : కరువు వొచ్చినా..ఎంత కష్టం వొచ్చినా రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి భరోసా ఇచ్చారు.…

మహా శివరాత్రిన 24 రకాల అభిషేకాలు

మన పండుగలన్నీ తిధులతోను, నక్షత్రాలతోను ముడిపడి ఉంటాయి. కొన్ని పండగలకు తిధులు, మరికొన్ని పండగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి. శివరాత్రి మాఘ బహుళ చతుర్దశి నాడు వస్తుంది. దీనిని మహా శివరాత్రి అంటారు. అలాగే ప్రతి నెల వచ్చేదానిని మాసశివరాత్రి అని అంటారు. ప్రతి నెల అమావాస్య ముందు రోజు త్రయోదశి, చతుర్దశి కలిసి ఉన్న రోజును…

కలలు మనసు కల్లోలం…

కలల ప్రపంచం చాలా అద్భుతమైనది. కలలు జీవితానికి చాలా అవసరం. ఎందుకంటే మనకు తీరని కోరికలు ఏవైతే ఉంటాయో అవి కలల ద్వారా తీరుతుంటాయి.మనకు భవిష్యత్తులో జరగబోయే దానికి సంబంధించి కూడా కలలు వస్తాయి. కలలు ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టు. మనము నిద్రలో ఉండే సమయంలో బ్రెయిన్‌ మనకు కలలను ప్రాసెస్‌ చేస్తుంది.…

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రాముఖ్యత..!!

మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపాలని ప్రతిపాదించిన వ్యక్తి ఎక్కడ ఎప్పుడు అనేది పరిశీలిస్తే 1910లో కోపెన్‌ హెగెన్‌లో సోషలిస్టు మహిళ రెండువ అంతర్జాతీయ మహాసభలు జరిగాయి ఇందులో జర్మన్‌ విప్లవకారిణి క్లారిజె జెట్కిన్‌ బూర్జువా పెత్తనానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి విస్తృతంగా స్త్రీల ను కూడగట్టే  ఉద్దేశంతో మార్చి8ని అంతర్జాతీయ మహిళా…

భారతదేశంలో న్యాయానికి సాధ్యతను పెంచడం

‘‘సులభతరం న్యాయం’’ అనే పదం బహుళ ఫోరమ్‌లలో కేవలం నైతిక ఆవశ్యకతగా మాత్రమే కాకుండా, ఇది అందరికీ జీవించే వాస్తవమని నిర్ధారించడానికి ఉపయోగించబడిరది. భారత సర్వోన్నత న్యాయస్థానం వజ్రోత్సవాలలో  గౌరవ భారత ప్రధాని  నరేంద్ర మోదీ ‘‘సులభతర న్యాయం ప్రతి పౌరుడి హక్కు’’ అని ఉద్బోధించారు. న్యాయ సౌలభ్యం అడ్డంకులను తొలగించడం, ప్రాప్యతను పెంచడం, భౌగోళిక…